జిల్లా ఎస్పీ చెన్నూరు రూపేష్ కు శుభాకాంక్షలు తెలిపిన టిఎన్జీఓ సంఘం నేతలు
సంగారెడ్డి, ప్రజాతంత్ర, డిసెంబర్ 14: ఎన్నికలు విజయవంతంగా నిర్వహించినందుకు టీఎన్జీవో సంఘం తరపున టీఎన్జీవో అధ్యక్షుడు ఎం.డి.జావిద్ అలీ ఆధ్వర్యంలో సంగారెడ్డి ఎస్పీ సిహెచ్ రూపేష్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. 2024 డైరీ ముద్రణ కోసం యస్.పి సందేశాన్ని కోరారు. జిల్లాలో ఉన్నటువంటి టీఎన్జీవోస్ భవనాలను, టీఎన్జీవోస్ ఆస్తులను కాపాడాల్సిందిగా కోరిన వెంటనే యస్.పి…





