NEWS

NEWS

కాలనీలు ముంచెత్తకుండా ముందు జాగ్రత్తగా టన్నలింగ్ వ్యవస్థ ఎర్పాటు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

 ఎల్బీనగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 20: దృష్టిలో పెట్టుకొని నీటిమట్టాన్ని నియంత్రించేందుకు  మూడు గేట్లు పెట్టడం జరిగిందని, ఒకవేళ భారీ వర్షాలు పడి చెరువులో నీరు బయటకు వచ్చి కాలనీలు ముంచెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలుగా టన్నలింగ్ వ్యవస్థ ఎర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. బుధవారం ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్…

స్వీయ అనుభవం అవశ్యం ప్రొఫెసర్ ప్రకాష్

పటాన్‌చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 20: ప్రయోగశాలలో ఎలుకలు, కుందేళ్లు వంటి చిన్న జంతువుల నిర్వహణ, వాటితో వ్యవహరించే తీరుపై ఫార్మసీ విద్యార్థులకు స్వీయ అనుభవం అత్యంత అవశ్యకమని  హైదరబాద్ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ డీన్ డాక్టర్ ప్రకాష్, బాబు అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలో ఆధ్వర్యంలో బయోమెడికల్ పరిశోధనలో ఉపయోగించే చిన్న జంతువులను…

తొలగించిన 26 బిసి కులాలను తిరిగి చేర్చాలని సిఎంకు వినతి

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 20 :  తొలగించిన 26 బిసి కులాలను తిరిగి బీసీ జాబితాలో చేరుస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని త్వరలో నెరవేరుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారని తెలంగాణ రాష్ట్ర తొలగించిన 26 బిసి కులాల పోరాట సమితి అధ్యక్షులు ఆళ్ల రామకృష్ణ చెప్పారు. బిఆర్ఎస్ ప్రభుత్వం వివక్షతో తొలగించిన…

23 నుంచి టీటీడీలో ‘వైకుంఠ ఏకాదశి-ద్వాదశి’ కార్యక్రమాలు

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 20 : తిరుమల తిరుపతి దేవస్థానములు(హైదరాబాద్) జూబ్లీహిల్స్, హిమాయత్‌నగర్‌ లో గల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాల్లో డిసెంబర్ 23 న వైకుంఠ ఏకాదశి, 24 న వైకుంఠ ద్వాదశి పర్వదినాల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ డిప్యూటీ ఈవో రమేష్ బాబు తెలిపారు. ఈ సందర్బంగా బుధవారం హిమాయత్‌నగర్‌…

ఆస్తి పన్నులు వసూలు వంద శాతం ప్రత్యేక దృష్టి పెట్టాలి

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 20: జిల్లాలోని మున్సిపాలిటీలలో ఆస్తి పన్ను వసూళ్లు ఈ ఆర్థిక సంవత్సరం 2023-24 వంద శాతం జరిగేలా ప్రత్యేక దృష్టి సారించాలని  ఆదేశించారు.సిద్దిపేట సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ మినీ కాన్ఫరెన్స్ హాల్ లో బుధవారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో భాగంగా జిల్లాలోని మున్సిపాలిటీలలో ఆస్తి పన్ను వసూళ్లపై జిల్లాలోని సిద్దిపేట,…

కాళేశ్వరం సేఫ్టీపై విచారణ

వివరాలు సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం హైదరాబాద్‌, డిసెంబర్‌ 19  : కాళేశ్వరం ప్రాజెక్ట్‌ సేఫ్టీపై దాఖలైన పిటిషన్‌పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. మంగళవారం మేడిగడ్డ పిల్లర్‌ కుంగిన ఘటనపై హైకోర్టులో విచారణ జరిగింది. సీబీఐతో విచారణ జరిపించాలని ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ నేత నిరంజన్‌ రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. ఘటన జరిగిన…

దిల్లీకి సిఎం రేవంత్‌

ప్రధాని అపాయింట్‌మెంట్‌ కోరిన సిఎం న్యూదిల్లీ, డిసెంబర్‌ 19 : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మంగళవారం ఉదయం హైదరాబాద్‌ నుంచి దిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ముఖ్యనేతలు ఖర్గే, సోనియా, రాహుల్‌, ప్రియాంక గాంధీతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణ, ఎమ్మెల్సీల ఎంపిక సహా పార్లమెంటు ఎన్నికల్లో వ్యవహరించాల్సిన అంశాలపై చర్చించనున్నారు. సోనియా…

అప్పులు చెల్లించలేక..ఆస్తి కాజేసే క్రమంలో హత్యలు

ప్రసాద్‌ కుటుంబం హత్యను ఛేదించిన పోలీసులు సీరియల్‌ కిల్లర్‌ బృందం అరెస్ట్‌ హంతకులను విూడియా ముందు ప్రవేశ పెట్టిన పోలీసులు వివరాలు వెల్లడిరచిన కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ కామారెడ్డి, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 19 : ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసును కామారెడ్డి పోలీసులు ఛేదించారు. నిందితుడు ప్రశాంత్‌ను కామారెడ్డి…

నిశ్శబ్ధాన్ని బద్దలు కొడదాం!

సమాజంలో కొన్ని విషయాల మీద చాలా మార్పు వచ్చినట్లే కనిపిస్తుంది, కానీ అంతర్లీనంగా అనేక ఆంక్షలు పనిచేస్తూ వుంటాయి. చర్చ జరిగినట్లే గంభీరంగా వుంటుంది, కానీ దాని వెనుక కరడుగట్టిన నియంతృత్వం పనిచేస్తూ వుంటుంది. ఆధునికత, సమానత్వం అనే సూత్రాల వెనుక తమ ఛాందసాన్ని, మూర్కత్వాన్ని దాయాలనుకుంటారు. చర్చ మొదలుకావడమే అపవిత్రం అన్న చందాన తీర్పులు…

సభా గౌరవాన్ని కాపాడండి..!

తెలంగాణ మూడవ శాసనసభ సమావేశాల సందర్భంగా 16డిశంబర్‌ రోజు జరిగిన సభలో అనవసర రాద్థాంతాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు అధికార, విపక్షాల విమర్శలు చూస్తే తెలంగాణ సమాజానికి అర్థం అయ్యింది. శాసనసభ ఓ పవిత్ర దేవాలయమనేది మర్చిపోయి, హుందాతనాన్ని పక్కనపెట్టి వ్యక్తిగత ధూషణలతో సభ మర్యాదలకు భంగం కల్పించినట్టుగా మిషన్‌ భగీరథ నీళ్లు రాకముందు నల్లకాడి…