NEWS

NEWS

370 ఆర్టికల్‌ రద్దు సమర్థనీయమే

రద్దు నిర్ణయం రాజ్యాంగబద్దమే ఆర్టికల్‌ రద్దుకు రాష్ట్ర అనుమతి అవసరం లేదు జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక సార్వభౌమాధికారం లేదు ఈ ఆర్టికల్‌ తాత్కాలిక ఏర్పాటు మాత్రమే కాశ్మీర్‌ అన్ని  రాష్టాల్రతో సమానమే లద్దాఖ్‌ను కేంద్రపాలిత ప్రాంత చేయడం సరైనదే రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించలేం కాశ్మీర్‌ స్వయంప్రతిపత్తిపై సుప్రీం ధర్మాసనం తీర్పు త్వరగా కాశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించాలన్న…

మరో ఎన్నికకు సిద్ధమవుతున్న తెలంగాణ

ప్రచారానికి మళ్ళీ రాహుల్‌ ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాలు…12 నియోజకవర్గాల్లో సింగరేణి కార్మికులు (మండువ రవీందర్‌రావు,ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ): తెలంగాణ మరో ఎన్నికకు సిద్ధ్దమవుతున్నది. ఏకంగా ప్రభుత్వాన్నే మార్చిన డిసెంబర్‌ 3 ఎన్నికల ఫలితాలు వెలువడి వారంరోజులు కావస్తుండగా, మరో కీలక ఎన్నికలకు రాజకీయ పార్టీల అనుబంధ, ఇతర కార్మిక సంఘాలు  సిద్ధ్దమవుతున్నాయి.…

తెలంగాణ ఆత్మగౌరవానికి నిలువెత్తు రూపం కేవీ రంగారెడ్డి

నేడు కొండా వెంకట రంగారెడ్డి జయంతి తెలంగాణ ఆత్మగౌరవానికి నిలువెత్తు రూపం ఆయన. తెలంగాణ కోసం నెహ్రుతో సైతం ఢీకొనడానికి వెనుకాడనని ప్రాంతీయ అభిమాని.  పదవీ త్యాగానికి వెన్ను చూపని త్యాగ శీలి. చేయాలను కున్నది ఎన్ని అడ్డకుం లెదురైనా చేసిన ధీశాలి. నిజాం వ్యతిరేక పాలనకు వ్యతి రేకంగా పోరాడి జైలుకు కూడా  వెళ్ళిన…

మేడిగడ్డలో తప్పుచేసిన వారికి శిక్ష తప్పదు

తెలంగాణలో నీటిపారుదల రంగానికి ప్రాధాన్యం పారదర్శకంగా ప్రాజెక్టుల వివరాలు ఉండాలి జలసౌధలో అధికారులతో మంత్రి ఉత్తమ్‌ సవిూక్ష హైదరాబాద్‌,ప్రజాతంత్ర,డిసెంబర్‌11:  కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని మేడిగడ్డ లక్ష్మి బ్యారేజ్‌లో తప్పు చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హెచ్చరించారు. మేడిగడ్డ కుంగుబాటు, డిజైన్‌ లోపం తదితర అంశాలపై ఆరా తీసారు. సోమవారం నాడు…

కాంగ్రెస్‌ హామీ ఇంటర్నేషనల్‌ మోడల్‌ స్కూల్‌

వొచ్చే విద్యా సంవత్సరానికి అందుబాటులో వొస్తుందా ? తెలంగాణ స్వరాష్ట్రం అనేక ప్రజా ఉద్యమాల తర్వాత ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిరది. అయితే సుమారు పదేళ్ల తర్వాత కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర మూడో అసెంబ్లీ ఎన్నికలలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన కనీస ఎమ్మెల్యేల సంఖ్యను ఈ మూడో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో 64 సీట్లతో…

తరాల అంతరాలు… ఆలోచనల్లో వ్యత్యాసాలు

కాలచక్ర గమనంలో మార్పు అనివార్యం. నాటి పాతరాతి యుగం నుంచి నేటి డిజిటల్‌ నానో యుగం వరకు మానవ నాగరికతలో అనంత మార్పలు చోటు చేసుకున్నాయి. నాడు ఉత్తరాలతో సమాచారం పంపించాం. నేడు క్షణంలో ఈ-మెయిల్‌ ఉత్తరాలు ఖండాంతరాలు దాటుతున్నాయి. నాడు కాలినడకన ప్రయాణాలు చేస్తూ మనిషులు కలవడం చూశాం. నేడు వీడియో కాల్‌తో విశ్వాన్ని…

మాజీ సిఎం   కేసీఆర్‌ను పరామర్శించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అనుచరులు

ఉప్పల్ , ప్రజాతంత్ర, డిసెంబర్ 11: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను  ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి, మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, బిఆర్ఎస్ గ్రేటర్ నాయకులు సాయి జన శేఖర్, నేమూరి మహేష్ గౌడ్ లు పరామర్శించారు. సోమవారం  సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి వారు వెళ్లి కేసీఆర్‌ను కలిశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని కేటీఆర్…

మాజీ సిఎం   కేసీఆర్‌ను పరామర్శించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

ఉప్పల్ , ప్రజాతంత్ర, డిసెంబర్ 11: భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను  ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి పరామర్శించారు. సోమవారం హైదరాబాద్‌ సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి బండారి లక్ష్మారెడ్డి వెళ్లి కేసీఆర్‌ను కలిశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని కేటీఆర్ ని అడిగితెలుసుకున్నారు.

ప్రతాప్ సాహిత్య సేవలు  ప్రశంసనీయం పద్మశ్రీ ఆచార్య కొలకలూరి  ఇనాక్

హైదరాబాద్ లో ప్రపంచ తెలుగు సాహిత్య కళా ఉత్సవాల బ్రోచర్ ఆవిష్కరణ  ఎల్బీనగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 11:  ప్రఖ్యాత గుర్తింపు పొందిన  అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక సామాజిక సేవా సంస్థ శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్, ప్రపంచ తెలుగు సాహిత్య, సాంస్కృతిక అకాడమీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ (పూర్వ) సభ్యులు, గుర్రం జాషువా…

కీసర రామలింగేశ్వర స్వామి సన్నిధిలో ఏనుగు సంజీవరెడ్డి, జూపల్లి శోభా కృష్ణారావు

కీసర,  ప్రజాతంత్ర , డిసెంబర్ 11 :  కీసర రామలింగేశ్వర స్వామివారిని దమ్మాయిగూడ మున్సిపాలిటీ  కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఏనుగు సంజీవరెడ్డి,  మహిళా అధ్యక్షురాలు జూపల్లి శోభారాణి కృష్ణారావు సోమవారం దర్శించుకున్నారు.  దర్శనం అనంతరం  స్వామివారి తీర్థప్రసాదాలు    ఆశీర్వచనాలు వారికి వేద పండితులు   అందజేశారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవాలయాలను సందర్శించడం…