నూతన ఓటరుకై దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం

1300 ఓటర్లు దాటిన పోలింగ్ స్టేషన్ యందు నూతన పోలింగ్ స్టేషన్ ఏర్పాటు. తాండూరు ఎన్నికల అధికారి ఆర్డిఓ శ్రీనివాసరావు. తాండూరు, ప్రజాతంత్ర, డిసెంబర్ 14: నూతన ఓటర్లు నమోదుకై దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయినట్లు తాండూరు ఎన్నికల అధికారి ఆర్డీవో శ్రీనివాసరావు తెలిపారు. గురువారం ఆర్డీవో కార్యాలయంలో ఎన్నికల అరిటార్నింగ్ అధికారి ఆర్డిఓ శ్రీనివాసరావు…









