NEWS

NEWS

సిద్దిపేట పెద్దాసుపత్రిని సద్వినియోగం చేసుకోవాలి

నా తుది శ్వాస వరకు మీ సేవలో ఉంటా.. నా శ్రాయశక్తులు కృషి చేస్తా పేద ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి డబ్బులు వృధా చేసుకోవద్దు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న వసతులను ఉపయోగించుకోవాలి ఆరోగ్యంగా ఉండాలని న్యూట్రిషన్ కిట్ అందిస్తున్నాం మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 23: …

ఆత్మస్థైర్యంతో ఉన్నత శిఖరాలను చేరుకోవాలి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 23: అంగవైకల్యంతో కుమిలిపోకుండా మీలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసి అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమాన్ని జిల్లా మహిళా, శిశు, దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ…

మృతుల కుటుంబాలకు రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ చేయూత

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 23 : కడ్తాల మండల కేంద్రంలోని వివిధ గ్రామాలలో వివిద కారణాలతో మృతి చెందిన కుటుంబాలను రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, జడ్పిటిసి దశరథ్ నాయక్ చేయూత అందిస్తున్నారు. ఇటీవల మైసిగండి గ్రామం సోని, సక్రు, పవన్, అచమి నాజీ, ముద్విన్ గ్రామంలోని కుమ్మరి మల్లయ్య, కావటి వెంకమ్మ అదేవిధంగా ఎక్వాయి…

ముదిరాజ్ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో అవకాశం కల్పించాలి

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 23 : రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజ్ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని తెలంగాణ మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చొప్పరి శంకర్ ముదిరాజ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం హైదర్ గూడ ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల…

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత 

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 23 : తలకొండపల్లి మండలం మాధాయపల్లి గ్రామానికి చెందిన భూషమోని రాములు మృతి చెందారు.   స్థానిక నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న బీ.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీపీ సి ఎల్. శ్రీనివాస్ యాదవ్ వారి కుటుంబ సభ్యులకు పరామర్శించి ఓదార్చారు. అనంతరం కుటుంబ సభ్యులకు రూ. 3, వేల…

సర్వ మతాలకు సముచిత గౌరవం

సామాజిక సేవలో భాగస్వామ్యం కావడం అభినందనీయం.. గాడ్ విజన్ అసోసియేషన్ పాస్టర్ యూనియన్ వారికి నా నెల వేతనం అందిస్తా… సిద్దిపేట లో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు  సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 23:  సిద్దిపేట సర్వ మతాలకు నెలవు అని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు…

క్రీడల్లో చురుగ్గా పాల్గొని ఆరోగ్యంగా ఉండాలి

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 23: ఆటలలో చురుగ్గా పాల్గొంటే.. ఆరోగ్యంగా ఉంటారని, ఆలోచన శక్తి కూడా మెరుగవుతుందని, చిన్నప్పటి నుంచే పిల్లలు మంచి అలవాట్లను నేర్చుకోవాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ)శ్రీనివాస్ రెడ్డి కోరారు. సిద్దిపేట జిల్లా రంగనాయక సాగరు పై నిర్వహించిన రాష్ట్రస్థాయి ఎనిమిదవ రోడ్ సైకిలింగ్ చాంపియన్ షిప్” పోటీలను మున్సిపల్ చైర్మన్ మంజుల…

దళితులపై రఘునందన్ రావు కు చిన్నచూపు

పార్టీలో పనిచేసినప్పటికీ ఫోటోలతో గవర్నర్ కు ఫిర్యాదు చేయడం సరికాదు. కంప్లైంట్ వెంటనే వాపసు తీసుకోవాలి -దళిత,మైనార్టీ,బీసీ సంఘాల నాయకులు సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 23: ఒక గ్రామ సర్పంచ్ నుండి రాష్ట్రస్థాయికి ఓ దళితుడు ఎదగడం ఓర్వలేకే దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు బక్కి వెంకటయ్య పై గవర్నర్ కు ఫిర్యాదు చేశారని…

శ్రీ కొండపోచమ్మ ఆలయ ప్రసాదం, ఒడి బియ్యం, కొబ్బరికాయలు, బహిరంగ వేలం

జగదేవపూర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 23:  జగదేవపూర్ మండల పరిధిలోని తీగుల్ నర్సాపూర్ గ్రామంలో వెలసిన ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీ కొండపోచమ్మ ఆలయ ఉత్సవము  జాతరకు సంబందించిన ఆలయ ప్రసాదం, కొబ్బరికాయలు, ఒడి బియ్యం, ఆలయ షాప్ లకు వేలం పాట శుక్రవారం సిద్దిపేట జిల్లా దేవాదాయ, ధర్మదాయ శాఖ,ఈవో మోహన్ రెడ్డి, సర్పంచ్ రజిత రమేష్,…

విద్యార్థినీ విద్యార్థులు తల్లిదండ్రులను గురువులను ఎల్లప్పుడూ గౌరవించాలి

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 23:  గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస్ రామానుజన్ జన్మదినం సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని స్థానిక ఎస్ ఆర్ కె టెక్నో హై స్కూల్ లో జరిగిన గణిత శాస్త్ర దిన ఉత్సవానికి  ముఖ్యఅతిథిగా అడిషనల్ డీసీపీ అడ్మిన్  అందే శ్రీనివాసరావు విచ్చేసి విద్యార్థులు రూపొందించిన ప్రదర్శనలను తిలకించి మంత్రముగ్ధులయ్యారు ,విద్యార్థిని విద్యార్థులను…