NEWS

NEWS

ఉచిత బస్సు

ఉల్లాసమే ఉచిత బస్సు మహిళా లోకానికి అభయమస్తు! అయినదానికి కాని దానికి బస్సు ఇక ఎక్కి తిరుగవచ్చు మస్తు! ప్రజా సేవయే మా కర్తవ్యం ఈ నాడు నిజం అవుతున్న నినాదం ! దూర భారం కొంత తొలగింది ఉచిత బస్సు కొండంత వెలిగింది ! కోపం వస్తే వెళ్లవచ్చు పెనిమిటి కి చెప్పక నే…

పరిణామ శీలత…

జీవితమంటే  ఏమిటో నిశితంగా తెలుసుకొని  అనేకానేక పరిణామాల్ని పరిశీలించిన కవిత్వానికే శాశ్వతత్వం ఉంటుంది. ప్రకృతిలోని అనేక కోణాలను జీవన సత్యాలుగా ఎందరో కవులు వివరించారు. ఓటమి మిగిల్చే విషాదానుభూతి వల్ల ఏర్పడే దుఃఖానుభవం మనిషిలో ఎన్నెన్నో పరిణామాలకు కారణమవుతుంది. అడుసు (బురద)తొక్కిన పాదాలు విషాదానుభూతుల్ని జాగ్రత్తగా దాటుతూ నడక నేర్చుకుని ఉత్తేజపు ఉద్దీపకాలై లక్ష్యం వైపు…

రాజకీయ జ్ఞానం లేకుండా మాట్లాడుతారా..

కెటిఆర్‌పై మంత్రి పొన్నం ఆగ్రహం కరీంనగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌14 : కేటీఆర్‌కు రాజకీయ జ్ఞానం లేదని, వారి హయాంలో ఇచ్చిన హావిూలపై చర్చకు సిద్ధమా..అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్‌ బిఆర్‌ఎస్‌ నేత, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం మంత్రి విూడియాతో మాట్లాడుతూ..  సుధీర్‌ రెడ్డికి ఉన్న బుద్ధి…

నిర్వాసిత రైతు కుటుంబాలను ఆదుకోండి

భవిష్యత్తులో రైతులు భూమిలేని కూలీలుగా మారే ప్రమాదం  దళితులు.. బలహీన వర్గాల అసైన్డ్‌ భూముల రైతుల ఆందోళన  తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల వేదిక డిమాండ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 14 : సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్‌ దగ్గర లోని జరాసంఘం, నాయకల్‌ మండలాలలో 12,634 ఎకరాల భూమిని సేకరించి, నేషనల్‌ ఇండస్ట్రీయల్‌ మేనేజిమెంట్‌ జోన్‌(నిమ్జ్‌)…

కోలుకున్న మాజీ సిఎం కెసిఆర్‌

నేడు యశోదా హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్‌ నందినగర్‌ ఇంటికి వెళ్లేందుకు నిర్ణయం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 14 : తుంటి ఎముక గాయంతో సోమాజిగూడ యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బిఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌ నేడు శుక్రవారం డిశ్చార్జ్‌ కానున్నారు. ఆయన హాస్పిటల్‌ నుంచి నేరుగా బంజారాహిల్స్‌ నందినగర్‌లోని నివాసానికి వెళ్లనున్నట్లు సమాచారం.…

మెట్రో మార్గంలో మార్పులు

 రాయదుర్గం` ఎయిర్‌ పోర్టు ప్లాన్‌ రద్దు..మారో మార్గం కోసం ప్లాన్‌ కొత్త భవనాల నిర్మాణం ఉండదు అందరితో చర్చించి అవసరమైనప్పుడు శ్వేత పత్రాలు నేటి గవర్నర్‌ ప్రసంగానికి కేబినేట్‌ ఆమోదం మీడియాతో చిట్‌చాట్‌లో సిఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 14 : రాయదుర్గం` ఎయిర్‌ పోర్ట్‌ మెట్రో ఉపయోగకరంగా ఉండదని ముఖ్యమంత్రి రేవంత్‌…

ఆర్టీసీ, ఆరోగ్యశ్రీ, విద్యుత్‌ సబ్సిడీలకు నిధులు విడుదల

తొలి విడుతలోనే విడుదల చేస్తూ ఆర్థిక మంత్రి భట్టి సంతకం బాధ్యతలు స్వీకరించిన డిప్యూటి సిఎం భట్టి, పొంగులేటి, శ్రీధర్‌ బాబు, సీతక్కలు సోషల్‌ మీడియాలో ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు,  మీడియాకు లీకులపై అధికారులపై శ్రీధర్‌బాబు ఆగ్రహం మినీ అంగన్‌వాడీలకు ప్రమోషన్‌…ఆదేశాలు ఇచ్చిన మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 14 : కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు…

అంతర్ రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్

యువత బలహీనతలను ఆసరాగా చేసుకుంటున్న కేటుగాళ్ళు : రాచకొండ పోలీస్ కమిషనర్ సుదీర్ బాబు మల్కాజిగిరి ప్రజాతంత్ర, డిసెంబర్ 14 : యువత బలహీనత లను ఆసరాగా చేసుకుంటున్న ఏజెంటు వ్యవస్థ ఒకరి నుంచి ఒకరికి గంజాయి అలవాటు చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారని, ప్రభుత్వాలు ఎంత కట్టడి చేసిన గంజాయి వినియోగం చాపకింద నీరులా విస్తరిస్తోందని,…

ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను పెట్టాలి సుమేష్

కీసర,  ప్రజాతంత్ర , డిసెంబర్ 14 : తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి ఫోటోను  పెట్టాలని దమ్మాయిగూడ  మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ  యువజన విభాగం అధ్యక్షుడు సుమేష్ మోహన్  కోరారు. గత ప్రభుత్వ  హయంలో ప్రభుత్వ    కార్యాలయాల్లో  ముఖ్యమంత్రి ఫోటోను పెట్టిన విధంగానే  ప్రస్తుత ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్…

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి

తాండూరు, ప్రజాతంత్ర, డిసెంబర్ 14: తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ మంత్రి బాధ్యతలు స్వీకరించిన  పొంగులేటి శ్రీనివాసరెడ్డి ని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి.…