NEWS

NEWS

రాజాసింగ్ కు శంకర్ రెడ్డి సన్మానం 

మహేశ్వరం, ప్రజాతంత్ర డిసెంబర్ 14: గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్,  సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ కుమార్ లను బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ సింగల్ విండో చైర్మన్ కోలన్ శంకర్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బిజెపి శాసన సభ్యులు రాజాసింగ్, పి.హరిష్ కుమార్…

దోస్త్ కుటుంబానికి తోటి స్నేహితుల చేయూత 

రూ. 36వేల ఆర్థిక సహాయం అందజేత ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 14 : ఆమనగల్లు పట్టణానికి చెందిన రవి కుటుంబానికి తోటి స్నేహితులు చేయూతనందించారు. ఏ ఆపద వచ్చినా తామున్నామని భరోసా కల్పిస్తున్నారు. ఆమనగల్లులోని ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 1998-1999 పదవ తరగతి బ్యాచ్ కు చెందిన చిన్ననాటి స్నేహితులు (పూర్వపు…

జీజీబీఎస్ తో  సిమెంట్ వినియోగాన్ని తగ్గించొచ్చు

పటాన్‌చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 14: ఉక్కు పరిశ్రమలో ఉప ఉత్పత్తి అయిన గ్రౌండ్ గ్రాన్యులేటెడ్ బ్లాస్ట్ ఫర్నేస్ స్లాగ్ (జీజీబీఎస్)ను వినియోగించి సిమెంట్ వాడకాన్ని 25 నుంచి 70 శాతం వరకు తగ్గించవచ్చని జేఎస్ డబ్ల్యూ ప్రెవేట్ లిమిటెడ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ షణ్ముఖ రెడ్డి చెప్పారు. గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని సివిల్ ఇంజనీరింగ్ విభాగం…

మాజీ మంత్రికి గృహప్రవేశానికి ఆహ్వానం

ఆహ్వానించిన మాజీ ఏఎంసీ చైర్మన్. తాండూరు, ప్రజాతంత్ర, డిసెంబర్ 14: మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డిని ఏఎంసీ మాజీ చైర్మన్ విట్టల్ నాయక్ గృహప్రవేశానికి ఆహ్వానించారు. తాండూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విట్టల్ నాయక్ హైదరాబాద్లోని బండ్లగూడలో నిర్మించిన ఈనెల 19న జరిగే నూతన గృహప్రవేశానికి మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి…

స్పీకర్ ను సన్మానించిన జాతీయ వడ్డెర సంఘం నేతలు

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 14 : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసిన గడ్డం ప్రసాద్ కుమార్ కు జాతీయ వడ్డెర సంఘం ప్రతినిధి బృందం శుభాకాంక్షలు తెలిపింది. ఈ మేరకు గురువారం అసెంబ్లీ ప్రాంగణంలో జాతీయ వడ్డెర సంఘం అధ్యక్షుడు వేముల వెంకటేష్, కోశాధికారి బత్తుల లక్ష్మీకాంతయ్య,…

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేసిన జెడ్పిటిసి దశరథ్ నాయక్

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 14 : కడ్తాల మండలంలోని హనుమాస్ పల్లి గ్రామపంచాయతీ కి చెందిన మధు కు ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన రూ. 38, వేల చెక్కును గ్రామీణాభివృద్ధి స్టాండింగ్ కమిటీ జిల్లా సభ్యులు కడ్తాల జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ చేతుల మీదుగా మధుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్   డైరెక్టర్…

నగరంలో విస్తరిస్తున్న ఏషియన్ గ్రానిటో ఇండియా లిమిటెడ్

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబ‌ర్ 14 : టైల్స్, మార్బుల్స్, క్వార్ట్జ్, బాత్ వేర్ సొల్యూషన్స్ వంటి లగ్జరీ ఉత్పత్తుల్లో అగ్రగామి బ్రాండ్ అయిన ఏషియన్ గ్రానిటో ఇండియా లిమిటెడ్(ఏజీఎల్) నగరంలోని కమలా పూరి కాలనీలో కంపెనీ డిస్ ప్లే షోరూంను ప్రారంభించినట్లు షోరూమ్ ను చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కమలేష్ పటేల్, అసోసియేట్ డైరెక్టర్ షౌనక్…

ఉప ముఖ్యమంత్రి బట్టిని కలిసిన కెకెసి ప్రతినిధి బృందం

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 14 : కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాలకు న్యాయం చేస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మహిళలకు ఉచితంగా బస్ ప్రయాణం సౌకర్యం కల్పించడం పట్ల ఆటో డ్రైవర్లు ఆందోళనలు చెందొద్దన్నారు. అఖిల భారత అసంఘటిత కార్మికులు అండ్ ఉద్యోగుల కాంగ్రెస్(కెకెసి) రాష్ట్ర ఛైర్మన్ కౌషల్…

తుది దశకు చేరుకుంటున్న లూప్ ఆకారంలో నిర్మిస్తున్న స్కై ఫ్లై ఓవర్ పనులు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

 ఎల్బీనగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 14: సమస్యలు లేకుండా ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా కోసం చేపడుతున్న ఎస్.ఆర్.డి.పీ.పనుల్లో బాగంగా ఎల్.బి.నగర్ నియోజకవర్గ పరిధిలో బైరామల్ గూడ నందు లూప్ ఆకారంలో నిర్మిస్తున్న స్కై ఫ్లై ఓవర్ పనులు తుదిదశకు చేరుకున్నాయి. గురువారం ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పలువురు అధికారులతో కలిసి ఫ్లై ఓవర్ నందు…

రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ లో గెలుపే లక్ష్యం బీఎస్పీ

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 14:బహుజన్ సమాజ్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో పుల్లూరు ఉమేశ్ అధ్యక్షతన  సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లింగంపల్లి యాదగిరి, విశిష్ట అతిథిగా సిద్దిపేట అసెంబ్లీ ఇంచార్జ్ బక్రీచెప్పాలా అశోక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు…