NEWS

NEWS

గురువింద గింజలా ప్రవర్తించకండి

  ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి తిన్న సొమ్మంతా కక్కిస్తాం మంత్రి పొంగులేటి ఫైర్‌     కొత్తగూడెం /ఖమ్మం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 10 : ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే 6 గ్యారెంటీల పై ముఖ్యమంత్రి సంతకాలు చేసారని, బిఆర్‌ఎస్‌లా తూతూ మంత్రాలలా మమ అనిపించకుండా మాట ఇచ్చిన విధంగా హామీలను అమలు…

మాజీ సీ ఎం కేసీఅర్ ను పరామర్శించిన ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి

    హైదరాబాద్‌ : భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సీఎం రేవంత్‌ రెడ్డి పరామర్శించారు. హైదరాబాద్‌ సోమాజిగూడలోని యశోద హాస్పిటల్  వెళ్లిన సీఎం రేవంత్‌ కేసీఆర్‌ను కలిశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రేవంత్‌ రెడ్డి వెంట మంత్రి సీతక్క, షబ్బీర్‌ అలీ ఉన్నారు. కాగా గురువారం అర్ధరాత్రి ఎర్రవల్లి…

పేదలకు ఉచితంగా కార్పొరేట్‌ వైద్యం

రాజీవ్‌ ఆరోగ్య శ్రీ పోస్టర్‌ ఆవిష్కరణలో డిప్యూటీ సీఎం భట్టి ఖమ్మం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 10 : రాష్ట్రంలోని పేదలందరికీ ఉచితంగా కార్పొరేట్‌ వైద్యంతో పాటు అన్ని రాజీవ్‌ ఆరోగ్యశ్రీ ఏంపానల్డ్‌ ఆసుపత్రిలో తక్షణమే అమలు చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూసుమంచి మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్యశాల నందు రాజీవ్‌ ఆరోగ్యశ్రీ…

గోవింద కల్పవృక్ష నారసింహ దర్శనం కొరకు పోటెత్తిన భక్త జనం

భక్తులరాకతో జనసంద్రగా మారిన భద్రగిరి కల్పవృక్ష నారసింహమూర్తికి ముడుపులు కట్టి పూజలు చేసిన భక్తులు…..   భద్రాచలం, ప్రజాతంత్ర , డిసెంబర్ 10 : శ్రీనృసింహ సేవా వాహిని ఆధ్వర్యంలో గత 5 రోజులుగా గో – గోవింద కల్ప వృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమం ప్రారంభోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నృసింహ సేవా వాహిని…

భద్రాచలంలో ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రారంభించిన

భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు భద్రాచలం, ప్రజాతంత్ర, డిసెంబర్ 10 : భద్రాచలం శాసనసభ్యులు తెల్ల వెంకటరావు ఆదివారం భద్రాచలం ఏరియా ఆసుపత్రి నందు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం వైద్య సాయం 10 లక్షలు రూపాయలు పథకాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేయూత పథకం కింద రాజు ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితిని 5…

భూ కబ్జాల పై  దృష్టి సారించండి

  కలెక్టర్, ఎస్పీని ఆదేశించిన మంత్రి తుమ్మల   కొత్తగూడెం/ ఖమ్మం :  తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్  మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసి వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు, ఉపముఖ్యమంత్రి వర్యులు మల్లు భట్టి విక్రమార్కతో పాటు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఖమ్మం జిల్లాలో మొదటిసారిగా పర్యటించారు. ఈ…

త్రిమూర్తులకు బ్రహ్మరథం పట్టిన ప్రజలు

మంత్రుల హోదాలో జిల్లాలో తొలి పర్యటన కొత్తగూడెం/ఖమ్మం :  ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మంత్రులు తొలిసారిగా ఖమ్మం జిల్లాకు చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కమల్లు, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఖమ్మం జిల్లా సరిహద్దు నాయకన్ గూడెం సమీపంలోని టోల్గేట్ వద్ద మంత్రులకు జిల్లా కాంగ్రెస్ శ్రేణులు భారీ గజమాలతో…

వాకర్‌ సాయంతో నడిచిన మాజీ సిఎం కెసిఆర్‌

సంపూర్ణంగా కోలుకోవడానికి 6`8 వారాల సమయం వెల్లడిరచిన యశోదా వైద్యులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 9 : బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స  విజయవంతమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన సోమాజిగూడలోని యశోద హాస్పిటల్‌లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. గాయం నుంచి క్రమంగా కోలుకుంటున్నారు. శస్త్రచికిత్స తర్వాత కేసీఆర్‌ను వైద్యులు తొలిసారి…

మయసభలో సుయోధనునిలా ఎన్నికలలో భాజపాకు పరాభవం

రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌కు రెండేళ్ళు  నిద్రపట్టకుండా చేసిన ఈటల రాజేందర్‌ రెండు అసెంబ్లీ స్థానాల్లో, అందునా సిఎం పై కూడా పోటీ చేసి ఉభయ నియోజక వర్గాల్లోనూ పరాజయం పాలవడం మరో శరాఘాతం. తెలంగాణ ఎన్నికలు బిజెపి ‘మిషన్‌ సౌత్‌’ కథల పుస్తకంలో మొదటి అధ్యాయం – వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలకు ముందు దక్షిణ…

హావిూలు నిలబెట్టుకోవడం మాకు ఎరుకే

రెండు హావిూలను ప్రారంభించింది హరీష్‌కు తెలీదా ఎమ్మెల్యే హరీష్‌ విమర్శలపై మంత్రి జూపల్లి ఆగ్రహం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 9 : సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్‌ రావు కామన్‌ సెన్స్‌ లేకుండా మాట్లాడుతున్నారని..ప్రభుత్వం ఏర్పడి రెండే రోజులవుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు. తాము ఇచ్చిన హావిూలను ప్రారంభించామని కూడా తెలియకుండా మాట్లాడుతున్నారని…