NEWS

NEWS

రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తే ఊరుకోం

తొమ్మిదన్నరేళ్ల బిఆర్‌ఎస్‌ పాలనపై నేడు కెటిఆర్‌ ‘స్వేద పత్రం’ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 22 : రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తే తాము ఊరుకునేది లేదని బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కెటిఆర్‌ అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల, రాష్ట్రం అప్పుల్లో కూరుకు పోయిందని ఆరోపణల నేపథ్యంలో ఆయన శుక్రవారం కౌంటర్‌…

గతేడాదికన్నా 2 శాతం పెరిగిన నేరాలు

హత్యలు తగ్గినా.. పెరిగిన స్థిరాస్థి కేసులు.. మహిళలపై పెరిగిన అఘాయిత్యాలు  రాత్రి 1గంట వరకే న్యూఇయర్‌ వేడుకలు.. తాగి దొరికితే డ్రంకెన్‌ డ్క్రెవ్‌ కేసు నమోదు  పబ్బులకు తిరిగి అనుమతించే ప్రసక్తి లేదు.. డ్రగ్స్‌ వినయోగంపై ఉక్కుపాదం  నగర క్రైమ్‌పై వార్షిక నివేదిక విడుదల చేసిన సిపి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబ్‌ 22 :…

దేశంలో అరాచక పాలన

 ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదీ.. ఇందిరాపార్క్‌ వద్ద ధర్నాలో డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 22 : కేంద్రంతో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రస్తుతం దేశంలో అరాచక…

కోటి పుణ్యాలకు సాటి ముక్కోటి ఏకాదశి!

వైకుంఠ ఏకాదశి.. విశిష్టత ఏంటో తెలుసుకుందామా! ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. కోటి పుణ్యాలకు సాటి.. ఒక ముక్కోటి ఏకాదశి అని పెద్దల సూక్తి.. ఈ పండుగ తెలుగు నెలల ప్రకారమే జరుపుకున్నా.. ప్రతి ఏడాది…

మరో సంగ్రామానికి సిద్ధ్దమవుతున్న తెలంగాణ

దేశ అధికారాన్ని నిర్ణయించగలిగే పార్లమెంటు ఎన్నికలు త్వరలో రానున్నాయి. ఈ ఎన్నికల్లో అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు ప్రధానంగా రెండు జాతీయ పార్టీలు తమ కూటములను సన్నద్దం చేసుకుంటున్న దశలో, తెలంగాణ రాష్ట్రం కూడా అందుకు రంగం సిధ్ధం  చేసుకుంటున్నది. తాజాగా పక్షం రోజుల క్రితం జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ఒక విధంగా మహా యుద్దంగా…

వైద్యవిద్యకు పివి నరసింహారావు ప్రదానాలు!

భారతదేశానికి ఒక విపత్కర పరిస్థితిలో ప్రధాని పదవిని (జూన్‌ 1991 – మే 1996) చేపట్టి, కష్టాలనుంచి గట్టెక్కించిన వ్యక్తి పివి నరసింహారావు (28.06.1921 -23.12.2004). ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడుగా, విదేశీ సంబంధాలు చక్కదిద్దిన చాణక్యుడుగా పేరొందిన వ్యవహారదక్షుడు. పివి విద్యారంగానికి, ప్రత్యేకించి వైద్యవిద్యా రంగానికి కూడా చేసిన సేవలు ఎనలేనివి. విద్యలో అంతర్భాగమే వైద్య…

వైకుంఠ ఏకాదశికి ధర్మపురి దేవస్థానం ముస్తాబు!

తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రాచీన పుణ్య క్షేత్రమై దక్షిణకాశిగా, హరిహర క్షేత్రంగా, నవనార సింహ క్షేత్రలలో నొకటిగా పేరెన్నికగని పవిత్ర గోదావరీ తీరస్థ తీర్ధమైన ధర్మపురి క్షేత్రంలో, ప్రతి సంవత్సరం శ్రీలక్ష్మీనరసింహ (ఉగ్ర, యోగ), శ్రీవేంకటేశ్వర ఆలయాల్లో వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. డిసెంబర్‌ 23న శనివారం సంప్రదాయ రీతిలో నిర్వహించే ఈ…

మహేశ్వరంలో బయటపడ్డ శ్రీ వేంకటేశ్వర స్వామి విగ్రహం

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, డిసెంబర్ 22: మహేశ్వరంలోని శ్రీ శివగంగా రాజరాజేశ్వరి స్వామి ఆలయ సమీపంలోని ఒక వెంచర్లో శుక్రవారం పనులుచేస్తుండగా శ్రీ వేంకటేశ్వర స్వామి విగ్రహం బయటపడిందీ ఈ విగ్రహం పురాతన కాలం నాటిదనిస్థానికులు అనుకుంటున్నారు విగ్రహం వద్ద స్థానిక ప్రజలు చుట్టు ప్రక్కల నుండి భక్తులు పెద్ద ఎత్తున  తరలివెళ్ళి  విగ్రహం వద్ద…

క్రీడాకారులను అభినందించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 22: ఇటీవల జరిగిన 67వ తెలంగాణ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడా పోటీల్లో అండర్ 14 బ్యాడ్మింటన్  విభాగంలో బంగారు పతకం సాధించిన పటాన్ చెరు పట్టణానికి చెందిన హర్ష, నర్రా శబరీష్ లను పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అభినందించారు. రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని…

ఓటరు జాబితాను రూపొందించాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్

సంగారెడ్డి, ప్రజాతంత్ర,డిసెంబర్ 22: 2024 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారందరినీ ఓటరుగా నమోదు చేయించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులకు సూచించారు. కలెక్టర్ శరత్ శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో  ఈ ఆర్ ఓలు, ఏ ఈ ఆర్ వో  లతో     ఓటరు జాబితా పై వచ్చిన అభ్యంతరాలు,…