NEWS

NEWS

అంతు పట్టదు…!!

అమ్మదో మతం నాన్నదో మతం అటు బైబిల్‌ ఇటు  భగవద్గీత బొట్టుకోసం సావిత్రి యుముడితో కోట్లాడిరదని తెలుగు వుస్తకంలో చదివాను! మరి నాన్నబతికుండగానే అమ్మ బొట్టెందుకు చెరిపేసుకుందో ! ఎన్ని సాంఘిక శాస్త్రాలు చదివినా అంతుబట్టదు……!! -శోభరమేష్‌ 8978656327

పంజాలు కురిపించిన మల్లయోధ

యుగాలు మారినా తరాలు మారినా భారత దేశంలో స్త్రీల తల రాతలు మారలేదు. నాటి వేదకాలం నుండి నేటి సాంకేతిక యుగం వరకు జరిగిన పరిణామ క్రమంలో మహిళల జీవితాలలో జీవన శైలిలో అనేక మార్పులు వచ్చిన ప్పటికీ సాంఫీుక రాజకీయ ఆర్థిక విద్య వైద్య, ఉద్యోగ క్రీడా రంగాలలో మహిళలు తమదైన విధానాలతో విధులు…

epaper.velthuru.comఅనామక వేదనకు అక్షరాకృతి…

కవిత్వం మనకు మనం వెతుక్కునే జ్ఞానదిశ/కవిత్వం మనకు మనం చేసుకునే విచికిత్స అని ప్రఖ్యాత కవి డాక్టర్‌ బెల్లి యాదయ్య చెప్పినట్టుగా ఎన్నో జీవన సంఘటనల నుండి సందర్భోచిత కోణాలు నిరంతర, నిత్యనూతన కవి దండమూడి శ్రీచరణ్‌ కవిత్వంలో కోకొల్లలుగా కన్పిస్తాయి. మధూళి  పేరిట ఆయన కవితా సంపుటి వెలువడిరది. నిశీధిలో నిశ్శబ్దం విషాదాన్ని పలికిస్తుంటే…

జీవన సంపద

నాలో నీవు నీలో నేను ఉండేదెపుడు జీవననాణ్యంగా మారినపుడు… నా రూపు నీ రూపు రూపు దిద్దు కునేదెపుడు పాపాయి నవ్వి నపుడు… జీవన సారం బంధాల పూలహారం తరతరాల వరం కాపాడు కోవాలి బంగారు ఆభరణం -రేడియమ్‌ 9291527757

ప్రతి నిర్ణయం పారదర్శకంగా ఉండాల్సిందే

*అధికారులకు స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి సాగు నీటి రంగానికి సంబంధించి ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం పారదర్శకంగా ఉండాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ముఖ్యమంత్రి తన నివాసంలో వ్యవసాయ, నీటిపారుదల రంగాలపై మంత్రులు తుమ్మల, ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. 1956 నుంచి 2014…

ఏటేటా అతివృష్టి లేకపోతే అనావృష్టి!

కొత్త ప్రభుత్వం ఏర్పడిరది. వచ్చిన 24 గంటల్లోనే  రైతుబంధు, రుణమాఫీ చేస్తానని అంది. కానీ అది ఇప్పటికీ అమలు కాలేదు. రుణమాఫీ మాట దేవుడెరుగు. కనీసం వేసవిలో వేసేటువంటి పంటల కోసం   రైతుబంధు కార్యక్రమాన్ని తక్షణమే చేపట్టాలని అంటున్నారు రైతులు.అందుకు అనుకూలంగా ప్రస్తుత ప్రభుత్వం, ప్రభుత్వంలోని కీలక  శాఖలు నిర్వహించే మంత్రులు సైతం  రైతుబంధు…

బయో ఫ్యూయెల్‌కు కరువైన ప్రోత్సాహం!

మండిరచినపుడు శక్తిని ఉత్పత్తి చేసే పదార్ధాన్ని ఇంధనం అంటారు. ఇంధన వాడకం నిత్యకృత్యం. వాహనాలు నడవడానికి, విద్యుత్‌ ఉత్పత్తి చేయడానికి, వంట చేయడానికి ఇలా ఇంధనం ఎన్నో రకాలుగా ఉపయోగ పడుతున్నది. ఇంధనాన్ని పొదుపు చేయాల్సిన ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కలిగించడానికి ప్రతి సంవత్సరం డిసెంబరు మూడవ వారంలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు జరుపు…

చిటికెడు దాటితే చిక్కులే…!

‘అన్ని వేసి చూడు నన్ను వేసి చూడు’ అంటూ గర్వంగా సవాళు విసురుతుంది వంటలో వాడే ఉప్పు. వంటల్లో వాడే ఉప్పు లేదా లవణాన్ని రసాయనికంగా ‘సోడియం క్లోరైడ్‌’ అని పిలుస్తాం. దీనినే టేబుల్‌ సాల్ట్‌ అని కూడా ముద్దుగా పిలవడం జరుగుతోంది. అన్ని రకాల కూరల్లో ఉప్పు వాడడం తప్పనిసరి అని మనకు తెలుసు.…

ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతున్నారు

కాంగ్రెస్‌ ఎంపిల భేటీలో ఎంపీల సస్పెన్షన్‌పై సోనియాగాంధీ మండిపాటు సస్పెన్షన్‌పై పార్లమెంట్ గాంధీ విగ్రహం వద్ద  విపక్ష ఎంపీల నిరసన న్యూ దిల్లీ, డిసెంబర్‌ 20 : 141 మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్‌ను నిరసిస్తూ ఇండియా కూటమి నేతలు పార్లమెంట్‌లోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. ‘సేవ్‌ డెమోక్రసీ’ అని రాసి ఉన్న…

పోచంపల్లి పట్టు చీరలకు ప్రపంచ గుర్తింపు

పోచంపల్లిలో చేనేత స్టాళ్లు, మగ్గాలు దర్శించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అమ్మకాలకు ప్రచారం కల్పించాలి…రాష్ట్రపతికి చేనేత కార్మికుల విజ్ఞప్తి యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20 : చేనేత పరిశ్రమ గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పిస్తుందని, పోచంపల్లి పట్టు చీరలకు ప్రపంచ గుర్తింపు లభించిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. శీతాకాలం విడిదికి రాష్ట్రానికి…