NEWS

NEWS

కడ్తాల అభివృద్ధికి తన శ్రాయశక్తుల కృషి చేస్తా

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 11 : కడ్తాల్ పట్టణ అభివృద్ధికి తన శ్రాయశక్తుల కృషి చేస్తానని ఆ గ్రామ సర్పంచ్ గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి అన్నారు. సోమవారం కెనరా బ్యాంక్ సమీపంలో కాలనీకి వెళ్లే రహదారిలో పెద్ద గుంత ఏర్పడింది విషయం తెలుసుకున్న ఆయన జెసిబి యంత్రంతో  కుంగిన గుంతను పూడ్చివేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ ప్రాంతంలో…

 ప్రజావాణి ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించండి:జిల్లా కలెక్టర్ గౌతమ్

మేడ్చల్, ప్రజాతంత్ర, డిసెంబర్ 11 :  ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలనిమేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ అన్నారు. సోమవారం  జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో భాగంగా వివిధ సమస్యలపై పిర్యాదులను సమర్పించడానికి వచ్చిన ప్రజల నుండి  జిల్లా అదనపు కలెక్టర్ విజయంద్ర రెడ్డితో  కలిసి ప్రజల వద్ద…

మార్కెట్ యార్డ్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

 పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 11:పటాన్ చెరు డివిజన్ పరిధిలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో 20 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న 160 దుకాణాల సముదాయం నిర్మాణ పనులను పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తయితే.. ఇటు వ్యాపారస్తులకు అటు…

ప్రజావాణికి 105 ఫిర్యాదులు. శాఖల వారీగా ప్రజా సమస్యలను పరిష్కరించి ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 11:  రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వరి ధాన్యం,  పత్తి కొనుగోలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు.  సోమవారం కలెక్టరేట్ లోని  సమావేశ మందిరంలో ప్రజావాణి నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అధికారులనుద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ… ప్రభుత్వ ఆదేశాలు,  సూచనల మేరకు అధికారులు పనిచేయాలన్నారు.  రైతులకు పాసు…

ఎమ్మెల్యే నారాయణరెడ్డి కి అభినందనల వెల్లువ

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 11 : కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందిన కసిరెడ్డి నారాయణరెడ్డి కి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల నుండి శుభాకాంక్షల వెల్లువలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లోని ఆయన స్వగృహంలో ఆమనగల్లు పట్టణానికి చెందిన మాజీ ఎంపీటీసీ గుర్రం కేశవులు ఆధ్వర్యంలో పలువురు మర్యాదపూర్వకంగా కలుసుకొని నారాయణరెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం పూల…

మాలలకు సముచిత స్థానం కల్పించిన కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 11 : మాలలకు సముచిత పదవులు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలకు యావత్ తెలంగాణ రాష్ట్ర మాలలు ఋణపడి ఉంటారని మాల మహనాడు జాతీయ అధ్యక్షుడు పబ్బతి శ్రీకృష్ణ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, అందులో మాలలు, మాదిగలకు సరైన పదవులు ఇచ్చినందుకు ఆపార్టి…

రేవంత్ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు ఆసిఫ్ అలీనీ సన్మానించిన వర్తక సంఘం నాయకులు

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 11 :  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  అనుచరుడు రేవంత్ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షులు ఆసిఫ్ అలీని కడ్తాల పట్టణ వర్తక సంఘం గౌరవ అధ్యక్షుడు పిప్పల వెంకటేష్  సభ్యుల అధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి రేవంత్ రెడ్డి బాటలో…

ప్రజావాణి గొప్ప కార్యక్రమం జిల్లా కలెక్టర్

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 11: “ప్రజావాణి  జిల్లాకు చెందిన ఉన్నతాధికారులు నేరుగా ప్రజల సమస్యలను విని పరిష్కరించడానికి మొదలుపెట్టిన గొప్ప కార్యక్రమం అని జిల్లా పాలనాధికారి ప్రశాంత్ జే పాటిల్ తెలిపారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా రెవెన్యూ అదనపు పాలనాధికారి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి…

శ్రీ వెంకటేశ్వర ఆలయంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం

జగదేవపూర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 11 :జగదేవపూర్ మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో కార్తిక మాసం చివరి సోమవారం సందర్బంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం దేవాలయ కమిటీ సభ్యులు,ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా  నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఆర్యవైశ్య సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా కార్తీకమాసంలో పూజలు నిర్వహించి ఆది…

13 న నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం

పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 11: ఈ నెల 13న పటాన్ చెరు నియోజకవర్గస్థాయి అభివృద్ధి సమీక్ష సమావేశం ఏర్పాటు చేసినట్లు స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.పటాన్ చెరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామస్థాయి నుండి చేపడుతున్న  పనుల పురోగతి…