NEWS

NEWS

ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే

మరోమారు ప్రత్యేక హోదా కోసం ప్రయత్నిస్తా త్వరలోనే తెలంగాణ భవన్‌ నిర్మాణం రాష్ట్రానికి మణిహారంగా రీజినల్‌ రింగ్‌ రోడ్డు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి న్యూ దిల్లీ, డిసెంబర్‌ 12 : ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని, విభజన చట్టంలోనే ఇది ఉందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు…

ఓటమితో పార్టీ కార్యకర్తలు కుంగిపోవొద్దు

పంచాయితీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో సత్తా చాటుదాం ముందంతా మంచి కాలం మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ అగ్ర నేత హరీష్‌ రావు సంగారెడ్డి, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12 : పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని మాజీ మంత్రి హరీష్‌ రావు అన్నారు.  ఓడిపోయామని కుంగిపోవద్దు..వొచ్చే పంచాయతీ ఎన్నికలు, పార్లమెంట్‌ ఎన్నికల్లో తమ సత్తా…

పౌరసరఫరాల శాఖలో పరిస్థితి ఆందోళనకరం

ఏకంగా రూ.56 వేల కోట్ల నష్టం 12 శాతం మంది రేషన్‌ వినయోగించడం లేదు కొత్త కార్డులపై త్వరలోనే నిర్ణయం ధాన్యం ఉత్పత్తిపై అధికారులతో సవిూక్షలో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12 : పౌరసరఫరాల శాఖ ఆర్థికపరిస్థతి ఆందోళనకరంగా ఉందని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. గత పాలకుల వల్ల…

కౌలురైతులను ఎలా గుర్తిస్తారో అని చూశా

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కెటిఆర్‌ సెటైర్లు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12 : కౌలు రైతులను ఎలా గుర్తిస్తారో..పైసలు ఎట్లా వేస్తారో చూద్దామనుకుంటే 6 నెలలు తప్పించుకున్నారుగా..అంటూ ‘ఎక్స్‌’ వేదికగా మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటి రామా రావు ఎద్దేవా చేశారు. 22 లక్షల మంది కౌలు రైతులకు పెట్టుబడి లేనట్టేనా యాసంగికి అని…

ప్రభుత్వాన్ని అస్థిరపరచే కుట్ర

డిజిపికి కాంగ్రెస్‌ నేతల ఫిర్యాదు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12 : బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీల ఎమ్మెల్యేలపై తెలంగాణ డీజీపీ రవిగుప్తాకి కాంగ్రెస్‌ నేతలు  మంగళవారం నాడు ఫిర్యాదు చేశారు. పీసీసీ జనరల్‌ సెక్రెటరీలు కైలాష్‌ నేత, చారుకొండ వెంకటేష్‌, మధుసూదన్‌రెడ్డి డీజీపీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదును డీజీపీకి ఇచ్చారు. ఇటీవల ఆరు నెలల్లో కాంగ్రెస్‌…

భద్రాద్రికి ముక్కోటి శోభ

నేటి నుండి జనవరి 2 వరకు అధ్యయనోత్సవాలు 22వ తేది గోదావరి నదిలో తెప్పోత్సవం, తెల్లవారుజామున ఉత్తర ద్వార దర్శనం భద్రాచలం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీసీతారామచందస్వ్రామి దేవస్థానం నిర్వహిస్తున్న వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు  భద్రాద్రి  సర్వాంగ సుందరంగ  ముస్తాబయ్యింది.  ఇందులో భాగంగా ప్రధానాలయంతో పాటు అనుబంధ ఆలయాలను కూడా…

వోటమి తట్టుకోలేక వివాదం

బిఆర్‌ఎస్‌ నేతలపై కాంగ్రెస్‌ నేత విజయశాంతి ఫైర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12 : సుమారు 10 సంవత్సరాల పాటు తెలంగాణ ఖజానా మొత్తం కొల్లగొట్టి 5 లక్షల రూపాయల కోట్ల అప్పు రాష్ట్ర ప్రజల నెత్తిన పెట్టి ఎల్లిన గత దుర్మార్గ బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం, అందుకు బాధ్యులైన నాటి బిఆర్‌ఎస్‌ మంత్రులు మూడు దినాలల్లనే…

‘డ్రగ్స్‌’పై ఉక్కుపాదం

చెలామణి, వినియోగం నిరోధంపై సిఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 11 : రాష్ట్రంలో మాదక ద్రవ్యాల చెలామణి, వినియోగంపై ఉక్కుపాదం వేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. నార్కొటిక్స్‌ కంట్రోల్‌ అంశంపై మంగళవారం డా.బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణా సచివాలయంలో రాష్ట్ర ఎక్సయిజ్‌, పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి జూపల్లి…

పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్ రాజీనామా

ఇంకా ఆమోదించని గవర్నర్‌ తమిళిసై కోర్టులో కేసు ఉండడమే కారణమని భావన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12 : టిఎస్‌పిఎస్‌సి ఛైర్మన్‌ జనార్థన్‌ రెడ్డి రాజీనామాను గవర్నర్‌ తమిళి సై సౌందరరాజన్‌ ఆమోదించలేదు. సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో జనార్థన్‌ రెడ్డి సమావేశమైన తరువాత అతడు రాజీనామా చేసిన విషయం విదితమే. అయితే ఆయన రాజీనామాను…

దయచేసి హాస్పిటల్‌కి ఎవరూ రావొద్దు

వీడియో సందేశం విడుదల చేసిన మాజీ సిఎం కెసిఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12 : తనను పరామర్శించేందుకు, చూసేందుకు అభిమానులు, పార్టీ నేతలు యశోద హాస్పిటల్‌కి రావద్దని దయచేసి సహకరించాలని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కోరారు. ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తన వీడియో వీడియో…