NEWS

NEWS

టీఎస్ 24 యూట్యూబ్ ఛానల్ యాంకర్ శ్రీనివాస్ రెడ్డి పై కేసు నమోదు చేయాలి

సీఎం రేవంత్ పై మతి భ్రమించి మాట్లాడుతున్నారు నీకు ఏ స్థాయి ఉందని అసభ్య పదజాలంతో వీర్రవీగుతున్నవ్ సీఎం రేవంత్ గోటికి కూడా సరిపోవు నీలాంటి వాళ్ల వల్ల జర్నలిజానికి మాయని మచ్చ శ్రీనివాస్ రెడ్డి అసమర్థుడు వల్ల అసలైన వారికి సమాజంలో గౌరవం లేకుండా పోతుంది టీఎస్ 24 ఛానల్ ను బ్యాన్ చే…

ప్రతి ఏడాది క్రిస్మస్ ను రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్నం

నియోజక వర్గంలో చర్చిల నిర్మాణానికి నా సహకారం అందించా..  సిద్దిపేటలో క్రైస్తవ భవనం నిర్మించుకున్నాం.. క్రైస్తవుల సమాధుల కోసం స్థలం కూడా ఇచ్చాం.. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు సిద్దిపేట లో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు  సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 23:  జిల్లా కేంద్రంలోని కొండ భూదేవి గార్డెన్ లో…

వైకుంఠ నాథుని కృపా కటాక్షంతో .. ప్రజలంత సుభిక్షంగ ఉండాలి

కరోనా లాంటి మహమ్మారులు  ప్రభలకుండ పాలద్రోలాలి ప్రజలంత సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 23:  వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్బంగా సిద్దిపేట వెంకటేశ్వర స్వామి దేవాలయ ఉత్తర ద్వారా దర్శనం చేసుకున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు…

హైదరాబాద్‌ ‌నీలోఫర్‌లో తొలి కొరోనా కేసు

15  నెలల చిన్నారికి కొరోనా పాజిటివ్‌ ‌ప్రత్యేకవార్డులో చికిత్స అందిస్తున్న వైద్యులు హైదరాబాద్‌,‌డిసెంబ్‌22: ‌కొరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. నీలోఫర్‌ ఆస్పత్రిలో తొలి కొరోనా కేసు నమోదైంది. హైదరాబాద్‌ ‌నాంపల్లిలోని నిలోఫర్‌ ఆస్పత్రిలో 15 నెలల చిన్నారికి కొవిడ్‌-19 ‌సోకింది. నాంపల్లి ఆగాపుర ప్రాంతానికి చెందిన 15 నెలల పాప నాలుగైదు రోజులుగా తీవ్ర జ్వరం,…

ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ

ఉద్యోగాలను రెగ్యులర్‌ చేయాలని హోమ్‌ గార్డుల వినతి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 22 : శుక్రవారం ప్రజాభవన్‌లో చేపట్టిన  ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదులు వెలువెత్తాయి. ప్రతి మంగళ, శుక్రవారం ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. ప్రజా సమస్యలపై దరఖాస్తులు స్వీకరించేం దుకు రాష్ట్ర సర్కార్‌ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి భారీ స్పందన లభిస్తుంది. ప్రజా భవన్‌లో…

ఎంపీల మూకుమ్మడి సస్పెన్షన్లపై ధర్నా

జంతర్‌మంతర్‌ వద్ద ‘ఇండియా’ కూటమి నిరసన ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందన్న నేతలు భద్రతా వైఫల్యంపై  ప్రభుత్వంపై విమర్శలు భాజపా ఎంపీలు పారిపోయారు : రాహుల్‌ గాంధీ రాజ్యాంగ విధులను నిర్వర్తించడంలో వారు విఫలం ఎంపీల సస్పెన్షన్‌పై ఖర్గే తీవ్ర విమర్శలు న్యూఢిల్లీ, డిసెంబర్‌22 : పార్లమెంటులోకి దుండగులు చొరబడిన ఘటనపై ప్రశ్నించిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులను…

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎట్‌ హోమ్‌ కార్యక్రమం

హాజరయిన గవర్నర్‌ తమిళి సై, సిఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 22 : శీతాకాలం విడిదికిగాను హైదరాబాద్‌ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం సాయంత్రం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఎట్‌ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి గవర్నర్‌ తమిళి సై సౌందర్‌ రాజన్‌, ముఖ్యమంత్రి ఎ రేవంత్‌ రెడ్డి దంపతులు,…

వైభవంగా తెప్పోత్సవం…పులకించిన గోదావరి

కభద్రాద్రిలో హంస వాహనంపై స్వామివారి ఊరేగింపు కదర్శించుకుని తరించిన భక్తులు కనేటి తెల్లవారుజామున వైకుంఠ ఉత్తరద్వార దర్శనం భద్రాచలం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 22 : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం శుక్రవారం నిర్వహించిన తెప్పోత్సవం కార్యక్రమం వైభవంగా  జరిగింది. శ్రీ సీతారామచంద్రస్వామి వారిని సాయంత్రం 4 గంటల సమయంలో వేదమంత్రోత్సవాల మధ్య మేళతాళాలతో, కోలాటాల మధ్య…

కాకా సేవలు మరువలేనివి

 డబ్బులుంటేనే రాజకీయాలు అనే ఆలోచన పక్కన పెట్టాలి  ఇందిరమ్మ ఇంట్లో నివసించే సామాన్యుడూ ఎమ్మెల్యే అవ్వొచ్చు  వెంకటస్వామి వర్ధంతి సందర్భంగా సిఎం రేవంత్‌ రెడ్డి నివాళి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 22 : డబ్బులుంటేనే రాజకీయాలు అనే ఆలోచన పక్కన పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు.  ఇందిరమ్మ ఇంట్లో నివసించే సామాన్యుడు కూడా ఎమ్మెల్యేగా…

రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తే ఊరుకోం

తొమ్మిదన్నరేళ్ల బిఆర్‌ఎస్‌ పాలనపై నేడు కెటిఆర్‌ ‘స్వేద పత్రం’ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 22 : రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తే తాము ఊరుకునేది లేదని బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కెటిఆర్‌ అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల, రాష్ట్రం అప్పుల్లో కూరుకు పోయిందని ఆరోపణల నేపథ్యంలో ఆయన శుక్రవారం కౌంటర్‌…