పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి
సర్వేలకు అందని విధంగా లోక్సభ ఫలితాలు వికసిత్ భారత్ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి కేంద్ర పథకాలు ముఖ్య నేతలతో సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 15 : జనసేనతో ఇక పొత్తు లేదని, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఏ పార్టీతో పొత్తు ఉండదని…
