NEWS

NEWS

నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన జడ్పిటిసి దశరథ్ నాయక్

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 22 : కడ్తాల మండలలోని ఎక్వాయిపల్లి గ్రామానికి చెందిన జెనిగల మహేష్ యాదవ్ నూతన సంవత్సరం 2024 కు సంబంధించిన నూతన క్యాలెండర్ ని గ్రామీణాభివృద్ధి స్టాండింగ్ కమిటీ జిల్లా సభ్యులు, కడ్తాల్ జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సులోచన సాయిలు, రైతు…

ధ్యాన మయమైన మహేశ్వర మహా పిరమిడ్

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 22 : కడ్తాల మండలం అన్మాస్ పల్లి గ్రామ సమీపంలో కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్ లో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 11 రోజులపాటు కొనసాగుతున్న పత్రీజీ ధ్యాన మహాయాగం వేడుకల్లో భాగంగా పిరమిడ్ మాస్టర్లు ధ్యానులతో ఆ ప్రాంతమంతా ధ్యానమయమైంది. ప్రతి ఏటా ఈ…

గీతమ్ లో ఘనంగా జాతీయ గణిత దినోత్సవం

పటాన్‌చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 22: గీతం స్కూల్ ఆఫ్ సెన్ట్స్లోని గణిత శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జాతీయ గణిత దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థుల కోసం క్విజ్, గణిత నమూనా ప్రదర్శన, గణిత క్విజ్ పోటీలను నిర్వహించి, విజేతలకు బహుమతులను, ప్రశంసాపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం గణిత…

అభివృద్ధిలో ఆదర్శంగా పటాన్ చెరు

ప్రతి ఒక్కరి కృషితోనే విజయం సాధించాం ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయం.. ప్రభుత్వంలో లేకున్నా ప్రగతి పథంలో ముందుకెళ్తాం  హామీలు అమలు చేయకపోతే ప్రజలే బుద్ధి చెప్తారు రాబోయే స్థానిక సంస్థలు, పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కండి పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 22: పటాన్ చెరు నియోజకవర్గం నుండి…

ధ్యాన జగత్ నిర్మాణమే లక్ష్యంగా పిఎస్ఎస్ఎం పనిచేస్తుంది

కుల మతాలకకు అతీతంగా పిల్లల నుంచి పెద్దలు ధ్యానం నేర్చుకోవాలి పత్రీజీ చిన్న కూతురు, పిఎస్ఎస్ఎం గ్లోబల్ ఫౌండర్ పరిమళ పత్రీ మౌన మహా విజ్ఞానం, మిలారెప జీవిత చరిత్ర, క్యాలెండర్ ఆవిష్కరణ ఆమనగల్లు, ప్రజాతంత్ర, డిసెంబర్ 22 : ధ్యాన జగత్ నిర్మాణమే లక్ష్యంగా పిరమిడ్ సొసైటీ మూవ్మెంట్ పనిచేస్తుందని ప్రపంచవ్యాప్త పిరమిడ్ ధ్యాన…

సిద్దిపేట ప్రజల్ని విద్యుత్ బిల్లు ఎగవేతదారులుగా  మాట్లాడడం సీఎం రేవంత్ రెడ్డి స్థాయికి తగదు

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 22:  నిన్న అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  విద్యుత్  శ్వేత పత్రం విడుదలలో  భాగంగా సిద్దిపేట ప్రాంతం పట్ల వివక్షపూరితంగా మాట్లాడడం ఒక ముఖ్యమంత్రి స్థాయికి తగదని నిజంగా బకాయిలే ఉండి ఉంటే అవి ఏ రకమైన బకాయిలు? వ్యవస్థవా?సంస్థలయా? లేదా ప్రజలయా? వివరాలు చెప్పకుండా కేవలం…

తాండూరులో ప్రజాభవన్ ప్రారంభోత్సవం

ప్రారంభించిన ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి  పూజా కార్యక్రమం లో పాల్గొన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దంపతులు.ప్రారంభోత్సవ కార్యక్రమానికి భారీగా హాజరైన పార్టీ శ్రేణులు. తాండూరు, ప్రజాతంత్ర, డిసెంబర్ 22: వికారాబాద్ జిల్లా తాండూర్ లొ ప్రజా భవన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఇటీవల ఎన్నికల్లో గెలుపొందిన స్థానిక ఎమ్మెల్యే బుయ్యాన్ని మనొహర్ రెడ్డి ప్రారంభించారు.…

ఈనెల 27, 29 తేదీల్లో సదరం క్యాంపులు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 22: సదరం క్యాంపుకు సంబంధించి నేడు (శనివారం) ఉదయం 11 గంటల నుండి మీ సేవ కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 27 , 29 తేదీల్లో  తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించే క్యాంపులకు  స్లాట్ బుక్…

క్లోజ్ ది జెండర్ గ్యాప్ ఆరంభించిన ఉదయైతి ఫౌండేషన్

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 22 : ప్రముఖ మహిళా ఆర్థిక సాధికారత సంస్థ ఉదయైతి ఫౌండేషన్ క్లోజ్ ది జెండర్ గ్యాప్ డేటా హబ్ ను అధికారిక రంగంలోని లింగ ప్రాతినిధ్యం, విధానాలలో మార్పుల కోసం ఉమెన్ ఇన్ ఇండియా ఇంక్ సమ్మిట్లో ఆవిష్కరించింది. ఈ ఈవెంట్ కార్పొరేట్ సెక్టార్ కు చెందిన ఉన్నత స్థాయి…

సదరమ్ క్యాంపుకై మీసేవ కేంద్రాలు స్లాట్ బుక్ చేసుకోవాలి వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి

తాండూరు, ప్రజాతంత్ర, డిసెంబర్ 22: సదరం క్యాంపుకు సంబంధించి నేడు (శనివారం) ఉదయం 11 గంటల నుండి మీ సేవ కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ శుక్రవారం సి.నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.ఈ నెల 27 , 29 తేదీల్లో  తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించే క్యాంపులకు  స్లాట్ బుక్ చేసుకున్న …