NEWS

NEWS

మరుపురాని ముసాయిదా బిల్లు!

నేడు తెలంగాణ రాష్ట్ర ముసాయిదా బిల్లు ప్రవేశ పెట్టిన దినం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఉద్దేశించి చారిత్రిక సంఘటనలలో 2013 డిసెంబర్‌ 17కూడా ఒక మరుపు రాని దినం.  రాష్ట్ర విభజన, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకోసం  కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన  ఆంధ్ర ప్రదేశ్‌ పునర్‌ వ్యవస్తీకరణ బిల్లు – 2013  ముసాయిదాను రాష్ట్ర…

ఆదివాసులకు అడవిచుక్క సీతక్క

ఈ సమాజం సాధారణంగా స్త్రీలను రెండవ శ్రేణి మనుష్యులుగా చూడటం మన కల్పిత కథల్లో నుండిపుట్టిన అసంప్రదాయ దురాచారం ఇప్పటికీ ఆచరణలో ఉందంటే పితృస్వామ్య వ్యవస్థ ను నెత్తిన మోస్తున్న మానవాళిదే పూర్తి బాధ్యత. అడవులలో కొండకొనల ప్రాంతాలలో జన్మించిన వారికి కలిసొచ్చే అంశం శారీరకంగా ధృడంగా ఉండటం,ఎంత కటినమైన సమస్యలనైన అవలీలగా ఛేదించడం గుండె…

పెన్షనర్ల అనుభవాలను, నైపుణ్యాలను ఆహ్వానించలేమా !

‘‘ప్రభుత్వాలు, ప్రభుత్వేతర సంస్థలు పదవీవిరమణ పొందిన ఉద్యోగులకు అందించే నెలసరి పెన్షన్‌ ఎవరి దయ, భిక్ష, బహుమానం లేదా ఎక్స్‌గ్రేషియా కాదని’’ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి వై వి చంద్రచూడ్‌ 17 డిసెంబర్‌ 1983న డి యస్‌ సతారా కేసు విచారణ సందర్భంగా సంచలనాత్మక తీర్పును ఇచ్చారు. ఉద్యోగిగా వ్యక్తి అందించిన అమూల్య సేవలను…

జిల్లా పోలీస్ అధికారులతో కమిషనర్ కార్యాలయంలో పెండింగ్ కేసులపై సమీక్షా సమావేశం

జిల్లా పోలీస్ అధికారులతో కమిషనర్ కార్యాలయంలో పెండింగ్ కేసులపై సమీక్షా సమావేశం సిద్దిపేట,ప్రజాతంత్ర, డిసెంబర్ 16: పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత జిల్లా పోలీస్ అధికారులతో కమిషనర్ కార్యాలయంలో పెండింగ్ కేసులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. పెండింగ్ ఉన్న ఎలక్షన్ కేసులు,(అండర్ ఇన్వెస్టిగేషన్) కేసులలో గ్రేవ్, నాను గ్రేవ్ కేసుల గురించి ఎసిపి, సిఐలను, ఎస్ఐలను…

శ్రీ కొoడపోచమ్మ హుండీ ఆదాయం రూ.4,15,833

జగదేవపూర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 16: జగదేవపూర్ మండల పరిధిలోని తీగుల్ నర్సాపూర్ గ్రామంలో వెలసిన ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీ కొండపోచమ్మ ఆలయ హుండీ లెక్కింపు సర్పంచ్ రజిత రమేష్ ఈవో మోహన్ రెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా దేవాదాయ శాఖ అధికారి శివ రాజ్ ఆధ్వర్యంలో లెక్కించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన శ్రీ…

మిట్టపల్లి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిన మాజీ సుడా చైర్మన్ మా రెడ్డి రవీందర్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ సిద్ధిపేట,ప్రజాతంత్ర, డిసెంబర్ 16: ప్రభుత్వ స్థలాలు ఆక్రమించకుండా పరిరక్షించాల్సిన సుడా మాజీ చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి యధేచ్ఛగా కబ్జా చేస్తున్నారని డెవలప్మెంట్ పేరు మీద వైస్ చైర్మన్ రమణాచారి వీరిద్దరూ కోట్ల రూపాయలు దండుకున్నారని కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్…

రాష్ట్రాలను .. విశ్వాసంలోకి తీసుకోవాలి

ఇటీవలి ఎన్నికల్లో కొన్నిరాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు కొలవుదీరాయి. అందులో బిజెపి ప్రభుత్వాలు కూడా ఉన్నాయి. మధ్యప్రదేశ్‌,‌రాజస్థాన్‌, ‌ఛత్తీస్‌ఘడ్‌లో బిజెపి ప్రభుత్వాలు కొలువుదీరాయి. తెలంగాలో కాంగ్రెస్‌ ‌పార్టీ, కర్నాటకలోనే ఆరు  నెలల క్రితమే కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి వచ్చింది. అలాగే మిజోరంలో మిజో పార్టీ అధికారం చేపట్టింది. ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఎవరివైనా కేంద్రం తనవంతు సాయం,…

గ్రానైట్‌ హబ్‌గా భారతం – ప్రజారోగ్యానికి మంగళం

విదేశీయుల దృష్టిని ఆకర్షిస్తూ విలాసవంతమైన అద్భుత అందాల శిలావిన్యాస విందులు వడ్డిస్తున్న అపూర్వ గ్రానైట్‌ శిలల వ్యాపార కేంద్రంగా భారతదేశానికి పేరుంది. భరతమాత ఒడిలో ఒదిగి ప్రకృతి వరంగా సహజంగా లభిస్తున్న గ్రానైట్‌ రాతి ఖనిజ సంపదకు విదేశీ మార్కెట్‌లో అధిక గిరాకీ ఉంటున్నది. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న అద్వితీయ రాతి కట్టడాలు, దేవాలయ శిల్ప…

సాయుధ దళాల కోసం అధునాతన గింబాల్స్ ‌తయారీ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 15 : ‌ఫ్రెంచ్‌ ‌కంపెనీ మెరియో సీఈఓ రెమి ప్లెనెట్‌ ‌నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం శుక్రవారం  పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి శ్రీధర్‌ ‌బాబుతో డాక్టర్‌ ‌బిఆర్‌ అం‌బేద్కర్‌ ‌సచివాలయంలో భేటీ అయ్యారు. హైదరాబాద్‌కు చెందిన హెచ్‌సి రోబోటిక్స్ ‌సౌజన్యంతో సాయుధ దళాల కోసం అధునాతన గింబాల్స్‌ను తయారు…

‌ప్రభుత్వ విప్‌లుగా నలుగురు ఎమ్మెల్యేలు

ప్రభుత్వం ఉత్తర్వులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 15 : ‌తెలంగాణ ప్రభుత్వ విప్‌ ‌లుగా నలుగురు ఎమ్మెల్యేలు నియమితులయ్యారు. అసెంబ్లీలో విప్‌లను నియమించడం ఆనవాయితీ. అధికార పార్టీకి చెందిన వారిని నియమిస్తారు. ఈ మేరకు ప్రభుత్వం  ఉత్తర్వులు జారీ చేసింది. ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరు లక్ష్మణ్‌ ‌కుమార్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, డోర్నకల్‌ ఎమ్మెల్యే…