NEWS

NEWS

ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం  జీవన భృతి కల్పించి  ఆదుకోవాలి  ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

 ఉప్పల్, ప్రజాతంత్ర, డిసెంబర్ 19:  ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం జీవన భృతి కల్పించి ఆదుకోవాలని బండారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం   కాప్రా ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్ల సమస్యల…

దౌల్తాబాద్ మండల విశ్వకర్మ సేవా సంఘం కమిటీ ఎన్నిక

 ప్రజాతంత్ర కొడంగల్ డిసెంబర్ 19: దౌల్తాబాద్ మండల విశ్వకర్మ సేవా సంఘం కమిటీని మంగళవారం కోడంగల్ నియోజకవర్గ విశ్వకర్మ సేవా సంఘం అధ్యక్షుడు బ్రహ్మయ్య చారి అధ్యక్షతన ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కమిటీ అధ్యక్షులుగా వడ్ల వెంకట్ రాములు ఉపాధ్యక్షులుగా కే అశోక్ చారి ప్రధాన కార్యదర్శిగా వడ్ల అశోక్ చారి కోశాధికారిగా వడ్ల వెంకటేష్ ముఖ్య…

విద్యార్థులు ఇష్టపడి చదువుకోవాలి

 ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 19 : విద్యార్థినీ విద్యార్థులు ప్రతి పోటీ పరీక్షలను కష్టం అనుకోకుండా ఇష్టపడి చదువుకోవాలని ఆమనగల్లు సిఐ వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం జ్ఞాన వాహిని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆమనగల్లు, మాడుగుల, తలకొండపల్లి, కడ్తాల మండలాలకు చెందిన ప్రభుత్వ పాఠశాలలో 6, 7, 8, 9, 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు…

ఫరూఖ్ నగర్ మండలం,కొత్తూరు మండల పర్యటన లో పాల్గొన్న

షాద్ నగర్ ప్రజా తంత్ర డిసెంబర్ 19: షాద్నగర్ నియోజకవర్గం లోని ఫరూఖ్ నగర్ మండలలోని  లింగారెడ్డి గూడ, దూస్కల్, బుచ్చి గూడ, కొండన్నగూడ, వెంకన్న గూడ, వెల్ జెర్ల, కొత్తూరు మండలం లోని YM తాండ, సిద్దాపూర్, SB పల్లి, కోడిచర్ల, పెంజర్ల, ఇన్ముల్ నర్వ రంగాపూర్, మేకగూడ తదితర గ్రామాల్లో పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి గారు…

కొత్తగూడలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ

కందుకూరు,ప్రజాతంత్ర,డిసెంబర్ 19 : మహేశ్వరం నియోజక వర్గంలోని కందుకూఎఉ మండల పరిధిలోని కొత్తగూడలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ పాఠశాలను రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ డాక్టర్ తీగల అనిత హరినాథ్ రెడ్డి మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ ఆకస్మిక తనిఖీలో భాగంగా విద్యార్థులకు సరియైన భోజనం అందుతుందా లేదా అని విద్యార్థులను అడిగి …

సినిమాటోగ్ర‌ఫీ మంత్రిగా కోమ‌టిరెడ్డి

కూకట్ పల్లి, ప్రజాతంత్ర, డిసెంబర్ 19 : కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రిగా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. గ‌తంలో 2009లో రాజ‌శేఖ‌ర్ రెడ్డి హాయాంలో తొలిసారి మంత్రిగా బాధ్య‌తలు చేప‌ట్టిన ఆయ‌న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్పోర్ట్స్, యూత్, కమ్యూనికేషన్స్, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, సహజవాయువు పరిశ్రమల మంత్రిగా ప‌ని చేశారు. అనంత‌రం ప్ర‌త్యేక తెలంగాణ ఉద్య‌మం స‌మ‌యంలో త‌న…

కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలి

 ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 19 : తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడ్డ కల్వకుర్తి నియోజకవర్గంలో అభివృద్ధికి కృషి చేస్తున్న కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డికి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రి పదవి ఇవ్వాలని కెఎన్ఆర్ సేవాదళం వ్యవస్థాపక అధ్యక్షులు మెకానిక్ బాబా కోరారు. బ్రిలియంట్ విద్యాసంస్థల అధినేతగా ఎదిగిన కసిరెడ్డి నారాయణరెడ్డి నిస్వార్ధంగా ప్రజాసేవకై రాజకీయాల్లోకి వచ్చి…

భక్తిశ్రద్ధలతో అయ్యప్ప ఇరుముడి పూజ కార్యక్రమం

 ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 19 : కడ్తాల గ్రామంలో మంగళవారం స్థానిక శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో చందర్ గురు స్వామి, ముకుంద గురు స్వాముల ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహా పడిపూజ, ఇరుముడి కార్యక్రమం నిర్వహించారు. పడిపూజ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా స్థానిక సర్పంచ్ గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి పాల్గొన్నారు. దేవాలయ ప్రాంగణం అయ్యప్ప…

పర్వతాలును పరామర్శించిన శ్రీనివాస్ యాదవ్

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 19 : తలకొండపల్లి మండలం చీపునుంతల గ్రామానికి చెందిన బీ.ఆర్.ఎస్ నాయకుడు ఉదరి పర్వతాలు యాదవ్ ఇటీవల అనారోగ్యంతో బాధపడుతు హైదరాబాద్ లోని ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న కల్వకుర్తి నియోజకవర్గ బీ.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీపీ సి ఎల్. శ్రీనివాస్ యాదవ్ పర్వతాలు…

మృతుల కుటుంబాలకు జడ్పిటిసి చేయూత

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 19 :  కడ్తాల మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో మృతి చెందిన కుటుంబాలకు జర్పుల రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ అండగా నిలుస్తుంది. కడ్తాల జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ చనిపోయిన కుటుంబాలకు నేనున్నానంటూ ఓదారుస్తున్నారు. మృతుల కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నారు. వివిధ కారణాలతో మృతి చెందిన బాబ్రీ, అంజమ్మ, ప్రవీణ్ కుటుంబాలకు…