NEWS

NEWS

విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలకు హజరవ్వాలి

క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి చేరాలి లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం దాతల దాతృత్వాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి రామంచ బడి తల్లిదండ్రుల హాజరు..సహకారం అందరికీ ఆదర్శం జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజా శర్మ సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 19: విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలకు హాజరై,  క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి…

జగదేవపూర్ మండల ప్రజా పరిషత్ లో కార్యాలయంలో మండల సర్వసాధారణ సభ

జగదేవపూర్, ప్రజాతంత్ర డిసెంబర్ 19: జగదేవపూర్ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశం ఎంపీపీ బాలేశం గౌడ్, జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాస్ వర్మ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వివిధ శాఖల అధికారులు తమ తమ నివేదికలను వివరిస్తూ ఎమ్మార్వో తమ నివేదికలు…

ప్రణాళిక బద్ధంగా గ్రామాల అభివృద్ధి 

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన  పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 19:  ప్రణాళిక బద్ధంగా గ్రామాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళ్తున్నామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్ చెరు మండలం ఇంద్రేశం గ్రామంలో సిసి రోడ్డు నిర్మాణ పనులకు మంగళవారం స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి…

మానవత్వాన్ని చాటిన సిద్దిపేట కమిషనరేట్ పోలీసులు

సిద్దిపేట,ప్రజాతంత్ర, డిసెంబర్ 19:  అత్యవసర సమయంలో రక్త  దానం చేసి మానవత్వాన్ని చాటిన 4 గురు సిద్దిపేట కమిషనరేట్ పోలీసులు  చిన్నకోడూర్ కానిస్టేబుల్ పరుశరాములు కుకునూరు పల్లి కానిస్టేబుల్ చంద్రశేఖర్,గౌరారం కానిస్టేబుల్ శ్రీనివాస్, ఏ ఆర్ కానిస్టేబుల్ శ్రీరామ్ సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి,లో చికిత్స పొందుతున్న ఇద్దరు మహిళలు, ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పాప,…

ఉద్యోగ ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు,డిఏ లు వెంటనే విడుదల చేయాలి

టీపిటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్. కనకయ్య  జిల్లా అధ్యక్షులు సిహెచ్ విజయేందర్ రెడ్డి సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 19:  టీపీటీఎఫ్  కొండపాక మండల శాఖ ఆధ్వర్యంలో వివిధ పాఠశాలల్లో సభ్యత్వ నమోదు  సమస్యల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా రాష్ట్ర కార్యదర్శి ఎస్ కనకయ్య, జిల్లా అధ్యక్షులు సిహెచ్ విజయేందర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ……

ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 19:  సిద్దిపేట  జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కాశీనాథ్ ఆదేశాల మేరకు మంగళవారం నంగునూరు మండలం గట్లమాల్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని  సిద్దన్నపేట గ్రామంలో  ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసి కంటి ఆపరేషన్ కోసం అవసరమైన వారిని గుర్తించడం జరిగింది.శిబిరంలో గుర్తించిన వారిని త్వరలోనే ఆపరేషన్లు…

ఖచ్చితంగా 6 గ్యారంటీల అమలు

ప్రతి అంశంపై శ్వేత పత్రం…అన్ని శాఖల అధికారులు ఖచ్చితమైన లెక్కలు ఇవ్వాలి పాలేరు నియోజకవర్గ అభివృద్ధి పనులపై మంత్రి పొంగులేటి  సమీక్ష ఖమ్మం/భద్రాచలం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 18 : ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 6 గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామని రాష్ట్ర రెవిన్యూ, హౌజింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖామాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం నూతన…

హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

స్వాగతం పలికిన గవర్నర్‌, సిఎం, మంత్రులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 18 : శీతాకాలపు విడిదికిగాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. రాష్ట్రపతికి బేగంపేట  విమానాశ్రయంలో గవర్నర్‌ తమిళి సై సౌందర రాజన్‌, సిఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, అధికారులు స్వాగతం పలికారు. రాష్ట్రపతి…

దాడి ఘటనపై దద్దరిల్లిన పార్లమెంట్‌

ఒకే రోజు 75 మంది విపక్ష సభ్యుల సస్పెన్షన్‌ భద్రతా వైఫల్యంపై కేంద్రం ప్రకటనకు డిమాండ్‌…విపక్షాల ఆందోళన స్తంబించిన కార్యకలాపాలు…సెషన్‌ ముగిసే వరకు సభ్యుల సస్పెన్షన్‌ న్యూ దిల్లీ, డిసెంబర్‌ 18 : లోక్‌ సభలో గత వారం జరిగిన దాడి ఘటనపై, భద్రతా వైఫల్యంపై ప్రతిపక్షాలు పార్లమెంట్‌లో తమ ఆందోళనను కొనసాగిస్తున్నాయి. భద్రతా వైఫల్యంపై…

తప్పు చేసి తప్పించుకోవాలని చూస్తే ఊరుకోం

ఎల్‌అండ్‌టి ప్రతినిధులతో ‘మేడిగడ్డ’పై మంత్రి ఉత్తమ్‌ సమావేశం నాసిరకం పనులపై ఆగ్రహం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 18 : ఏదో ఒక లెటర్‌ అధికారికి ఇచ్చి తమ ప్రమేయంలేదని ఎల్‌అండ్‌టి తప్పించుకోలని చూస్తే ఊరుకునేది లేదని, అంత పెద్ద ప్రాజెక్టు నిర్మాణంలో నాసిరకంగా, ఏ మాత్రం నాణ్యత లేకుండా పనులు ఎలా చేశారని ఎల్‌అండ్‌టి ప్రతినిధులపై…