NEWS

NEWS

ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి

ప్రజాతంత్ర చేవెళ్ల,డిసెంబర్ 20:  మొయినాబాద్ మండల కేంద్రంలో ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రాస్తారోకో ధర్నా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి జాజాల రుద్రకుమార్ యాదవ్ హాజరై మాట్లాడుతూ ఆటో కార్మికులకు నెలకు 15వేల జీవన భృతి ఇవ్వాలని ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు…

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీపీ  శ్రీనివాస్ యాదవ్

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 20 : తలకొండపల్ల మండలం  దేవకి గార్డెన్ లో వెల్జాల్ గ్రామానికి చెందిన  పూజిత  వివాహానికి తలకొండపల్లి మాజీ ఎంపీపీ బి ఆర్ ఎస్ సీనియర్ నాయకుడు సి ఎల్ శ్రీనివాస్ యాదవ్ వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో నాయకులు  నరేందర్ గౌడ్, వెంకట్ రెడ్డి,…

బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల బతుకులు ఆగం చేసింది  

ప్రజాతంత్ర చేవెళ్ల,డిసెంబర్ 20: షాబాద్ మండల పరిధిలోని చందనవెల్లి గ్రామ భూ బాధితులు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పామేన భీం భరత్ కలిసి తమ యొక్క భూములను లాక్కొని బీఆర్ఎస్ ప్రభుత్వంలో బడా కంపెనీలకు కట్టబెట్టి అధికారులు రైతుల బతుకులను ఆగం చేసినారని భూ బాధితులు తమ గోడును భీమ్ భరత్ కు తెలిపారు. భూబాధితులకు…

వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్రగాయాలు

కూకట్ పల్లి ప్రజాతంత్ర డిసెంబర్ 20: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన బోయిన్ పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్టేషన్ ఎస్సై శివశంకర్ తెలిపిన వివరాల ప్రకారం మొండూరి శ్రీనివాస్ రావు అనే వ్యక్తి సోమవారం రాత్రి విధులు నిర్వహించుకున్న అనంతరం తిరుగు ప్రయాణంలో ద్విచక్రవాహనం (ఏపీ28బీవై 6289)పై…

సమిష్టి కృషితోనే అభివృద్ధి సాధ్యం

పటాన్ చెరు మండల పరిషత్ అధ్యక్షురాలు సుష్మాశ్రీ వేణుగోపాల్ రెడ్డి ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మండల పరిషత్ సమావేశం   గ్రామాల్లోని సమస్యలను సమావేశం దృష్టికి తీసుకువచ్చిన ఆయా గ్రామాల సర్పంచులు సమస్యలు పరిష్కరిస్తామని అధికారుల హామీ గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుపరచాలి -ప్రజల సమస్యలు పరిష్కరించాలి పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 20: పటాన్ చెరు మండల పరిషత్…

కక్ష సాధింపు చర్యలను మానుకుని తాండూరు అభివృద్ధికి కృషి చేయాలి

కక్షపూరితంగా అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే సహించేది లేదు. ఎన్నికల్లో పార్టీకి వెన్నుపోటు పొడిచిన నమ్మక ద్రోహులపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తాం. బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తాండూరు, ప్రజాతంత్ర, డిసెంబర్ 20: కక్ష సాధింపు చర్యలను మానుకొని తాండూరు అభివృద్ధికి కృషి చేయాలని కక్షపూరితంగా వ్యవహరించి అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే సహించేది లేదని…

141 ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడం అప్రజాస్వామికం

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 20 :  కేంద్ర ప్రభుత్వ ఘోరమైన వైఫల్యాలను ప్రశ్నిస్తే రెండు రోజుల్లో 141 ప్రతిపక్ష పార్లమెంట్ సభ్యులను సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖుని చేయడమే అని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిద్ది సుధాకర్ బుధవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనపై…

నిబంధనలను అతిక్రమించి నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనవద్దు

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 20: నూతన సంవత్సర వేడుకలకు సంబందించి పోలీస్ డిపార్ట్మెంట్ తరుపున కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. వాటిని ప్రతి ఒక్కరూ తప్పని సరిగా పాటించాలి జిల్లా ఎస్పీ కోటిరెడ్డి సూచించారు. డి‌జే మరియు సౌండ్ బాక్స్ లకు, పెద్ద పెద్ద శబ్దాలకు  ఎలాంటి అనుమతులు లేవు అని పేర్కొన్నారు.…

2024 జనవరి 1నాటికి 18 సం లు నిండే యువతీ యువకులు ఓటరుగా నమోదు చేసుకోవాలి

తాండూరు, ప్రజాతంత్ర, డిసెంబర్ 20: 2024 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు ఓటర్గా నమోదు చేసుకోవాలని బి ఎల్ ఓ ల శిక్షణ కార్యక్రమంలో అధికారులు సూచించారు. బుధవారం ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు జరుగుతున్న బిఎల్వోల శిక్షణ కార్యక్రమంలో భాగంగా  మంగళవారం బుధవారం తాండూరు మండల బూత్ లెవల్…

ప్రత్యేక తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ ఏర్పాటు చేయాలి

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 20 : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యి పదేళ్లు గడిచిన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రాల ఫిల్మ్ ఇండస్ట్రీని నుంచి తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీగా వేరు చేసి ప్రత్యేక టెలివుడ్ ఇండస్ట్రీగా ఏర్పాటు చేయాలని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి నియోజకవర్గ ఇంచార్జి ఆర్.కే.దిలీప్ కుమార్ రాథోడ్ డిమాండ్ చేశారు. ఈ…