NEWS

NEWS

ఖచ్చితంగా 6 గ్యారంటీల అమలు

ప్రతి అంశంపై శ్వేత పత్రం…అన్ని శాఖల అధికారులు ఖచ్చితమైన లెక్కలు ఇవ్వాలి పాలేరు నియోజకవర్గ అభివృద్ధి పనులపై మంత్రి పొంగులేటి  సమీక్ష ఖమ్మం/భద్రాచలం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 18 : ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 6 గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామని రాష్ట్ర రెవిన్యూ, హౌజింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖామాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం నూతన…

హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

స్వాగతం పలికిన గవర్నర్‌, సిఎం, మంత్రులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 18 : శీతాకాలపు విడిదికిగాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. రాష్ట్రపతికి బేగంపేట  విమానాశ్రయంలో గవర్నర్‌ తమిళి సై సౌందర రాజన్‌, సిఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, అధికారులు స్వాగతం పలికారు. రాష్ట్రపతి…

దాడి ఘటనపై దద్దరిల్లిన పార్లమెంట్‌

ఒకే రోజు 75 మంది విపక్ష సభ్యుల సస్పెన్షన్‌ భద్రతా వైఫల్యంపై కేంద్రం ప్రకటనకు డిమాండ్‌…విపక్షాల ఆందోళన స్తంబించిన కార్యకలాపాలు…సెషన్‌ ముగిసే వరకు సభ్యుల సస్పెన్షన్‌ న్యూ దిల్లీ, డిసెంబర్‌ 18 : లోక్‌ సభలో గత వారం జరిగిన దాడి ఘటనపై, భద్రతా వైఫల్యంపై ప్రతిపక్షాలు పార్లమెంట్‌లో తమ ఆందోళనను కొనసాగిస్తున్నాయి. భద్రతా వైఫల్యంపై…

తప్పు చేసి తప్పించుకోవాలని చూస్తే ఊరుకోం

ఎల్‌అండ్‌టి ప్రతినిధులతో ‘మేడిగడ్డ’పై మంత్రి ఉత్తమ్‌ సమావేశం నాసిరకం పనులపై ఆగ్రహం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 18 : ఏదో ఒక లెటర్‌ అధికారికి ఇచ్చి తమ ప్రమేయంలేదని ఎల్‌అండ్‌టి తప్పించుకోలని చూస్తే ఊరుకునేది లేదని, అంత పెద్ద ప్రాజెక్టు నిర్మాణంలో నాసిరకంగా, ఏ మాత్రం నాణ్యత లేకుండా పనులు ఎలా చేశారని ఎల్‌అండ్‌టి ప్రతినిధులపై…

ఓఆర్‌ఆర్‌కు బయట…ఆర్‌ఆర్‌ఆర్‌కు లోపల… పారిశ్రామిక వాడలకు అనువైన భూముల గుర్తింపు

బంజరు భూములు, సాగుకు యోగ్యం కాని భూమల సేకరణ కాలుష్య రహిత పరిశ్రమలకు ప్రాధాన్యత గతంలో కేటాయించినా వినియోగించని భూములపై నివేదిక పారిశ్రామికాబివృద్ధిపై డిప్యూటీ సిఎం భటితో కలిసి సిఎం రేవంత్‌ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 18 : నూతన పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేసేందుకై ఔటర్‌ రింగ్‌ రోడ్‌కు…

విదేశీ విశ్వవిద్యాలయాల రాక వరమా, శాపమా..!

ఇటీవల భారత యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమీషన్‌ (యూజిసీ) తీసుకున్న నిర్ణయంతో ప్రపంచ స్థాయిలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన 500 విదేశీ విశ్వవిద్యాలయాలు తమ క్యాంపస్‌లను భారత్‌లో నెలకొల్పవచ్చనే పలు షరతులతో కూడిన అనుమతులు ఇస్తూ, వాటి ద్వారా యూజీ, పిజీ, డిప్లమా, పిహెచ్‌డి, పోస్ట్‌డాక్టరల్‌ రిసెర్చ్‌ లాంటి కోర్సులు అందించవచ్చనే నిర్ణయం మన ఉన్నత విద్య…

లైంగిక దాడులను ఆపలేమా…?

కర్ణాటక రాష్ట్రం బెలగావి జిల్లాలో వంతమూరి గ్రామానికి చెందిన ఒక మహిళపై డిసెంబర్‌ 11వ తేదీన కొంతమంది దాడిచేసి నగ్నంగా ఊరేగించి ఎలక్ట్రిక్‌ స్తంభానికి కట్టివేసిన సంఘటనను గౌరవ కర్ణాటక హైకోర్ట్‌ తీవ్రంగా తప్పు పడుతూ సుమోటాగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. మహిళ మాన రక్షణకు చుట్టూ ఉన్న వారెవరూ మానవత్వంతో స్పందించకుండా…

కబ్జా చెరలో పీర్జాదిగూడ చెరువు..!

కబ్జాలతో ఉనికిని కోల్పోతున్న వైనం.. పట్టింపులేని సంబందిత అధికారులు.. నీటి వనరుల ఆక్రమణలతోనే గత కొన్నాళ్ళ క్రితమే పీర్జాదిగూడలో వరద బీభత్సాన్ని ప్రత్యక్షంగా అనుభవించాం. ఆ సమయంలో చెరువుల సమీపంలో నివసిస్తున్న, లోతట్టు ప్రాంతాల ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం గడిపిన దుర్భర క్షణాలను ఇప్పటికీ మరవలేకున్నాం. పీర్జాదిగూడ పెద్ద చెరువు ఆక్రమణలతో రోజుకింత కుచించుకుపోతోంది..…

హైదరాబాద్‌ తొలి మేయర్‌ మాస్టర్‌ ప్లానర్‌ కొర్వి కృష్ణస్వామి

నేడు వర్ధంతి కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్‌. ఈ పేరు చాలామంది విని ఉండక పోవచ్చు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయనకు సంబంధించి ఒక రంగం గురించి చెప్పి, మిగిలిన వాటిని చులకన చేస్తే అది ఆత్మ ఆత్మ ద్రోహము అవుతుంది. ఆయన స్పృశించని అంశం లేదు. కాలూనని రంగం లేదు. ఏ అంశంలో…

క్రీడల అభివృద్ధికి సంపూర్ణ సహకారం 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 18: క్రీడల దినచర్యలో భాగం కావాలని, క్రీడల అభివృద్ధికి ఎల్లప్పుడూ సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్ చెరు ఎమ్మెల్యే  గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో కేబీఎన్  యంగ్ స్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇన్విటేషన్ క్రికెట్ టోర్నమెంట్ ను ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభించారు.ఈ…