NEWS

NEWS

తరాల అంతరాలు… ఆలోచనల్లో వ్యత్యాసాలు

కాలచక్ర గమనంలో మార్పు అనివార్యం. నాటి పాతరాతి యుగం నుంచి నేటి డిజిటల్‌ నానో యుగం వరకు మానవ నాగరికతలో అనంత మార్పలు చోటు చేసుకున్నాయి. నాడు ఉత్తరాలతో సమాచారం పంపించాం. నేడు క్షణంలో ఈ-మెయిల్‌ ఉత్తరాలు ఖండాంతరాలు దాటుతున్నాయి. నాడు కాలినడకన ప్రయాణాలు చేస్తూ మనిషులు కలవడం చూశాం. నేడు వీడియో కాల్‌తో విశ్వాన్ని…

మాజీ సిఎం   కేసీఆర్‌ను పరామర్శించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అనుచరులు

ఉప్పల్ , ప్రజాతంత్ర, డిసెంబర్ 11: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను  ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి, మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, బిఆర్ఎస్ గ్రేటర్ నాయకులు సాయి జన శేఖర్, నేమూరి మహేష్ గౌడ్ లు పరామర్శించారు. సోమవారం  సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి వారు వెళ్లి కేసీఆర్‌ను కలిశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని కేటీఆర్…

మాజీ సిఎం   కేసీఆర్‌ను పరామర్శించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

ఉప్పల్ , ప్రజాతంత్ర, డిసెంబర్ 11: భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను  ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి పరామర్శించారు. సోమవారం హైదరాబాద్‌ సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి బండారి లక్ష్మారెడ్డి వెళ్లి కేసీఆర్‌ను కలిశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని కేటీఆర్ ని అడిగితెలుసుకున్నారు.

ప్రతాప్ సాహిత్య సేవలు  ప్రశంసనీయం పద్మశ్రీ ఆచార్య కొలకలూరి  ఇనాక్

హైదరాబాద్ లో ప్రపంచ తెలుగు సాహిత్య కళా ఉత్సవాల బ్రోచర్ ఆవిష్కరణ  ఎల్బీనగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 11:  ప్రఖ్యాత గుర్తింపు పొందిన  అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక సామాజిక సేవా సంస్థ శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్, ప్రపంచ తెలుగు సాహిత్య, సాంస్కృతిక అకాడమీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ (పూర్వ) సభ్యులు, గుర్రం జాషువా…

కీసర రామలింగేశ్వర స్వామి సన్నిధిలో ఏనుగు సంజీవరెడ్డి, జూపల్లి శోభా కృష్ణారావు

కీసర,  ప్రజాతంత్ర , డిసెంబర్ 11 :  కీసర రామలింగేశ్వర స్వామివారిని దమ్మాయిగూడ మున్సిపాలిటీ  కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఏనుగు సంజీవరెడ్డి,  మహిళా అధ్యక్షురాలు జూపల్లి శోభారాణి కృష్ణారావు సోమవారం దర్శించుకున్నారు.  దర్శనం అనంతరం  స్వామివారి తీర్థప్రసాదాలు    ఆశీర్వచనాలు వారికి వేద పండితులు   అందజేశారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవాలయాలను సందర్శించడం…

జనం మెచ్చిన నేత  ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కి పలువురు నాయకులు, అభిమానులు శుభాకాంక్షలు వెల్లువ

  ఉప్పల్, ప్రజాతంత్ర, డిసెంబర్ 11:    ప్రజా బాంధవుడు, జనం మెచ్చిన నేత  ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ని సత్కరించి పలువురు నాయకులు, అభిమానులు  శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం సైనిక్ పూరి లోని బి ఆర్  ఎస్   పార్టీ కార్యాలయం లో నూతనంగా ఎన్నికైన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ని కలిసి…

చెరువులను పరిశీలించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి

మల్కాజిగిరి, ప్రజాతంత్ర, డిసెంబర్ 11 : మల్కాజిగిరి లోని బండ చెరువు, ఆర్.కే.పురం చెరువులను సోమవారం మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి స్థానిక కార్పొరేటర్లు రాజ్యలక్ష్మితో కలిసి పరిశీలించారు. చెరువు పరివాహక కాలనీల ప్రెసిడెంట్ లతో కలిసి ఇరిగేషన్, పురపాలక, హెచ్.ఎం.డి.ఏ అధికారులతో సమీక్ష నిర్వహించారు. చెరువులో గుర్రపు డెక్క, దోమల నివారణ చెరువుల…

ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజావాణి

సంగారెడ్డి, ప్రజాతంత్ర,డిసెంబర్ 11: ప్రజావాణి  ఫిర్యాదులను ఆయా శాఖల అధికారులు  సత్వరమే పరిష్కరించాలని  జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్ హాలు లో నిర్వహించిన   ప్రజావాణి  కార్యక్రమానికి జిల్లా నలు మూలల నుండి   వచ్చిన ప్రజల నుండి జిల్లా కలెక్టర్ శరత్ అదనపు కలెక్టర్ మాధురి తో కలిసి  ఫిర్యాదుల…

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 11 : ఆమనగల్లు – షాద్నగర్ వెళ్లే ప్రధాన రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు ఆమనగల్లు ఎస్సై బలరాం నాయక్ తెలిపారు. ఆయన తెలిపిన విరాలు ఇలా ఉన్నాయి. తలకొండపల్లి మండలం కర్కస్ తండా కు చెందిన కేతావత్ గోపాల్ (43) అతని చెల్లెలు…

ఫుట్ పాత్ లను ఆక్రమిస్తే కఠిన చర్యలు 

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 11 : కడ్తాల్ పట్టణంలో ఎన్ హెచ్ 765 హైదరాబాద్ – శ్రీశైలం జాతీయ రహదారి కిరువైపులా  ఫుట్ పాత్ లను ఆక్రమించి చిరు వ్యాపారాలు కొనసాగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కడ్తాల్ సీఐ శివప్రసాద్ హెచ్చరించారు. సోమవారం కడ్తాల్ పట్టణంలో ట్రాఫిక్ పోలీసులతో కలిసి రోడ్డుపై ఉన్న తోపుడు బండ్లు,…