NEWS

NEWS

ఓఆర్‌ఆర్‌కు బయట…ఆర్‌ఆర్‌ఆర్‌కు లోపల… పారిశ్రామిక వాడలకు అనువైన భూముల గుర్తింపు

బంజరు భూములు, సాగుకు యోగ్యం కాని భూమల సేకరణ కాలుష్య రహిత పరిశ్రమలకు ప్రాధాన్యత గతంలో కేటాయించినా వినియోగించని భూములపై నివేదిక పారిశ్రామికాబివృద్ధిపై డిప్యూటీ సిఎం భటితో కలిసి సిఎం రేవంత్‌ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 18 : నూతన పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేసేందుకై ఔటర్‌ రింగ్‌ రోడ్‌కు…

విదేశీ విశ్వవిద్యాలయాల రాక వరమా, శాపమా..!

ఇటీవల భారత యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమీషన్‌ (యూజిసీ) తీసుకున్న నిర్ణయంతో ప్రపంచ స్థాయిలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన 500 విదేశీ విశ్వవిద్యాలయాలు తమ క్యాంపస్‌లను భారత్‌లో నెలకొల్పవచ్చనే పలు షరతులతో కూడిన అనుమతులు ఇస్తూ, వాటి ద్వారా యూజీ, పిజీ, డిప్లమా, పిహెచ్‌డి, పోస్ట్‌డాక్టరల్‌ రిసెర్చ్‌ లాంటి కోర్సులు అందించవచ్చనే నిర్ణయం మన ఉన్నత విద్య…

లైంగిక దాడులను ఆపలేమా…?

కర్ణాటక రాష్ట్రం బెలగావి జిల్లాలో వంతమూరి గ్రామానికి చెందిన ఒక మహిళపై డిసెంబర్‌ 11వ తేదీన కొంతమంది దాడిచేసి నగ్నంగా ఊరేగించి ఎలక్ట్రిక్‌ స్తంభానికి కట్టివేసిన సంఘటనను గౌరవ కర్ణాటక హైకోర్ట్‌ తీవ్రంగా తప్పు పడుతూ సుమోటాగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. మహిళ మాన రక్షణకు చుట్టూ ఉన్న వారెవరూ మానవత్వంతో స్పందించకుండా…

కబ్జా చెరలో పీర్జాదిగూడ చెరువు..!

కబ్జాలతో ఉనికిని కోల్పోతున్న వైనం.. పట్టింపులేని సంబందిత అధికారులు.. నీటి వనరుల ఆక్రమణలతోనే గత కొన్నాళ్ళ క్రితమే పీర్జాదిగూడలో వరద బీభత్సాన్ని ప్రత్యక్షంగా అనుభవించాం. ఆ సమయంలో చెరువుల సమీపంలో నివసిస్తున్న, లోతట్టు ప్రాంతాల ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం గడిపిన దుర్భర క్షణాలను ఇప్పటికీ మరవలేకున్నాం. పీర్జాదిగూడ పెద్ద చెరువు ఆక్రమణలతో రోజుకింత కుచించుకుపోతోంది..…

హైదరాబాద్‌ తొలి మేయర్‌ మాస్టర్‌ ప్లానర్‌ కొర్వి కృష్ణస్వామి

నేడు వర్ధంతి కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్‌. ఈ పేరు చాలామంది విని ఉండక పోవచ్చు. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయనకు సంబంధించి ఒక రంగం గురించి చెప్పి, మిగిలిన వాటిని చులకన చేస్తే అది ఆత్మ ఆత్మ ద్రోహము అవుతుంది. ఆయన స్పృశించని అంశం లేదు. కాలూనని రంగం లేదు. ఏ అంశంలో…

క్రీడల అభివృద్ధికి సంపూర్ణ సహకారం 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 18: క్రీడల దినచర్యలో భాగం కావాలని, క్రీడల అభివృద్ధికి ఎల్లప్పుడూ సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్ చెరు ఎమ్మెల్యే  గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో కేబీఎన్  యంగ్ స్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇన్విటేషన్ క్రికెట్ టోర్నమెంట్ ను ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభించారు.ఈ…

మంత్రి పొన్నం ప్రభాకర్ ను సన్మానించిన జాతీయ వడ్డెర సంఘం

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 18 : తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్బంగా జాతీయ వడ్డెర సంఘం ప్రతినిధి బృందం శుభాకాంక్షలు తెలిపింది. ఈ మేరకు సోమవారం మంత్రి నివాసంలో జాతీయ వడ్డెర సంఘం అధ్యక్షులు వేముల వెంకటేష్, కోశాధికారి బత్తుల లక్ష్మీకాంతయ్య,…

అరబిక్ భాషా ప్రోత్సాహానికి రహబర్ సొసైటీ ప్రత్యేక చొరవ

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 18 : అరబిక్ భాషపై అవగాహన కల్పించేందుకు ఆసక్తి ఉన్న పాఠశాలలకు రహబర్ సొసైటీ అరబిక్ ఉపాధ్యాయులను అందజేస్తుందని రహబర్ సొసైటీ ప్రధాన కార్యదర్శి సయ్యద్ వికరుద్దీన్ అన్నారు. విద్యార్థులకు ఈ సదుపాయం ప్రాథమిక పాఠశాల నుండి ఉన్నత పాఠశాల విద్యార్థుల వరకు ఉంటుందని అన్నారు. ఈ మేరకు సోమవారం బషీర్…

మాదిగలకు రెండు మంత్రి పదవులు కేటాయించాలి

ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు బిఎన్.రమేష్ కుమార్ మాదిగ హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 18 : రాష్ట్రంలో 60 లక్షల జనాభా కలిగిన మాదిగ సామాజిక వర్గానికి జనాభా దామాష ప్రకారం మంత్రి వర్గంలో సముచిత స్థానం కల్పించి న్యాయం చేయాలని మాదిగ రాజకీయ పోరాట సమితి(ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు బిఎన్.రమేష్ కుమార్ మాదిగ కాంగ్రెస్…

పాదాచార్లకు ఇబ్బంది లేకుండా వీధి వ్యాపారాలు నిర్వహించాలి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

 ఎల్బీనగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 18: ఇబ్బంది లేకుండా వీధి వ్యాపారాలు నిర్వహించాలని దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. సోమవారం కొత్తపేట రైతుబజార్ సర్వీస్ రోడ్డు నందు ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఎల్.బి.నగర్ ట్రాఫిక్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ నవీన్ రెడ్డితో కలిసి విధి వ్యాపారం చేసుకునే వర్తకులతో మాట్లాడుతూ వారి సమస్యలను…