NEWS

NEWS

నగరంలో విస్తరిస్తున్న ఏషియన్ గ్రానిటో ఇండియా లిమిటెడ్

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబ‌ర్ 14 : టైల్స్, మార్బుల్స్, క్వార్ట్జ్, బాత్ వేర్ సొల్యూషన్స్ వంటి లగ్జరీ ఉత్పత్తుల్లో అగ్రగామి బ్రాండ్ అయిన ఏషియన్ గ్రానిటో ఇండియా లిమిటెడ్(ఏజీఎల్) నగరంలోని కమలా పూరి కాలనీలో కంపెనీ డిస్ ప్లే షోరూంను ప్రారంభించినట్లు షోరూమ్ ను చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కమలేష్ పటేల్, అసోసియేట్ డైరెక్టర్ షౌనక్…

ఉప ముఖ్యమంత్రి బట్టిని కలిసిన కెకెసి ప్రతినిధి బృందం

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 14 : కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాలకు న్యాయం చేస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మహిళలకు ఉచితంగా బస్ ప్రయాణం సౌకర్యం కల్పించడం పట్ల ఆటో డ్రైవర్లు ఆందోళనలు చెందొద్దన్నారు. అఖిల భారత అసంఘటిత కార్మికులు అండ్ ఉద్యోగుల కాంగ్రెస్(కెకెసి) రాష్ట్ర ఛైర్మన్ కౌషల్…

తుది దశకు చేరుకుంటున్న లూప్ ఆకారంలో నిర్మిస్తున్న స్కై ఫ్లై ఓవర్ పనులు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

 ఎల్బీనగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 14: సమస్యలు లేకుండా ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా కోసం చేపడుతున్న ఎస్.ఆర్.డి.పీ.పనుల్లో బాగంగా ఎల్.బి.నగర్ నియోజకవర్గ పరిధిలో బైరామల్ గూడ నందు లూప్ ఆకారంలో నిర్మిస్తున్న స్కై ఫ్లై ఓవర్ పనులు తుదిదశకు చేరుకున్నాయి. గురువారం ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పలువురు అధికారులతో కలిసి ఫ్లై ఓవర్ నందు…

రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ లో గెలుపే లక్ష్యం బీఎస్పీ

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 14:బహుజన్ సమాజ్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో పుల్లూరు ఉమేశ్ అధ్యక్షతన  సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లింగంపల్లి యాదగిరి, విశిష్ట అతిథిగా సిద్దిపేట అసెంబ్లీ ఇంచార్జ్ బక్రీచెప్పాలా అశోక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు…

సైబర్ మోసాలు, మెసేజ్ రాగానే ఆశపడి మోసపోకండి అప్రమత్తంగా ఉండండి

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 14: లోన్ యాప్ లాటరి పార్ట్ టైమ్ జాబ్, విదేశీ ప్రయాణం, తక్కువ పెట్టుబడి తో ఎక్కువ లాభం, పాన్ కార్డ్ అప్డేట్స్, ఆధార్ కార్డు లింక్, పేర్లతో  సైబర్ మోసాలు, మెసేజ్ రాగానే ఆశపడి మోసపోకండి అప్రమత్తంగా ఉండండి.టోల్ ఫ్రీ నెంబర్ 1930 కు తక్షణమే కాల్ చేయండి.ఈ సంవత్సరం…

ధరణి అవకతవకలపై ప్రభుత్వం దృష్టి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 13 : ధరణి పోర్టల్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బుధవారం సవిూక్ష నిర్వహించారు. సవిూక్షకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, దమోదర రాజనర్సింహ, పలువురు ఉన్నాతాధికారులు హాజరయ్యారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని హావిూలను అమలు చేయడంలో రేవంత్‌ రెడ్డి నిమగ్నమయ్యారు. ధరణి పోర్టల్‌లో నెలకొన్న సవాళ్లు, సమస్యలపై…

రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు ఆందోళన చెందొద్దు

అన్ని వర్గాలకు ప్రభుత్వం న్యాయం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హామీ హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 13 : రాష్ట్రంలో మహిళలకు ఉచితంగా బస్‌ ప్రయాణం సౌకర్యం కల్పించడం పట్ల ఆటో డ్రైవర్లు ఆందోళనలు చెందవలసిన అవనరం లేదని, ప్రభుత్వం అన్ని వర్గాలకు న్యాయం చేస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క…

కోలుకుంటున్న మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 13 : ఇటీవల తన ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బాత్‌ రూమ్‌లో జారి పడి కాలికి గాయమయి, సోమాజీగూడ యశోదా హాస్పిటల్‌లో సర్జరీ అనంతరం చికిత్స పొందుతున్న మాసి సిఎం, బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ మ్రంగా కోటుకుంటున్నారు. తాను త్వరగా కోలుకుని త్వరలోనే ప్రజల మధ్యకు వొస్తానని, తనను చూడడానికి ప్రజలు…

పార్లమెంట్‌ ఎన్నికలపై ప్రధాన పార్టీలు ఫోకస్‌

అసెంబ్లీ ఎన్నికల్లో పోయిన ప్రతిష్ఠను కాపాడుకునే వ్యూహంలో పార్టీలు రాష్ట్రంలో అధికారం చేజిక్కుంచికున్న కాంగ్రెస్‌లో అత్యధిక స్థానాలు గెలుస్తామన్న ధీమా మోదీ సమ్మోహనాష్త్రంపై బిజెపి ఆశలు బిఆర్‌ఎస్‌ ఎన్ని స్థానాలు గెలుచుకుంటుందన్న దానిపై చర్చ హైదరాబాద్‌, డిసెంబర్‌ 13 : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల తంతు ముగిసి, ప్రభుత్వం ఏర్పడి పది రోజులు కావస్తుండగా ఇప్పుడు…

సిఎం రేవంత్‌ రెడ్డిని కలిసిన అయోధ్యా రెడ్డి

హైదరాబాద్‌,ప్రజాతంత్ర,డిసెంబర్‌13: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్‌ రెడ్డి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిగా(సిఎం సిపిఆర్‌ఓ) నియమితులైన బి.అయోధ్య రెడ్డి బుధవారం ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి సిఎం కార్యాలయంలో సీపీఆర్వోగా నియమించినందుకు అయోధ్య రెడ్డి కృత్ఞతలు తెలిపారు.