NEWS

NEWS

బిఆర్‌ఎస్‌ శాసనసభా పక్ష నేతగా కెసిఆర్‌

ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఎమ్మెల్యేలు అమరవీరుల స్థూపం వద్ద బీఆర్‌ఎస్‌ నేతల నివాళి ఎంఎల్‌సి పదవులకు పల్లా, కౌశిక్‌రెడ్డి, కడియం రాజీనామా హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 9 : బీఆర్‌ఎస్‌ ఎల్పీ నేతగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్నికయ్యారు. శనివారం బీఆర్‌ఎస్‌ పీపీ నేత కేశవరావు అధ్యక్షతన జరిగిన బీఆర్‌ఎస్‌ ఎల్పీ సమావేశంలో కేసీఆర్‌ను ఎల్పీ నేతగా…

మాట ఇచ్చి స్వరాష్ట్ర కల నెరవేర్చిన సోనియా గాంధీ

60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను సాకారం చేసిన తల్లి ఆమె పుట్టిన రోజు డిసెంబర్‌ 9న రాష్ట్ర ఏర్పాటుకు బీజం పడిన పండుగ రోజు తెలంగాణ తల్లి అంటే సోనియమ్మ రూపం కనిపిస్తుంది ఆమె ఇచ్చిన ఆరు గ్యారంటీలలో రెండు నేటి నుంచి అమలు వంద రోజుల్లో అమలులోకి మిగితావి సంక్షేమ రాజ్యంగా, అభివృద్ధి…

సిఎంగా రేవంత్‌రెడ్డి రెండు రోజుల ప్రయాణం- రెండు పథకాలు

 గెస్ట్‌ ఎడిట్‌, మండువ రవీందర్‌రావు ఇరవై నాలుగేళ్ళపాటు తెలంగాణ ప్రజల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపునే కాకుండా, ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణను ఒక దశాబ్ధకాలం ఏకచ్ఛాత్రాధిపత్యంగా ఏలిన కెసిఆర్‌ను మరుగునపడేసి అత్యధిక ప్రజల మద్దతును కూడగట్టుకుని ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఎనుముల రేవంత్‌రెడ్డి  రెండు రోజుల్లోనే ప్రజలకిచ్చిన మాటను నిలుపుకోవడం ద్వారా మరోసారి ప్రజల…

ఎవరెన్ని విమర్శలు చేసినా బిజెపిదే భవిష్యత్‌

పార్లమెంటులో క్లీన్‌ స్వీప్‌ చేస్తాం బిజెపి నేత ఈటల రాజేందర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 9 : ఎన్ని విమర్శలు వొచ్చినా, తప్పుడు ప్రచారం చేసినా బీజేపీకి ప్రజలు ఎనిమిది సీట్లు కట్టబెట్టారని ఆ పార్టీ నేత ఈటల రాజేందర్‌ అన్నారు. శనివారం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. బీజేపీకీ ఓట్లు సీట్లు పెంచేందుకు కృషి చేసిన…

అధికార పక్షమైనా..ప్రతిపక్షమైనా ప్రజల పక్షాన నిలబడుతాం

రైతుబంధుపై స్పష్టత ఇవ్వండి…ఎప్పటిలోగా జమ చేస్తారో చెప్పండి మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏ హరీష్‌ రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 9 : అధికారం పక్షమైనా..ప్రతిపక్షమైనా ఎప్పటికీ తాము ప్రజల పక్షాన నిలబడుతామని మాజీ మంత్రి హరీష్‌ రావు స్పష్టం చేశారు. అధికారంలోకి వొచ్చాక డిసెంబర్‌ 9వ తేదీన రైతు బంధు కింద రూ. 15…

మంత్రులకు శాఖల కేటాయింపు

ఆర్థిక, విద్యుత్‌ శాఖలు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కకు ఉత్తమ్‌కు నీటిపారుదల, సీఏడీ, ఫుడ్‌ అండ్‌ సివిల్‌ సప్లై శాఖలు ఐటి, శాసనసభా వ్యవహారాల మంత్రిగా శ్రీధర్‌ బాబు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి` రెవన్యూ, హౌసింగ్‌, సమాచార శాఖలు  హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 9 : ఎట్టకేలకు శనివారం రాష్ట్ర మంత్రులకు శాఖలను కేటాయించారు. డిప్యూటి…

చేయూత, మహాలక్ష్మి పథకాలకు సిఎం శ్రీకారం

నేటి నుంచి రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంపు మహిళలకు ఆర్‌టిసి బస్సుల్లో ఇక ఉచిత ప్రయాణం అసెంబ్లీ ఆవరణలో కార్యక్రమంలో పాల్గొన్న ప్రోటెమ్‌ స్పీకర్‌, డిప్యూటీ సిఎం, మంత్రులు, సిఎస్‌, తదితరులు బాక్సర్ నిఖత్‌ జరీన్‌కు ప్రభుత్వం నుంచి రూ. 2 కోట్ల ఆర్థిక సాయం ఆర్టీసీ కనెక్టివిటీని పెంచుతాం…గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తాం…

కొలువుదీరిన రాష్ట్ర 3వ శాసన సభ

సభ్యుల చేత ప్రోటెమ్‌ స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ప్రమాణం ప్రమాణ స్వీకారం చేసిన 101 మంది ఎంఎల్‌ఎలు ప్రోటెమ్‌ స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ నియామమానికి నిరసనగా బిజెపి సభ్యుల గైర్హాజరు కెసిఆర్‌ కాలికి గాయం కారణంగా హాజరు కాని కెసిఆర్‌, కెటిఆర్‌ ఈ నెల 14కు శాసన సభ వాయిదా హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 9 : రాష్ట్ర…

ఇక అభివృద్ధి మొదలైది

 తెలంగాణ తల్లి అంటే సోనియమ్మ రూపం   షాద్ నగర్ ఎమ్మెల్యే “వీర్లపల్లి శంకర్  రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ నుంచి ఎక్కడికైనామహిళలకు  బస్సుల్లో  ఉచితంగా ప్రయాణం షాద్ నగర్ ప్రజా తంత్ర డిసెంబర్ 09: తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టడంతో ఇక అభివృద్ధి పట్టాలు ఎక్కిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రం…

మాట నిలబెట్టుకున్న త్యాగమూర్తి సోనియా

కీసర,  ప్రజాతంత్ర , డిసెంబర్  09 : నాగారం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో  కాంగ్రెస్ పార్టీ నాయకులు,  కార్యకర్తలు, అభిమానుల మధ్యలో శనివారం  కాంగ్రెస్ పార్టీ అధినేత్రి  సోనియా గాంధీ జన్మదిన వేడుకలు  ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి,  మిఠాయిలు పంచిసంబరాలు జరిపారు. ఈ సందర్భంగా వారు…