NEWS

NEWS

సైబర్ మోసాలు, మెసేజ్ రాగానే ఆశపడి మోసపోకండి అప్రమత్తంగా ఉండండి

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 14: లోన్ యాప్ లాటరి పార్ట్ టైమ్ జాబ్, విదేశీ ప్రయాణం, తక్కువ పెట్టుబడి తో ఎక్కువ లాభం, పాన్ కార్డ్ అప్డేట్స్, ఆధార్ కార్డు లింక్, పేర్లతో  సైబర్ మోసాలు, మెసేజ్ రాగానే ఆశపడి మోసపోకండి అప్రమత్తంగా ఉండండి.టోల్ ఫ్రీ నెంబర్ 1930 కు తక్షణమే కాల్ చేయండి.ఈ సంవత్సరం…

ధరణి అవకతవకలపై ప్రభుత్వం దృష్టి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 13 : ధరణి పోర్టల్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బుధవారం సవిూక్ష నిర్వహించారు. సవిూక్షకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, దమోదర రాజనర్సింహ, పలువురు ఉన్నాతాధికారులు హాజరయ్యారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని హావిూలను అమలు చేయడంలో రేవంత్‌ రెడ్డి నిమగ్నమయ్యారు. ధరణి పోర్టల్‌లో నెలకొన్న సవాళ్లు, సమస్యలపై…

రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు ఆందోళన చెందొద్దు

అన్ని వర్గాలకు ప్రభుత్వం న్యాయం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హామీ హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 13 : రాష్ట్రంలో మహిళలకు ఉచితంగా బస్‌ ప్రయాణం సౌకర్యం కల్పించడం పట్ల ఆటో డ్రైవర్లు ఆందోళనలు చెందవలసిన అవనరం లేదని, ప్రభుత్వం అన్ని వర్గాలకు న్యాయం చేస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క…

కోలుకుంటున్న మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 13 : ఇటీవల తన ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బాత్‌ రూమ్‌లో జారి పడి కాలికి గాయమయి, సోమాజీగూడ యశోదా హాస్పిటల్‌లో సర్జరీ అనంతరం చికిత్స పొందుతున్న మాసి సిఎం, బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ మ్రంగా కోటుకుంటున్నారు. తాను త్వరగా కోలుకుని త్వరలోనే ప్రజల మధ్యకు వొస్తానని, తనను చూడడానికి ప్రజలు…

పార్లమెంట్‌ ఎన్నికలపై ప్రధాన పార్టీలు ఫోకస్‌

అసెంబ్లీ ఎన్నికల్లో పోయిన ప్రతిష్ఠను కాపాడుకునే వ్యూహంలో పార్టీలు రాష్ట్రంలో అధికారం చేజిక్కుంచికున్న కాంగ్రెస్‌లో అత్యధిక స్థానాలు గెలుస్తామన్న ధీమా మోదీ సమ్మోహనాష్త్రంపై బిజెపి ఆశలు బిఆర్‌ఎస్‌ ఎన్ని స్థానాలు గెలుచుకుంటుందన్న దానిపై చర్చ హైదరాబాద్‌, డిసెంబర్‌ 13 : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల తంతు ముగిసి, ప్రభుత్వం ఏర్పడి పది రోజులు కావస్తుండగా ఇప్పుడు…

సిఎం రేవంత్‌ రెడ్డిని కలిసిన అయోధ్యా రెడ్డి

హైదరాబాద్‌,ప్రజాతంత్ర,డిసెంబర్‌13: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్‌ రెడ్డి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిగా(సిఎం సిపిఆర్‌ఓ) నియమితులైన బి.అయోధ్య రెడ్డి బుధవారం ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి సిఎం కార్యాలయంలో సీపీఆర్వోగా నియమించినందుకు అయోధ్య రెడ్డి కృత్ఞతలు తెలిపారు.

రాష్ట్ర అభివృద్ధికి కలిసి పని చేద్దాం ..!

కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి కి సీ.ఎం. రేవంత్‌ రెడ్డి ఫోన్‌ హైదరాబాద్‌,ప్రజాతంత్ర,డిసెంబర్‌13:  కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు జి.కిషన్‌ రెడ్డికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి నేడు ఫోన్‌ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న పలు పెండిరగ్‌  అంశాలు, పరస్పర సహకారం కోసం కేంద్ర ప్రభుత్వ ముఖ్యులతో…

గోబెల్స్‌ ప్రచారంతో గద్దెనెక్కిన కాంగ్రెస్‌

మా కార్యకర్తలపై కేసులు పెట్టాలని చూస్తుంది మేమూ ఇదే విధంగా ఉంటే వాళ్లు సగం మంది జైల్లో ఉండేవారు పార్లమెంటులో ఎంపిలకే భద్రత కరువు నర్సాపూర్‌ సభలో మాజీ మంత్రి హరీష్‌ రావు విమర్శలు మెదక్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 13 : రాష్ట్రంలో కాంగ్రెస్‌ వాళ్లు గ్లోబెల్స్‌ ప్రచారం చేసి అధికారంలోకి వొచ్చారని, నిజం గడప…

కెటిఆర్‌లో అధికారం పోయిందన్న బాధ

ప్రభుత్వంపై విమర్శలకు మంత్రి సీతక్క కౌంటర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 13 : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అలవిగానీ హావిూలు ఇచ్చారంటూ మాజీ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం పోయేసరికి తట్టుకోలేక ఎకసక్కెపు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పదేళ్లుగా అధికారంలో ఏం వెలగబెట్టారో ప్రజలు చూస్తున్నారని అన్నారు.…

కాంగ్రెస్‌వి ఆచరణ సాధ్యం కాని హావిూలు

ఎలా అమలు చేస్తారో మేమూ చూస్తాం అసలు ఆట ఇప్పుడే మొదలయ్యింది విూడియాతో మాజీ మంత్రి కెటిఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 13 : ఎన్నికల సమయంలో రేవంత్‌ రెడ్డి అలవిగాని హావిూలు ఇచ్చారని, ఆయన ప్రతి మాటకూ తమ వద్ద రికార్డు ఉందనీ మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. రేవంత్‌ను వదిలిపెట్టబోమన్నారు. ఆయన బుధవారం…