NEWS

NEWS

వైద్యవిద్యకు పివి నరసింహారావు ప్రదానాలు!

భారతదేశానికి ఒక విపత్కర పరిస్థితిలో ప్రధాని పదవిని (జూన్‌ 1991 – మే 1996) చేపట్టి, కష్టాలనుంచి గట్టెక్కించిన వ్యక్తి పివి నరసింహారావు (28.06.1921 -23.12.2004). ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడుగా, విదేశీ సంబంధాలు చక్కదిద్దిన చాణక్యుడుగా పేరొందిన వ్యవహారదక్షుడు. పివి విద్యారంగానికి, ప్రత్యేకించి వైద్యవిద్యా రంగానికి కూడా చేసిన సేవలు ఎనలేనివి. విద్యలో అంతర్భాగమే వైద్య…

వైకుంఠ ఏకాదశికి ధర్మపురి దేవస్థానం ముస్తాబు!

తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రాచీన పుణ్య క్షేత్రమై దక్షిణకాశిగా, హరిహర క్షేత్రంగా, నవనార సింహ క్షేత్రలలో నొకటిగా పేరెన్నికగని పవిత్ర గోదావరీ తీరస్థ తీర్ధమైన ధర్మపురి క్షేత్రంలో, ప్రతి సంవత్సరం శ్రీలక్ష్మీనరసింహ (ఉగ్ర, యోగ), శ్రీవేంకటేశ్వర ఆలయాల్లో వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. డిసెంబర్‌ 23న శనివారం సంప్రదాయ రీతిలో నిర్వహించే ఈ…

మహేశ్వరంలో బయటపడ్డ శ్రీ వేంకటేశ్వర స్వామి విగ్రహం

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, డిసెంబర్ 22: మహేశ్వరంలోని శ్రీ శివగంగా రాజరాజేశ్వరి స్వామి ఆలయ సమీపంలోని ఒక వెంచర్లో శుక్రవారం పనులుచేస్తుండగా శ్రీ వేంకటేశ్వర స్వామి విగ్రహం బయటపడిందీ ఈ విగ్రహం పురాతన కాలం నాటిదనిస్థానికులు అనుకుంటున్నారు విగ్రహం వద్ద స్థానిక ప్రజలు చుట్టు ప్రక్కల నుండి భక్తులు పెద్ద ఎత్తున  తరలివెళ్ళి  విగ్రహం వద్ద…

క్రీడాకారులను అభినందించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 22: ఇటీవల జరిగిన 67వ తెలంగాణ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడా పోటీల్లో అండర్ 14 బ్యాడ్మింటన్  విభాగంలో బంగారు పతకం సాధించిన పటాన్ చెరు పట్టణానికి చెందిన హర్ష, నర్రా శబరీష్ లను పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అభినందించారు. రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని…

ఓటరు జాబితాను రూపొందించాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్

సంగారెడ్డి, ప్రజాతంత్ర,డిసెంబర్ 22: 2024 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారందరినీ ఓటరుగా నమోదు చేయించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులకు సూచించారు. కలెక్టర్ శరత్ శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో  ఈ ఆర్ ఓలు, ఏ ఈ ఆర్ వో  లతో     ఓటరు జాబితా పై వచ్చిన అభ్యంతరాలు,…

వికారాబాద్ జిల్లా యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే జిల్లాను పునర్విభజన చేయాలి

కుల్కచర్ల, ప్రజాతంత్ర,డిసెంబర్ 22: వికారాబాద్ జిల్లా యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే జిల్లాను పునర్విభజన చేయాలని పిఎన్ పి ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఘనపూర్ రాఘవేందర్ గౌడ్ అన్నారు.శుక్రవారంనాడు మండల కేంద్రంలోని  పిఎన్ పిఎస్ ఆధ్వర్యంలో తహసీల్దారుకు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఈ ప్రాంతంలో ఆర్థిక వనరులు లేకపోవడం ఇక్కడున్న ప్రజలు వలస…

విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్ 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 22: గ్రామీణ ప్రాంతాలలో ఆధ్యాత్మిక భావం పెంపొందించేలా నూతన దేవాలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకార అందిస్తున్నామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు మండల పరిధిలోని బచ్చుగూడెం గ్రామంలో శుక్రవారం నిర్వహించిన  శ్రీశ్రీశ్రీ బీరప్ప, అక్క మహంకాళి దేవాలయం విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమంలో ఆయన ముఖ్య…

2024 నుండి 26 వరకు లక్షాలను అధికారులు పూర్తి చేయాలి

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,డిసెంబర్ 22 : శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయల సముదాయ భవన సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ భారతి హోలీకేరీ 2024,2025,2026 సంవత్సరములకు సంబంధించి హరితహారం భవిష్యత్ కార్యాచరణ పై సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ,రాబోయే 2024,2025,2026 సంవత్సరములకు సంబంధించి హరితహారంలో జిల్లాకు నిర్దేశించే లక్ష్యమును పూర్తి చేసేలా సంబంధిత…

క్రీడాకారులకు క్రికెట్ కిట్స్ పంపిణీ

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 22 : కడ్తాల మండలంలోని మైసిగండి గ్రామపంచాయతీలో క్రీడాకారులకు ప్రభుత్వ పరంగా మంజూరైన వాలీబాల్, క్రికెట్ కిట్స్ ను ఎంపీపీ కమ్లి మోత్యా నాయక్, సర్పంచ్ తులసి రామ్ నాయక్ లతో కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు నీలా తులసిరాo, సభవట్ రాందాస్ నాయక్, హిరాసింగ్, రాము,  రవి,…

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన టీపీసీసీ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 22 : కడ్తాల మండలం ముద్వేన్ గ్రామ యువజన కాంగ్రెస్ నాయకులు శివకుమార్ తాత దోనాదుల మల్లయ్య మృతి చెందారు. విషయం తెలుసుకున్న టీపీసీసీ సభ్యులు ఆయిళ్ల శ్రీనివాస్ గౌడ్ మల్లయ్య మృతదేహానికి నివాళులుఅర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ఓదార్చి భరోసా  కల్పించారు. రూ. 5వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ…