NEWS

NEWS

ధనుర్మాసమే మార్గశిరం.. మహావిష్ణువుకు ప్రీతిపాత్రం

ప్రతి సంవత్సరం సూర్యుడు ధనూరాశిలోకి ప్రవేశించి తిరిగి మకర రాశిలోకి వచ్చేంతవరకు మధ్య ఉన్న కాలాన్ని ధనుర్మాసం అంటారు. ఈ ధనుర్మాసం శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ ధనుర్మాసాన్నే మార్గశిర మాసం అనికూడా అంటారు. ఈ నెల డిసెంబరు 13న మార్గశిరం ప్రవేశించింది. ఈ ధనుర్మాసంలో నామ సంకీర్తనం, పుష్ప సమర్పణం, శరణాగతి అనే ఈమూడిరటిని…

ఉద్యోగ నియామకాలపై దృష్టి పెట్టాలి .. !

నీళ్లు, నిధులు, నియామకాలు అన్న ట్యాగ్‌లైన్‌కు ఆకర్శితులై తెలంగాణ ఉద్యమంలో అమరులైన ఆత్మలు గత పదేళ్లుగా ఘోషిస్తున్నాయి. బతికున్న నిరుద్యోగులు ఉద్యోగాలు లేకుండా పొట్ట చేత పట్టుకుని నానా యాతన పడుతున్నారు. సిఎంగా రేవంత్‌ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తరవాత ఒక్కో రంగంపై సవిూక్షిస్తూ సాగుతున్న తీరువల్ల ప్రజల్లో నమ్మకం కలుగుతోంది. ప్రధానంగా ఉద్యోగ నియామకాలు,…

అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి

  ఉప్పల్, ప్రజాతంత్ర, డిసెంబర్ 13:   మల్లాపూర్ డివిజన్ పరిధిలోని అశోక్ నగర్ కాలనీలో  భూగర్భ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా, సుమారు 17 లక్షల రూపాయల డ్రైనేజి అభివృద్ధి పనులకు బుధవారం   ఉప్పల్ శాసన సభ్యులు బండారి లక్ష్మారెడ్డి, స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి తో కలిసి శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో…

టిటిఎ ఆధ్వర్యంలో ’16న నెక్లెస్ రోడ్ లో 5కె రన్’

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 13 : తెలంగాణ అమెరికా తెలుగు సంఘం(టిటిఎ) ఆధ్వర్వంలో నగరంలో నిర్వ హిస్తున్న వివిధ కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 16వ తేదీ ఉదయం ‘నా ఊరు-ఆ రోజుల్లో’ పేరిటి 5కె రన్ నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా వద్ద నిర్వహిస్తున్నామని అవనరం ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి విజయకాంత్, టిటిఎ చీఫ్…

బంధం కొమ్ము రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి

పటాన్ చెరు, ప్రజాతంత్ర, డిసెంబర్ 13: అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని బంధంకొమ్ము కమాన్ నుండి అమీన్ పూర్ గాంధీ విగ్రహం వరకు నిర్మించనున్న 150 ఫీట్స్ రోడ్ నిర్మాణ పనులను బుధవారం పరిశీలించిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల  పాండు రంగారెడ్డి  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుమారు 7 కోట్ల అంచనా…

అధికారులు క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులను పర్యవేక్షించాలి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 13:  జిల్లా అధికారులందరూ వారానికి నాలుగు రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించి అభివృద్ధి పనులను పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా అధికారులతో టెలికాన్ఫెరెన్స్ ద్వారా క్షేత్రస్థాయి పర్యటనలు, అటెండెన్స్ యాప్ హాజరు పై సమీక్షించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా అధికారులందరూ ప్రతివారం…

ఫోటో ఖలీల్ ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 13 :  ఆమనగల్లు కు  చెందిన బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఫోటో ఖలీల్ ఇటీవల అనారోగ్యతో బాధపడుతూ వెల్దండ మండలంలోని యెన్నం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స  పొందుతున్నారు. విషయం తెలుసుకున్న కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు చల్లా వంశీ చంద్ రెడ్డి ఖలీల్ ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను…

ఓటరు లిస్టు వెరిఫికేషన్ పక్కాగా చేపట్టాలి

 తాండూరు తహసీల్దార్ తారా సింగ్ తాండూరు, ప్రజాతంత్ర, డిసెంబర్ 13 : బిఎల్వోలు  ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ పక్కగా చేపట్టాలని తాండూరు తహసిల్దార్ తారా సింగ్ అన్నారు. రాబోయే పంచాయతీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి బుధవారం తాండూరు మండలం తహసీల్దార్ కార్యాలయంలో తారాసింగ్ ఆధ్వర్యంలో ఎంపీఓ రతన్ సింగ్,బిఎల్వోలతో సమావేశం…

శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు

 సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యత.. మహిళా సంరక్షణకై ప్రత్యేక దృష్టి.. నూతన కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన సుధీర్ బాబు ఐపీఎస్ మల్కాజిగిరి ప్రజాతంత్ర, డిసెంబర్ 13 : నేరేడ్మెట్ లోని రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో నూతన కమిషనర్ గా బుధవారం సుధీర్ బాబు ఐపీఎస్    బాధ్యతలు స్వీకరించారు. పలువురు అధికారులు కార్యాలయ సిబ్బంది…

రాష్ట్ర మంత్రి సీతక్కను కలిసిన సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ ఎన్ రెడ్డి 

 ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 13 : తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ మహిళా, శిశు, సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ(సీతక్క)ను తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు గూడూరు లక్ష్మీ నర్సింహ్మ రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా గడిచిన ఐదు సంవత్సరములలో సర్పంచులు గ్రామపంచాయతీలలో చేసిన పలు అభివృద్ధి పనుల…