NEWS

NEWS

నూతన ఓటరుకై దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం

1300 ఓటర్లు దాటిన పోలింగ్ స్టేషన్ యందు నూతన పోలింగ్ స్టేషన్ ఏర్పాటు.  తాండూరు ఎన్నికల అధికారి ఆర్డిఓ శ్రీనివాసరావు. తాండూరు, ప్రజాతంత్ర, డిసెంబర్ 14: నూతన ఓటర్లు నమోదుకై దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయినట్లు తాండూరు ఎన్నికల అధికారి ఆర్డీవో శ్రీనివాసరావు తెలిపారు. గురువారం ఆర్డీవో కార్యాలయంలో ఎన్నికల అరిటార్నింగ్ అధికారి ఆర్డిఓ శ్రీనివాసరావు…

బస్సు సమయానికి రావడం లేదని విద్యార్థుల ధర్నా

పలుమార్లు విన్నవించుకున్న పట్టించుకోని తాండూర్ డీఎం  పులిందర్ గౌడ్  బిసి పొలిటికల్ జేఏసీ  ప్రజాతంత్ర కొడంగల్ డిసెంబర్ 14: సమయానికి  బస్సు నడపాలని డిమాండ్ చేస్తూ దౌల్తాబాద్ మండల కేంద్రంలోని గాంధీ కూడలి వద్ద రోడ్డుపై కూర్చొని విద్యార్థులు   ధర్నా నిర్వహించారు  ఈ  సందర్బంగా బిసి విద్యార్థి నాయకులు పులిందర్ గౌడ్ మాట్లాడుతూ నీటూర్ నర్సాపురం…

హరితహారం నర్సరీలలో పనులు ముమ్మరం చేయాలి

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 14 : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సంవత్సరం తెలంగాణకు హరితహారం కార్యక్రమంతో మొక్కలు నాటే కార్యక్రమం యజ్ఞంలా కొనసాగుతుందని కడ్తాల్ సర్పంచ్ గూడూరు లక్ష్మీ నర్సింహ్మ రెడ్డి అన్నారు. గ్రామపంచాయతీ పరిధిలో నర్సరీ ఏర్పాటు కోసం మండల పంచాయతీ అధికారి మధుసూదనాచారితో కలిసి స్థల పరిశీలన చేశారు. పల్లెప్రకృతి వనం…

వాటర్.ఓఆర్జితో ఉజ్జీవన్ బ్యాంక్ భాగస్వామ్యం

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 14 : దేశంలో నీరు, పారిశుధ్యం, పరిశుభ్రత రుణాలను అందించడానికి ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాటర్.ఓఆర్జితో అనే అంతర్జాతీయ లాభాపేక్ష రహిత సంస్థతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు బ్యాంక్ ఎండి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇట్టిరా డేవిస్ గురువారం నగరంలో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. చిన్న మొత్తాల్లో రుణాలు వంటి…

రాజాసింగ్ కు శంకర్ రెడ్డి సన్మానం 

మహేశ్వరం, ప్రజాతంత్ర డిసెంబర్ 14: గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్,  సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ కుమార్ లను బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ సింగల్ విండో చైర్మన్ కోలన్ శంకర్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బిజెపి శాసన సభ్యులు రాజాసింగ్, పి.హరిష్ కుమార్…

దోస్త్ కుటుంబానికి తోటి స్నేహితుల చేయూత 

రూ. 36వేల ఆర్థిక సహాయం అందజేత ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 14 : ఆమనగల్లు పట్టణానికి చెందిన రవి కుటుంబానికి తోటి స్నేహితులు చేయూతనందించారు. ఏ ఆపద వచ్చినా తామున్నామని భరోసా కల్పిస్తున్నారు. ఆమనగల్లులోని ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 1998-1999 పదవ తరగతి బ్యాచ్ కు చెందిన చిన్ననాటి స్నేహితులు (పూర్వపు…

జీజీబీఎస్ తో  సిమెంట్ వినియోగాన్ని తగ్గించొచ్చు

పటాన్‌చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 14: ఉక్కు పరిశ్రమలో ఉప ఉత్పత్తి అయిన గ్రౌండ్ గ్రాన్యులేటెడ్ బ్లాస్ట్ ఫర్నేస్ స్లాగ్ (జీజీబీఎస్)ను వినియోగించి సిమెంట్ వాడకాన్ని 25 నుంచి 70 శాతం వరకు తగ్గించవచ్చని జేఎస్ డబ్ల్యూ ప్రెవేట్ లిమిటెడ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ షణ్ముఖ రెడ్డి చెప్పారు. గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని సివిల్ ఇంజనీరింగ్ విభాగం…

మాజీ మంత్రికి గృహప్రవేశానికి ఆహ్వానం

ఆహ్వానించిన మాజీ ఏఎంసీ చైర్మన్. తాండూరు, ప్రజాతంత్ర, డిసెంబర్ 14: మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డిని ఏఎంసీ మాజీ చైర్మన్ విట్టల్ నాయక్ గృహప్రవేశానికి ఆహ్వానించారు. తాండూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విట్టల్ నాయక్ హైదరాబాద్లోని బండ్లగూడలో నిర్మించిన ఈనెల 19న జరిగే నూతన గృహప్రవేశానికి మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి…

స్పీకర్ ను సన్మానించిన జాతీయ వడ్డెర సంఘం నేతలు

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 14 : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసిన గడ్డం ప్రసాద్ కుమార్ కు జాతీయ వడ్డెర సంఘం ప్రతినిధి బృందం శుభాకాంక్షలు తెలిపింది. ఈ మేరకు గురువారం అసెంబ్లీ ప్రాంగణంలో జాతీయ వడ్డెర సంఘం అధ్యక్షుడు వేముల వెంకటేష్, కోశాధికారి బత్తుల లక్ష్మీకాంతయ్య,…

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేసిన జెడ్పిటిసి దశరథ్ నాయక్

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 14 : కడ్తాల మండలంలోని హనుమాస్ పల్లి గ్రామపంచాయతీ కి చెందిన మధు కు ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన రూ. 38, వేల చెక్కును గ్రామీణాభివృద్ధి స్టాండింగ్ కమిటీ జిల్లా సభ్యులు కడ్తాల జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ చేతుల మీదుగా మధుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్   డైరెక్టర్…