NEWS

NEWS

పార్లమెంట్‌ తరహాలో అసెంబ్లీ

ఉభయ సభలూ ఒకేచోట సిఎం రేవంత్‌ రెడ్డి వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 13 : పార్లమెంట్‌ తరహాలో తెలంగాణ అసెంబ్లీ ఉంటుందని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. శాసనసభ, శాసన మండలి ఓకే దగ్గర నిర్మాణం ఉంటుందన్నారు. శాసనసభ, శాసన మండలి మినహా మరే ఇతర బిల్డింగ్స్‌ అసెంబ్లీ ప్రాంగణం లోపల ఉండవని రేవంత్‌…

స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ ఎన్నిక లాంఛనమే

ఒక్కరే నామినేషన్‌ వేయడంతో ఏకగ్రీవం నేడు అధికారికంగా ప్రకటన నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొన్న సిఎం, డిప్యూటి సిఎం, మంత్రులు, కెటిఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 13 : అసెంబ్లీ స్పీకర్‌ పదవి కోసం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌ కుమార్‌ బుధవారం నామినేషన్‌ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో పాటు డిప్యూటి సిఎం భట్టి…

నేటి నుంచి అసెంబ్లీ పున: సమావేశాలు

స్పీకర్‌ ఎన్నికతో తొలి రోజు సమావేశం రేపు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగం గత బిఆర్‌ఎస్‌ ప్రభుత్వ ఆర్థిక అవకతవకలపై శ్వేతపత్రం విడుదలకు ఛాన్స్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 13 : స్పీకర్‌ ఎన్నికతో రాష్ట్ర ఆసెంబ్లీ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. తెలంగాణ ఏర్పడ్డ తరువాత తొలిసారిగా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను…

అమరుల త్యాగం మరువలేనిది

వారికి దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుంది రాష్ట్రపతి, ప్రధాని మోదీ నివాళి…పార్లమెంట్‌పై దాడికి 22 ఏళ్లు న్యూ దిల్లీ, డిసెంబర్‌ 13 : 2001లో జరిగిన పార్లమెంట్‌పై జరిగిన దాడిలో అమరులైన వీర భద్రతా సిబ్బందిని స్మరించుకోవడం ఈ రోజు ప్రత్యేకత. వారికి హృదయపూర్వక నివాళులు అర్పిస్తూ.. దేశభక్తిని చాటుకోవడమే దీని ప్రధాన ఉద్దేశం. ఈ…

పార్లమెంటులో అతి పెద్ద భద్రతా వైఫల్యం

ఇద్దరు ఆగంతకుల కలకలం..మరో ఇద్దరు పరారీ పబ్లిక్‌ గ్యాలరీ నుంచి దూసుకు వొచ్చి టియర్‌ గ్యాస్‌ వదిలిన వైనం ఒక్కసారీగా ఉలిక్కిపడ్డ సభ్యులు…సిబ్బంది అప్రమత్తం పట్టుకుని భద్రతా  సిబ్బందికి  అప్పగింత పరుగులు తీసిన ఎంపిలు..లోక్‌సభ వాయిదా ఘటనపై విచారణకు ఆదేశించిన స్పీకర్‌ ఓమ్‌ బిర్లా న్యూ దిల్లీ, డిసెంబర్‌ 13 : పార్లమెంటులో భద్రతా వైఫల్యం…

తెలంగాణ ఎన్నికలు ప్రచారంలో పాటల సందడి..

తెలంగాణ సాహిత్య సంపద ఎంతో గొప్పది. పాటలు, కథలు, నవలలు, కవితలు తెలంగాణ  సంస్కృతిని, చరిత్రని ప్రభావితం చేయటంతో పాటు రాజకీయ పార్టీలు అధికారంలోకి రావడానికి కూడా పాటలు ప్రముఖ పాత్ర వహించే ఎలాంటి సందేహం లేదు. ఏ పార్టీ అధికారంలో కూర్చున్నప్పటికీ ఏ పార్టీ ప్రతిపక్షానికే అంకితమైనప్పటికీ ఏ పార్టీ మిత్రపక్షమైనప్పటికీ పార్టీల స్థితిగతులు…

ధనుర్మాసమే మార్గశిరం.. మహావిష్ణువుకు ప్రీతిపాత్రం

ప్రతి సంవత్సరం సూర్యుడు ధనూరాశిలోకి ప్రవేశించి తిరిగి మకర రాశిలోకి వచ్చేంతవరకు మధ్య ఉన్న కాలాన్ని ధనుర్మాసం అంటారు. ఈ ధనుర్మాసం శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ ధనుర్మాసాన్నే మార్గశిర మాసం అనికూడా అంటారు. ఈ నెల డిసెంబరు 13న మార్గశిరం ప్రవేశించింది. ఈ ధనుర్మాసంలో నామ సంకీర్తనం, పుష్ప సమర్పణం, శరణాగతి అనే ఈమూడిరటిని…

ఉద్యోగ నియామకాలపై దృష్టి పెట్టాలి .. !

నీళ్లు, నిధులు, నియామకాలు అన్న ట్యాగ్‌లైన్‌కు ఆకర్శితులై తెలంగాణ ఉద్యమంలో అమరులైన ఆత్మలు గత పదేళ్లుగా ఘోషిస్తున్నాయి. బతికున్న నిరుద్యోగులు ఉద్యోగాలు లేకుండా పొట్ట చేత పట్టుకుని నానా యాతన పడుతున్నారు. సిఎంగా రేవంత్‌ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తరవాత ఒక్కో రంగంపై సవిూక్షిస్తూ సాగుతున్న తీరువల్ల ప్రజల్లో నమ్మకం కలుగుతోంది. ప్రధానంగా ఉద్యోగ నియామకాలు,…

అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి

  ఉప్పల్, ప్రజాతంత్ర, డిసెంబర్ 13:   మల్లాపూర్ డివిజన్ పరిధిలోని అశోక్ నగర్ కాలనీలో  భూగర్భ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా, సుమారు 17 లక్షల రూపాయల డ్రైనేజి అభివృద్ధి పనులకు బుధవారం   ఉప్పల్ శాసన సభ్యులు బండారి లక్ష్మారెడ్డి, స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి తో కలిసి శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో…

టిటిఎ ఆధ్వర్యంలో ’16న నెక్లెస్ రోడ్ లో 5కె రన్’

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 13 : తెలంగాణ అమెరికా తెలుగు సంఘం(టిటిఎ) ఆధ్వర్వంలో నగరంలో నిర్వ హిస్తున్న వివిధ కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల 16వ తేదీ ఉదయం ‘నా ఊరు-ఆ రోజుల్లో’ పేరిటి 5కె రన్ నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా వద్ద నిర్వహిస్తున్నామని అవనరం ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి విజయకాంత్, టిటిఎ చీఫ్…