NEWS

NEWS

ఎమ్మెల్యే నారాయణరెడ్డి కి అభినందనల వెల్లువ

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 11 : కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందిన కసిరెడ్డి నారాయణరెడ్డి కి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల నుండి శుభాకాంక్షల వెల్లువలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లోని ఆయన స్వగృహంలో ఆమనగల్లు పట్టణానికి చెందిన మాజీ ఎంపీటీసీ గుర్రం కేశవులు ఆధ్వర్యంలో పలువురు మర్యాదపూర్వకంగా కలుసుకొని నారాయణరెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం పూల…

మాలలకు సముచిత స్థానం కల్పించిన కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 11 : మాలలకు సముచిత పదవులు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలకు యావత్ తెలంగాణ రాష్ట్ర మాలలు ఋణపడి ఉంటారని మాల మహనాడు జాతీయ అధ్యక్షుడు పబ్బతి శ్రీకృష్ణ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, అందులో మాలలు, మాదిగలకు సరైన పదవులు ఇచ్చినందుకు ఆపార్టి…

రేవంత్ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు ఆసిఫ్ అలీనీ సన్మానించిన వర్తక సంఘం నాయకులు

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 11 :  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  అనుచరుడు రేవంత్ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షులు ఆసిఫ్ అలీని కడ్తాల పట్టణ వర్తక సంఘం గౌరవ అధ్యక్షుడు పిప్పల వెంకటేష్  సభ్యుల అధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి రేవంత్ రెడ్డి బాటలో…

ప్రజావాణి గొప్ప కార్యక్రమం జిల్లా కలెక్టర్

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 11: “ప్రజావాణి  జిల్లాకు చెందిన ఉన్నతాధికారులు నేరుగా ప్రజల సమస్యలను విని పరిష్కరించడానికి మొదలుపెట్టిన గొప్ప కార్యక్రమం అని జిల్లా పాలనాధికారి ప్రశాంత్ జే పాటిల్ తెలిపారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా రెవెన్యూ అదనపు పాలనాధికారి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి…

శ్రీ వెంకటేశ్వర ఆలయంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం

జగదేవపూర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 11 :జగదేవపూర్ మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో కార్తిక మాసం చివరి సోమవారం సందర్బంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం దేవాలయ కమిటీ సభ్యులు,ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా  నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఆర్యవైశ్య సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా కార్తీకమాసంలో పూజలు నిర్వహించి ఆది…

13 న నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం

పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 11: ఈ నెల 13న పటాన్ చెరు నియోజకవర్గస్థాయి అభివృద్ధి సమీక్ష సమావేశం ఏర్పాటు చేసినట్లు స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.పటాన్ చెరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామస్థాయి నుండి చేపడుతున్న  పనుల పురోగతి…

చిన్న జంతువుల నిర్వహణ పై కార్యశాల

పటాన్‌చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 11: ప్రయోగశాలలో ఎలుకలు, చుంచులు వంటి జంతువుల నిర్వహణ, వాటితో వ్యవహరించే తీరుపై గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలో ఈనెల 20-21 తేదీలలో కార్యశాలను నిర్వహించనున్నారు. లాబొరేటరీ యానిముల్ సెంటిస్ట్స్ అసోసియేషన్ (ఇండియా), ఐపీఏ స్టూడెంట్స్ ఫోరమ్తో కలిసి దీనిని ఏర్పాటు చేస్తున్నారు.బయోమెడికల్ పరిశోధనలో ఉపయోగించే చిన్న జంతువులను నిర్వహణ ప్రాథమిక పద్ధతులపై…

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

 ఎల్బీనగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 11:  ప్రజల మధ్యనే ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతానని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఎల్.బి.నగర్ నియోజకవర్గ భారాస పార్టీ అభ్యర్థిగా మరోసారి అఖండ విజయం సాధించిన దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని హయత్ నగర్ డివిజన్ పరిధిలోని భారస…

శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకున్న మంత్రులు

ప్రజల కోరిక మేరకే ప్రభుత్వ పాలన మీడియాతో మంత్రులు భద్రాచలం, ప్రజాతంత్ర, డిసెంబర్ 10 : ఆదివారం భద్రాద్రి రాముని దర్శించుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కోసం మంత్రులకు  స్వాగతం పలికిన భద్రాద్రి దేవాలయం అధికారులు, అర్చకులు. రామాలయం అంతరాలయంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన…

నమ్మి వోట్లు వేసిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయను 

పరకాల అభివృద్ధికి కృషి చేస్త   ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పరకాల, ప్రజాతంత్ర: తనను నమ్మి ఎమ్మెల్యేగా గెలిపించిన పరకాల నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పరిపాలన అందిస్తానని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు . ఆదివారం స్థానిక ఆర్డిఓ కార్యాలయం నుండి  బస్టాండ్ వరకు విజయోత్సవ ర్యాలీ ర్యాలీ నిర్వహించారు.…