NEWS

NEWS

పార్లమెంట్‌ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి

సర్వేలకు అందని విధంగా లోక్‌సభ ఫలితాలు వికసిత్‌ ‌భారత్‌ ‌కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి కేంద్ర పథకాలు ముఖ్య నేతలతో సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి కీలక వ్యాఖ్యలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 15 : ‌జనసేనతో ఇక పొత్తు లేదని, పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీకి ఏ పార్టీతో పొత్తు ఉండదని…

హాస్పిటల్‌ ‌నుంచి కెసిఆర్‌ ‌డిశ్చార్జ్

నేరుగా నందినగర్‌ ఇం‌టికి చేరిక దిష్టితీసి ఇంట్లోకి తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు వెంట వొచ్చిన కెటిఆర్‌ ‌తదితరులు…కెసిఆర్‌ ‌భద్రతను కుదించిన ప్రభుత్వం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 15 : ‌బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌యశోద హాస్పిటల్‌ ‌నుంచి శుక్రవారం ఉదయం డిశ్చార్జ్ అయ్యారు. హాస్పిటల్‌ ‌నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్‌.. ‌నేరుగా బంజారాహిల్స్…

పదేళ్ల నిర్బంంధం నుంచి విముక్తి

వందరోజుల్లో ఆరు గ్యారెంటీల అమలు ఇచ్చిన హావి•లకు కట్టుబడి పనిచేస్తాం ఆరునెలల్లోనే ఉద్యోగాల భర్తీకి చర్యలు మెగా డిఎస్సీతో టీచర్‌ ‌పోస్టుల భర్తీ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతాం శాఖల వారీగా శ్వేతపత్రాలు విడుదల చేస్తాం తోమ్మిదన్నరేళ్లలో వ్యవస్థలను నిర్వీర్యం చేశారు అన్నివర్గాలకు సమన్యాయం చేసేలా పాలన ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ‌తమిళి సై…

ఆన్‌లైన్‌ ‌బెట్టింగ్‌లో రూ.80 లక్షలు పోగొట్టుకుని, అప్పులపాలై…?

గన్‌తో భార్యా, ఇద్దరు పిల్లలను కాల్చి చంపి, తానూ ఆత్మహత్య కలెక్టర్‌ ‌గన్‌మెన్‌ ఆకుల నరేశ్‌ ‌దురాగతం ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు సిద్ధిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 15 : ‌సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామునిపట్లలో శుక్రవారం దారుణం జరిగింది. కలెక్టర్‌ ‌వద్ద గన్‌మెన్‌గా పనిచేస్తున్న వ్యక్తి భార్యాపిల్లలను కాల్చి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.…

ఉపాధి, ఉద్యోగ కల్పనలో చతికలపడ్డ దేశం

ఉపాధి కల్పనతో పాటు ఉపాధిని మెరుగుపరచడం ప్రభుత్వ ప్రాధాన్యత.  దేశ  ంలో ఉపాధి కల్పన కోసం భారత ప్రభుత్వం పద హారు పథకాలు  ఉన్నాయి. దేశాన్ని స్వావలం బనగా మార్చడానికి  ఉపాధి అవకాశాలను సృష్టిం చడానికి వివిధ దీర్ఘకాలిక పథకాలు, కార్యక్రమాలు విధానాలతో కూడిన ప్రయత్నాలు పూర్తిగా బెడిసికొట్టాయి.  సామాజిక భద్రతా ప్రయోజనాలు మరియు ఉపాధి…

పోలీస్‌ ‌నియామకాలు వెంటనే చేపట్టండి

హోమ్‌ ‌గార్డుల నియామకాలు చేయాలి అధికారులకు సిఎం రేవంత్‌ ‌రెడ్డి ఆదేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 15 : ‌పోలీస్‌ ‌నియామక పక్రియను వెంటనే చేపట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ ‌రెడ్డి అధికారులను ఆదేశించారు.  పోలీస్‌, ‌వైద్య ఆరోగ్య శాఖలో నియామకాలపై  డా.బీ.ఆర్‌ . అం‌బేద్కర్‌ ‌సచివాలయంలో ఉన్నతస్థాయి సవి•క్షా సమావేశం నిర్వహించారు. ఈ…

ప్రజా’తంత్రం’

ప్రజావాణికి పోటెత్తిన ప్రజలు!  ఏమిటి దీని అర్ధం అధినేతలూ?  సమస్యల ఊబిలోనే జనాలు!  ఏ గట్టున ఉన్నారు పరిష్కర్తలు?    కోట గదుల్లోనే ప్రభుత్వ పెద్దలు!  ఎలా తీరతాయి పేటల్లో వెతలు?  ఇక్కట్ల దరికే రావాలి పాలకులు! మెట్లు దిగితేనేగా తెలిసేది పాట్లు? – వి. రమేష్ బాబు 

సమాచార శాఖపై మంత్రి పొంగులేటి సమీక్ష

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 14 : ప్రభుత్వ పథకాల పట్ల ప్రజలను చైతన్య వంతులను చేయడంలో సాంప్రదాయ ప్రచార మాధ్యమాలతో పాటు  సోషల్‌ మీడియా వింగ్‌ను విస్తృత స్థాయిలో ఉపయోగించుకోవాలని అధికారులను రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహనిర్మాణ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆదేశించారు. తెలంగాణ మాస పత్రికను  మరింత ప్రామాణికమైన పత్రికగా తీర్చి…

తెలంగాణలో పలువురు ఐఎఎస్‌ల బదిలీ

ట్రాన్స్‌కో, జెన్‌కో సిఎండిగా ముర్తుజా రిజ్వి  హెచ్‌ఎండిఎ జెసిగా ఆమ్రపాలీ  వైద్యారోగ్యశాఖ కార్యదర్శిగా శైలజా రామయ్యర్‌ డిప్యూటీ సీఎం ఓఎస్డీగా కృష్ణ భాస్కర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 14 : రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన రేవంత్‌ రెడ్డి సర్కారు.. ఇప్పటివరకు ఉన్న అధికారులకు స్థాన చలనం కల్పిస్తుంది. ఈ క్రమంలోనే.. ఇన్ని రోజులు సరైన గుర్తింపు…

విప్లవ కవితాఝరి శాఖమూరి..!

ప్రజా చైతన్యమే రవి లక్ష్యం అట్టడుగు వర్గాల హక్కులను కాపాడటమే ధ్యేయం అనతి కాలంలోనే విప్లవ రచయితల సంఘంలో గుర్తింపు జనం పక్షాన నిలిచే పోరాట యోధుడు శాఖమూరి రవి జీవన గమనం రచనలు అందరూ రాస్తారు.. పాటలు కూడా అందరూ రాయగలరు.. అందులో కొందరు మాత్రమే గుర్తింపు పొందుతారు. సినీ, జానపద గేయాలు రాస్తూ…