NEWS

NEWS

కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలి

 ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 19 : తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడ్డ కల్వకుర్తి నియోజకవర్గంలో అభివృద్ధికి కృషి చేస్తున్న కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రి పదవి ఇవ్వాలని కెఎన్ఆర్ సేవాదళం వ్యవస్థాపక అధ్యక్షులు మెకానిక్ బాబా కోరారు. బ్రిలియంట్ విద్యాసంస్థల అధినేతగా ఎదిగిన కసిరెడ్డి నారాయణరెడ్డి నిస్వార్ధంగా ప్రజాసేవకై రాజకీయాల్లోకి వచ్చి…

భక్తిశ్రద్ధలతో అయ్యప్ప ఇరుముడి పూజ కార్యక్రమం

 ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 19 : కడ్తాల గ్రామంలో మంగళవారం స్థానిక శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో చందర్ గురు స్వామి, ముకుంద గురు స్వాముల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహా పడిపూజ, ఇరుముడి కార్యక్రమం నిర్వహించారు. పడిపూజ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా స్థానిక సర్పంచ్ గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి పాల్గొన్నారు. దేవాలయ ప్రాంగణం అయ్యప్ప…

పర్వతాలును పరామర్శించిన శ్రీనివాస్ యాదవ్

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 19 : తలకొండపల్లి మండలం చీపునుంతల గ్రామానికి చెందిన బీ.ఆర్.ఎస్ నాయకుడు ఉదరి పర్వతాలు యాదవ్ ఇటీవల అనారోగ్యంతో బాధపడుతు హైదరాబాద్ లోని ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న కల్వకుర్తి నియోజకవర్గ బీ.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీపీ సి ఎల్. శ్రీనివాస్ యాదవ్ పర్వతాలు…

మృతుల కుటుంబాలకు జడ్పిటిసి చేయూత

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 19 :  కడ్తాల మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో మృతి చెందిన కుటుంబాలకు జర్పుల రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ అండగా నిలుస్తుంది. కడ్తాల జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ చనిపోయిన కుటుంబాలకు నేనున్నానంటూ ఓదారుస్తున్నారు. మృతుల కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నారు. వివిధ కారణాలతో మృతి చెందిన బాబ్రీ, అంజమ్మ, ప్రవీణ్ కుటుంబాలకు…

విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలకు హజరవ్వాలి

క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి చేరాలి లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం దాతల దాతృత్వాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి రామంచ బడి తల్లిదండ్రుల హాజరు..సహకారం అందరికీ ఆదర్శం జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజా శర్మ సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 19: విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలకు హాజరై,  క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి…

జగదేవపూర్ మండల ప్రజా పరిషత్ లో కార్యాలయంలో మండల సర్వసాధారణ సభ

జగదేవపూర్, ప్రజాతంత్ర డిసెంబర్ 19: జగదేవపూర్ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశం ఎంపీపీ బాలేశం గౌడ్, జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాస్ వర్మ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వివిధ శాఖల అధికారులు తమ తమ నివేదికలను వివరిస్తూ ఎమ్మార్వో తమ నివేదికలు…

ప్రణాళిక బద్ధంగా గ్రామాల అభివృద్ధి 

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన  పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 19:  ప్రణాళిక బద్ధంగా గ్రామాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళ్తున్నామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్ చెరు మండలం ఇంద్రేశం గ్రామంలో సిసి రోడ్డు నిర్మాణ పనులకు మంగళవారం స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి…

మానవత్వాన్ని చాటిన సిద్దిపేట కమిషనరేట్ పోలీసులు

సిద్దిపేట,ప్రజాతంత్ర, డిసెంబర్ 19:  అత్యవసర సమయంలో రక్త  దానం చేసి మానవత్వాన్ని చాటిన 4 గురు సిద్దిపేట కమిషనరేట్ పోలీసులు  చిన్నకోడూర్ కానిస్టేబుల్ పరుశరాములు కుకునూరు పల్లి కానిస్టేబుల్ చంద్రశేఖర్,గౌరారం కానిస్టేబుల్ శ్రీనివాస్, ఏ ఆర్ కానిస్టేబుల్ శ్రీరామ్ సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి,లో చికిత్స పొందుతున్న ఇద్దరు మహిళలు, ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పాప,…

ఉద్యోగ ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు,డిఏ లు వెంటనే విడుదల చేయాలి

టీపిటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్. కనకయ్య  జిల్లా అధ్యక్షులు సిహెచ్ విజయేందర్ రెడ్డి సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 19:  టీపీటీఎఫ్  కొండపాక మండల శాఖ ఆధ్వర్యంలో వివిధ పాఠశాలల్లో సభ్యత్వ నమోదు  సమస్యల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా రాష్ట్ర కార్యదర్శి ఎస్ కనకయ్య, జిల్లా అధ్యక్షులు సిహెచ్ విజయేందర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ……

ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 19:  సిద్దిపేట  జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కాశీనాథ్ ఆదేశాల మేరకు మంగళవారం నంగునూరు మండలం గట్లమాల్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని  సిద్దన్నపేట గ్రామంలో  ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసి కంటి ఆపరేషన్ కోసం అవసరమైన వారిని గుర్తించడం జరిగింది.శిబిరంలో గుర్తించిన వారిని త్వరలోనే ఆపరేషన్లు…