NEWS

NEWS

పలువురు ఐపిఎస్‌లకు స్థానచలనం

హైదరాబాద్‌ సిపిగా కొత్తకోట శ్రీనివాసరెడ్డి సైబరాబాద్‌ సిపిగా అవినాశ్‌ మహంతి రాచకొండ సిపిగా సుధీర్‌ బాబు నార్కొటిక్‌ బ్యూరో డైరక్టర్‌గా సందీప్‌ శాండిల్యా డిజిపి కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాలని స్టీఫెన్‌ రవీంద్ర, చౌహాన్‌లకు ఆదేశం డిజిపి అంజనీ కుమార్‌పై సస్పెన్షన్‌ ఎత్తేసిన ఎన్నికల సంఘం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12 : రాష్ట్రంలో పలువురు ఐపిఎలస్‌ల…

ఉద్యోగ కల్పనతో పాటు తక్షణ సంస్కరణల ఆవశ్యకత

గౌరవనీయులైన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డిగారికి, గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి నమస్కారం…నా అధ్యయనం అనుభవాల నుండి నూతన ప్రభుత్వానికి కొన్ని సూచనలు నూతన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్కల నాయకత్వంలో నూతన ప్రభుత్వం ప్రజల ఆశలను నెరవేర్చడంలో ఊహించిన దానికన్నా వేగంగా ముందుకు సాగడం హర్షనీయం. 1) మహిళల సంక్షేమం,…

వొచ్చే ఏడాదికి ప్రభుత్వ సెలవుల ప్రకటన

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12 : 2024 సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సెలవుల జాబితాను ప్రకటించింది. వొచ్చే ఏడాదిలో సాధారణ సెలవులు 27, ఐచ్చిక సెలవులు 25 ఉండనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. జనవరి 15న సంక్రాంతి సెలవు, మార్చి 8న…

ప్రజల పాలన షురూ అయింది ..!

 ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వ అధినేతగా, తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా  ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్‌ రెడ్డి ప్రజల అభిమానం చూరగొని ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడానికి పరోక్షంగా కేసీఆరే అహంకారమే కారణంగా చెప్పుకోవాలి. కుమార్తె పెళ్లి సందర్భంగా రేవంత్‌ రెడ్డిని బయటకు రాకుండా చేయాలని చూసినా.. బెయిల్‌పై బయటకు వొచ్చి మళ్లీ వెంటనే జైలుకు వెళ్ళవలసి…

ముంబైలో కనుమరుగవుతున్న తెలుగు ఆనవాళ్లు!

తాజ్‌ మహల్‌ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవరో తెలియక పోవచ్చు కానీ, ఆధునిక ముంబై నిర్మాణంలో మాత్రం తెలుగువారి క్రియాశీలక పాత్ర గురించి తెలియని వాళ్ళెవ్వరూ లేరనే చెప్పొచ్చు. మూడు వందల సంవత్సరాలకు మించిన చరిత్ర కలిగిన ముంబై తెలుగు శ్రామికుల ప్రస్థానం కొలాబా నుండి మొదలై కామాఠిపురా వరకు చేరుకొని, వర్లీ, ఖేడ్‌ గల్లీ, లోయర్‌…

తెలంగాణ ఉద్యమ చైతన్యం సజీవం ..అజేయం ..!

ప్రజలు పార్టీని నమ్మిండ్రు…పాలకులు హామీలు అమలు చేయాలి :  -జనసమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌తో  ‘ప్రజాతంత్ర’ ముఖాముఖి  మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ప్రొఫెసర్‌ కోదండరామ్‌, 2023 ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ ను గద్దె దించడంలో అంతే శక్తివంచన లేకుండా కృషి చేశారు. కేసీయార్‌ నిర్బంధాల  మధ్య ఏమాత్రం ధైర్యాన్ని కోల్పోకుండా తెలంగాణలో ప్రధాన…

తెలంగాణ స్పీకర్‌ ఎన్నికకు నోటిఫికేషన్‌

13న నామినేషన్లకు గడువు హైదరాబాద్‌,ప్రజాతంత్ర,డిసెంబర్‌11: తెలంగాణ శాసనసభ స్పీకర్‌ ఎన్నిక కోసం నోటిఫికేషన్‌ విడుదలైంది. సోమవారం ఉదయం అసెంబ్లీ సెక్రటేరియట్‌ స్పీకర్‌ ఎన్నిక నోటిఫికేసన్‌ కు ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్‌ 13వ తేదీ ఉదయం 10.30 నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్‌ వేసేందుకు గడువు ఇచ్చింది. ఇప్పటికే కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు…

ప్రభుత్వం అందరికీ న్యాయం చేస్తుంది

ఐటి పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల  శాఖ మంత్రి డి శ్రీధర్‌బాబు -ప్రజాదర్బార్‌ లో వినతులు స్వీకరించిన మంత్రి -దరఖాస్తులపై పూర్తి అడ్రస్‌, సెల్‌ ఫోన్‌ నంబర్‌, వివరాలు రాయాలని సూచించిన మంత్రి హైదరాబాద్‌,ప్రజాతంత్ర,డిసెంబర్‌11: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి  ఆదేశాలు మేరకు ప్రజా సమస్యలను తెలుసుకుని పరిస్కరించుటకు మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్‌ లో సోమవారం…

వరుస సవిూక్షలతో సిఎం రేవంత్‌ బిజీ

ఉద్యోగ ఖాలీలు …భర్తీలపై ఆరా పూర్తి వివరాలతో రావాలని టీఎస్పీఎస్సీకి ఆదేశాలు రైతుబంధు చెల్లింపులపై అధికారులతో సమీక్ష హైదరాబాద్‌,ప్రజాతంత్ర,డిసెంబర్‌11: వరుస సవిూక్షలతో సచివాలయంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి బిజీబిజీగా ఉన్నారు. ప్రధానంగా ఆయన సోమవారం వ్యవసాయం,నిరుద్యోగ రంగాలపై దృష్టి సారించారు. ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్‌ సవిూక్షించారు. పూర్తి వివరాలతో రావాలని టీఎస్పీఎస్సీ అధికారులను సీఎం…

మహిళలతో కలసి బస్సులో రేణుక ప్రయాణం

ఇక బిఆర్‌ఎస్‌కు రెస్ట్‌ తప్పదని ఎద్దేవా హైదరాబాద్‌,ప్రజాతంత్ర,డిసెంబర్‌11: కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. సోమవారం గాంధీ భవన్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మహిళలతో కలిసి రేణుకాచౌదరి బస్సులో ప్రయాణించారు. లక్డీకాపూల్‌ వరకు ఆమె ప్రయాణించారు. ఈ సందర్భంగా ఉచిత బస్సు పథకాన్ని కేంద్రమాజీ మంత్రి మహిళలకు వివరించారు. అనంతరం…