NEWS

NEWS

బంధం కొమ్ము రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి

పటాన్ చెరు, ప్రజాతంత్ర, డిసెంబర్ 13: అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని బంధంకొమ్ము కమాన్ నుండి అమీన్ పూర్ గాంధీ విగ్రహం వరకు నిర్మించనున్న 150 ఫీట్స్ రోడ్ నిర్మాణ పనులను బుధవారం పరిశీలించిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల  పాండు రంగారెడ్డి  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుమారు 7 కోట్ల అంచనా…

అధికారులు క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులను పర్యవేక్షించాలి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 13:  జిల్లా అధికారులందరూ వారానికి నాలుగు రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించి అభివృద్ధి పనులను పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా అధికారులతో టెలికాన్ఫెరెన్స్ ద్వారా క్షేత్రస్థాయి పర్యటనలు, అటెండెన్స్ యాప్ హాజరు పై సమీక్షించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా అధికారులందరూ ప్రతివారం…

ఫోటో ఖలీల్ ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 13 :  ఆమనగల్లు కు  చెందిన బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఫోటో ఖలీల్ ఇటీవల అనారోగ్యతో బాధపడుతూ వెల్దండ మండలంలోని యెన్నం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స  పొందుతున్నారు. విషయం తెలుసుకున్న కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు చల్లా వంశీ చంద్ రెడ్డి ఖలీల్ ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను…

ఓటరు లిస్టు వెరిఫికేషన్ పక్కాగా చేపట్టాలి

 తాండూరు తహసీల్దార్ తారా సింగ్ తాండూరు, ప్రజాతంత్ర, డిసెంబర్ 13 : బిఎల్వోలు  ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ పక్కగా చేపట్టాలని తాండూరు తహసిల్దార్ తారా సింగ్ అన్నారు. రాబోయే పంచాయతీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి బుధవారం తాండూరు మండలం తహసీల్దార్ కార్యాలయంలో తారాసింగ్ ఆధ్వర్యంలో ఎంపీఓ రతన్ సింగ్,బిఎల్వోలతో సమావేశం…

శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు

 సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యత.. మహిళా సంరక్షణకై ప్రత్యేక దృష్టి.. నూతన కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన సుధీర్ బాబు ఐపీఎస్ మల్కాజిగిరి ప్రజాతంత్ర, డిసెంబర్ 13 : నేరేడ్మెట్ లోని రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో నూతన కమిషనర్ గా బుధవారం సుధీర్ బాబు ఐపీఎస్    బాధ్యతలు స్వీకరించారు. పలువురు అధికారులు కార్యాలయ సిబ్బంది…

రాష్ట్ర మంత్రి సీతక్కను కలిసిన సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ ఎన్ రెడ్డి 

 ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 13 : తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ మహిళా, శిశు, సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ(సీతక్క)ను తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షుడు గూడూరు లక్ష్మీ నర్సింహ్మ రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా గడిచిన ఐదు సంవత్సరములలో సర్పంచులు గ్రామపంచాయతీలలో చేసిన పలు అభివృద్ధి పనుల…

ఎమ్మెల్యే కసిరెడ్డిని సన్మానించిన గుర్రం కేశవులు

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 13 : కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని ఆమనగల్ పట్టణానికి చెందిన మాజీ ఎంపిటిసి ఆమనగల్లు మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ గుర్రం కేశవులు శాలువలు పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఆమనగల్లు పట్టణంలో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో కేశవులు…

కార్యకర్తలు అధైర్య పడొద్దు అండగా ఉంటా

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 13 : ఎన్నికలలో గెలుపోటములు సహజమని ఎంతమంది పోటీ చేసిన గెలిచేది ఒక్కరేనని బిజెపి పార్టీ కార్యకర్తలు, నాయకులు అధైర్య పడవద్దని అండగా ఉంటామని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కల్వకుర్తి బిజెపి కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. బుధవారం ఢిల్లీలో జాతీయ…

విద్యార్థులు క్రీడలతో పాటు అన్ని రంగాలపై అవగాహన పెంచుకోవాలి

కూకట్ పల్లి ప్రజాతంత్ర, డిసెంబర్ 13 : విద్యార్థులు చదువుతో పాటు సామాజిక, సాంస్కృతిక, క్రీడలతో పాటు అన్ని రంగాలపై అవగాహన పెంచుకుని ఆల్‌ రౌండర్లుగా ఎదగాలని డీజీఎం వేణు గోపాల్ రెడ్డి సూచించారు. బుధవారం కూకట్ పల్లిలోని నారాయణ విద్యాసంస్థలు నిర్వహించిన క్రీడా పోటీలలో స్థానిక 8 నారాయణ పాఠశాలల (ఈకేపీ, ఎండీ గకాస్,…

అక్రమ కట్టడాలు ఎందుకు అరికట్టలేకపోతున్నారు సీపీఐ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ నాయకులు

కుత్బుల్లాపూర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 13 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ కట్టడాలను ఎందుకు అరికట్టలేకపోతున్నారని సీపీఐ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ నాయకులు వినతి పత్రం ద్వారా ప్రశ్నిస్తూ మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ కు అందజేశారు. బుధవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ రెవెన్యూ పరిధిలో కబ్జాదారులు బాహాటంగా విచ్చలవిడిగా వందల ఎకరాల ప్రభుత్వ భూమిని…