NEWS

NEWS

ఆర్థిక ప్రగతిపై బీఆర్‌ఎస్‌ ఆస్తుల జాబితా

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20 : రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బీఆర్‌ఎస్‌ ఒక డాక్యుమెంట్‌ను విడుదల చేసింది. కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని ప్రజలకు చెప్పాలని కాంగ్రెస్‌ ప్రభుత్వంప్రయత్నానికి చెక్‌ పెట్టే ఉద్దేశ్యంతో ఈ డాక్యుమెంట్‌ను రిలీజ్‌ చేసింది. ఇందులో కేసీఆర్‌ హయాంలో సృష్టించిన ఆస్తుల జాబితాను వెల్లడిరచింది. ప్రభుత్వ శ్వేతపత్రానికి ధీటుగా కౌంటర్‌…

తప్పుల తడకగా ఆర్థిక శ్వేతపత్రం

వాస్తవాల వక్రీకరణ కోణమే కనిపిస్తుంది ప్రజలు, ప్రగతి అనే కోణం లేదు…గత ప్రభుత్వాన్ని బద్నాం చేసే ధోరణి శ్వేతపత్రంపై మాజీ మంత్రి  హరీష్‌ రావు మండిపాటు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20 : రాజకీయ కారణాల రీత్యా కాంగ్రెస్‌ నాయకులు ఒప్పుకున్నా..ఒప్పుకోకపోయినా..తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా బలపడటానికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బలమైన పునాదులు వేసిందని హరీష్‌ రావు…

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రం

రాష్ట్ర మొత్తం రుణాలు రూ. 6,71,757 కోట్లు ఎఫ్‌ఆర్‌బీఎఎమ్‌ రుణాలు రూ.3,89,673 ఎస్‌పివీల రుణ బకాయిలు రూ.95,462 కోట్లు ప్రభుత్వ హామీ లేని రుణాలు రూ.59,414 కోట్లు ప్రభుత్వమే చెల్లించే ఎస్‌పీవీల రుణాలు రూ.1,85,029 బడ్జెట్‌కు, వాస్తవ వ్యయానికి మధ్య 20 శాతం అంతరం రెవెన్యూ రాబడిలో 34 శాతానికి పెరిగిన రుణ చెల్లింపుల భారం…

కాళేశ్వరం, మిషన్‌ భగీరథ పేరుతో అడ్డగోలుగా అప్పులు

తెచ్చిన అప్పులతో ఇష్టారీతిగా ఖర్చులు ఆదాయవనరులు చూపి సంస్థలను మోసగించారు ఆర్‌బిఐ, కాగ్‌ నివేదికలే సాక్ష్యం కాళేశ్వరం పేరుతో 97,448 కోట్ల రుణం కెసిఆర్‌ కుటుంబం గుప్పిట్లో నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీష్‌ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన సిఎం రేవంత్‌ అబద్ధాలు చెబితే ఊరుకునేది లేదని హెచ్చరిక సిఎం రేవంత్‌, హరీష్‌ రావుల మధ్య…

కొరోనా కొత్త వెరియంట్‌ విస్తరించకుండా జాగ్రత్తలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20 : రాష్ట్రంలో కొరోనా కొత్త వెరియంట్‌ జీఎన్‌-1 మహమ్మారి కట్టడిపై తీసుకుంటున్న మందస్తు చర్యలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మంత్రి రాజనర్సింహ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మన్సూక్‌ మాండవీయతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో వెల్లడిరచారు. బుధవారం కేంద్ర మంత్రి మంసుఖ్‌ మండవీయ అధ్యక్షతన అన్ని…

ఇంధన పొదుపులో మహేశ్వరం ఆర్టీసీ డిపోకు బంగారు పతకం

మహేశ్వరం అర్బన్ , ప్రజాతంత్ర, డిసెంబర్ 20 : ఇందన పొదుపులో 2022-23 సంవత్సరానికి మహేశ్వరం అర్జీసీ డిపోకు రాష్ట్ర స్థాయిలో మొదటి బహుమతి దక్కింది.ఈసందర్భంగా బుధవారం నగరంలోని విశ్వేశ్వరయ్య భవన్ లో ఇంధన పొదుపు అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో మహేశ్వరం ఆర్టీసీ డిపోకు రాష్ట్ర స్థాయి మొదటి బహుమతిలో భాగంగా బంగారు పతకాన్ని ఇండియన్…

కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ కు అభినందనలు వెల్లువ

కూకట్ పల్లి, ప్రజాతంత్ర, డిసెంబర్ 20 : కాంగ్రెస్ పార్టీ కుకట్ పల్లి ఇన్చార్జిగా బండి రమేష్ నియమితులైన సందర్భంగా అభినందనలు  వెల్లువత్తాయి.  బుధవారం కూకట్పల్లి నియోజకవర్గం చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మియాపూర్ లోని తన పార్టీ కార్యాలయంలో బండి రమేష్ ను కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బండి…

గ్యాస్ కేవైసీకి గడువు ఉంది

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర డిసెంబర్ 20: వంట గ్యాస్ కోసం కేవైసీకి వివరాలు సమర్పించేందుకు వినియోగదారులు అనవసరంగా కంగారు పడవద్దని గడువులోగా సమర్పించే అవకాశం ఉందని పౌరసరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసిల్దార్ మాచన రఘునందన్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన తుక్కుగూడ వురపాలక కేంద్రంలో జాతీయ రహదారిపై ఉన్న వినియోగదారుల సేవా కేంద్రాన్ని తనిఖీ…

దళారి చిత్ర దర్శకుడు గోపాల్ రెడ్డికి ప్రశంసల వెల్లువ

కూకట్ పల్లి ప్రజాతంత్ర, డిసెంబర్ 20 : పివిఆర్ మాల్ ఎర్రమంజిల్ సినిమా హాల్లో దళారి చిత్రం చూసిన అనంతరం తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ దళారి చిత్ర దర్శకుడు కచిడి గోపాల్ రెడ్డిని ప్రశంసల వెల్లువలో ముంచెత్తాడు. విజయవంతమైన దళారి చిత్రంలో తనకు ఒక క్యారెక్టర్ ఇచ్చి ప్రోత్సహించినందుకు…

ప‌బ్లిక్ ఇష్యూ ద్వారా స‌మీరా ఆగ్రో లిమిటెడ్ నిధుల సేకరణ

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 20 : తెలంగాణకు చెందిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ సమీరా ఆగ్రో అండ్ ఇన్‌ఫ్రా లిమిటెడ్ తన ఎస్ఎంఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.62.64 కోట్లు సమీకరించాలని యోచిస్తోందని ఆ సంస్థ ప్రతినిధులు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ వారి ఎన్ఎస్ఈ ఎమర్జ్ ప్లాట్‌ఫాంలో పబ్లిక్ ఇష్యూను…