NEWS

NEWS

ప్రజా’తంత్రం’

ప్రజావాణికి పోటెత్తిన ప్రజలు!  ఏమిటి దీని అర్ధం అధినేతలూ?  సమస్యల ఊబిలోనే జనాలు!  ఏ గట్టున ఉన్నారు పరిష్కర్తలు?    కోట గదుల్లోనే ప్రభుత్వ పెద్దలు!  ఎలా తీరతాయి పేటల్లో వెతలు?  ఇక్కట్ల దరికే రావాలి పాలకులు! మెట్లు దిగితేనేగా తెలిసేది పాట్లు? – వి. రమేష్ బాబు 

సమాచార శాఖపై మంత్రి పొంగులేటి సమీక్ష

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 14 : ప్రభుత్వ పథకాల పట్ల ప్రజలను చైతన్య వంతులను చేయడంలో సాంప్రదాయ ప్రచార మాధ్యమాలతో పాటు  సోషల్‌ మీడియా వింగ్‌ను విస్తృత స్థాయిలో ఉపయోగించుకోవాలని అధికారులను రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహనిర్మాణ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆదేశించారు. తెలంగాణ మాస పత్రికను  మరింత ప్రామాణికమైన పత్రికగా తీర్చి…

తెలంగాణలో పలువురు ఐఎఎస్‌ల బదిలీ

ట్రాన్స్‌కో, జెన్‌కో సిఎండిగా ముర్తుజా రిజ్వి  హెచ్‌ఎండిఎ జెసిగా ఆమ్రపాలీ  వైద్యారోగ్యశాఖ కార్యదర్శిగా శైలజా రామయ్యర్‌ డిప్యూటీ సీఎం ఓఎస్డీగా కృష్ణ భాస్కర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 14 : రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన రేవంత్‌ రెడ్డి సర్కారు.. ఇప్పటివరకు ఉన్న అధికారులకు స్థాన చలనం కల్పిస్తుంది. ఈ క్రమంలోనే.. ఇన్ని రోజులు సరైన గుర్తింపు…

విప్లవ కవితాఝరి శాఖమూరి..!

ప్రజా చైతన్యమే రవి లక్ష్యం అట్టడుగు వర్గాల హక్కులను కాపాడటమే ధ్యేయం అనతి కాలంలోనే విప్లవ రచయితల సంఘంలో గుర్తింపు జనం పక్షాన నిలిచే పోరాట యోధుడు శాఖమూరి రవి జీవన గమనం రచనలు అందరూ రాస్తారు.. పాటలు కూడా అందరూ రాయగలరు.. అందులో కొందరు మాత్రమే గుర్తింపు పొందుతారు. సినీ, జానపద గేయాలు రాస్తూ…

ఉచిత బస్సు

ఉల్లాసమే ఉచిత బస్సు మహిళా లోకానికి అభయమస్తు! అయినదానికి కాని దానికి బస్సు ఇక ఎక్కి తిరుగవచ్చు మస్తు! ప్రజా సేవయే మా కర్తవ్యం ఈ నాడు నిజం అవుతున్న నినాదం ! దూర భారం కొంత తొలగింది ఉచిత బస్సు కొండంత వెలిగింది ! కోపం వస్తే వెళ్లవచ్చు పెనిమిటి కి చెప్పక నే…

పరిణామ శీలత…

జీవితమంటే  ఏమిటో నిశితంగా తెలుసుకొని  అనేకానేక పరిణామాల్ని పరిశీలించిన కవిత్వానికే శాశ్వతత్వం ఉంటుంది. ప్రకృతిలోని అనేక కోణాలను జీవన సత్యాలుగా ఎందరో కవులు వివరించారు. ఓటమి మిగిల్చే విషాదానుభూతి వల్ల ఏర్పడే దుఃఖానుభవం మనిషిలో ఎన్నెన్నో పరిణామాలకు కారణమవుతుంది. అడుసు (బురద)తొక్కిన పాదాలు విషాదానుభూతుల్ని జాగ్రత్తగా దాటుతూ నడక నేర్చుకుని ఉత్తేజపు ఉద్దీపకాలై లక్ష్యం వైపు…

రాజకీయ జ్ఞానం లేకుండా మాట్లాడుతారా..

కెటిఆర్‌పై మంత్రి పొన్నం ఆగ్రహం కరీంనగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌14 : కేటీఆర్‌కు రాజకీయ జ్ఞానం లేదని, వారి హయాంలో ఇచ్చిన హావిూలపై చర్చకు సిద్ధమా..అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్‌ బిఆర్‌ఎస్‌ నేత, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం మంత్రి విూడియాతో మాట్లాడుతూ..  సుధీర్‌ రెడ్డికి ఉన్న బుద్ధి…

నిర్వాసిత రైతు కుటుంబాలను ఆదుకోండి

భవిష్యత్తులో రైతులు భూమిలేని కూలీలుగా మారే ప్రమాదం  దళితులు.. బలహీన వర్గాల అసైన్డ్‌ భూముల రైతుల ఆందోళన  తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల వేదిక డిమాండ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 14 : సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్‌ దగ్గర లోని జరాసంఘం, నాయకల్‌ మండలాలలో 12,634 ఎకరాల భూమిని సేకరించి, నేషనల్‌ ఇండస్ట్రీయల్‌ మేనేజిమెంట్‌ జోన్‌(నిమ్జ్‌)…

కోలుకున్న మాజీ సిఎం కెసిఆర్‌

నేడు యశోదా హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్‌ నందినగర్‌ ఇంటికి వెళ్లేందుకు నిర్ణయం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 14 : తుంటి ఎముక గాయంతో సోమాజిగూడ యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బిఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌ నేడు శుక్రవారం డిశ్చార్జ్‌ కానున్నారు. ఆయన హాస్పిటల్‌ నుంచి నేరుగా బంజారాహిల్స్‌ నందినగర్‌లోని నివాసానికి వెళ్లనున్నట్లు సమాచారం.…

మెట్రో మార్గంలో మార్పులు

 రాయదుర్గం` ఎయిర్‌ పోర్టు ప్లాన్‌ రద్దు..మారో మార్గం కోసం ప్లాన్‌ కొత్త భవనాల నిర్మాణం ఉండదు అందరితో చర్చించి అవసరమైనప్పుడు శ్వేత పత్రాలు నేటి గవర్నర్‌ ప్రసంగానికి కేబినేట్‌ ఆమోదం మీడియాతో చిట్‌చాట్‌లో సిఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 14 : రాయదుర్గం` ఎయిర్‌ పోర్ట్‌ మెట్రో ఉపయోగకరంగా ఉండదని ముఖ్యమంత్రి రేవంత్‌…