NEWS

NEWS

డ్రోన్‌ క్లినిక్స్‌, గగన నిఘాల్లో డ్రోన్‌ టెక్నాలజీ..!

నాటి పాతరాతి యుగం నుంచి నేటి అత్యాధునిక డిజిటల్‌ నానో యుగం వరకు శాస్త్రసాంకేతికశాస్త్ర అనూహ్య ప్రగతి మానవాళి జీవనశైలిలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది. వైజ్ఞానిక కల్పిత సినిమాలు, సాహిత్యరంగాల్లో కనిపించే ఊహాజనిత టెక్నాలజీలను నేటి ఆధునిక డిజిటల్‌ నిపుణుడు సుసాధ్యం చేయడంతో పాటు ఇలాంటి డిజిటల్‌ టెక్నాలజీలను మానవాళి సేవల్లో వినియోగించడం చూస్తున్నాం.…

నిరంకుశానికి దారితీస్తున్న టెలికమ్యూనికేషన్‌ బిల్లు!

పార్లమెంటులో ప్రవేశపెట్టిన టెలికమ్యూనికేషన్స్‌ బిల్లు 2023 అత్యంత క్రూరమైన చట్టం. ఇది వైర్డు, ఎలక్ట్రానిక్‌, ఆప్టికల్‌ మొదలైన వాటితో సహా ఏదైనా రూపంలో ప్రసారం చేయబడే, విడుదలయ్యే,  స్వీకరించబడే ప్రతి సందేశంపై ప్రభుత్వ నియంత్రణ బలవంతం చేస్తుంది. బిల్లులోని సందేశం నిర్వచనం సైన్‌, సిగ్నల్‌, రచన, వచనం, చిత్రం, ధ్వని, వీడియో, డేటా స్ట్రీమ్‌, ఇంటెలిజెన్స్‌…

శీతాకాల విడిది ముగించుకొని ఢిల్లీ బయల్దేరిన రాష్ట్రపతి

మేడ్చల్ ప్రజాతంత్ర, డిసెంబర్ 23 : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా ఈనెల 18న హైదరాబాద్ కు శీతాకాల విడిది కోసం భారత వాయుసేన ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకొన్న ఆమె పర్యటన శనివారంతో ముగిసింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడ్చల్ మల్కాజిగిరి…

ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలి మాజీ మంత్రి,మహేశ్వరం ఎమ్మెల్యే పి. సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర , డిసెంబర్ 23: మహేశ్వరం నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో సుబిక్షంగా ఉండాలిమాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే పి. సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. శనివారంతుక్కుగూడ మున్సిపాలిటి శ్రీనగర్ ఫాబ్ సిటిలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగాఉత్తర ద్వారం శ్రీ వెంకటేశ్వర సామినిమజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డి,…

అపూర్వ సమ్మేళనం.. మధుర స్నేహ గీతం

పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 23: హైదరబాద్ లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం హోమ్ కమింగ్ పేరిట శనివారం వార్షిక పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని నిర్వహించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పూర్వ విద్యార్థులు తిరిగి కలుసుకోవడానికి, వారి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకుని, వారి విజయాలను ప్రశంసించి, ప్రోత్సహించడానికి, అనుభవాలను ఇతరులతో పంచుకోవడానికి దీనిని ఏర్పాటు చేశారు. ఆయా…

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన రజక సంఘం నాయకులు

జగదేవపూర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 23: జగదేవపూర్ మండల పరిధిలోని అలిరాజపేట గ్రామంలో శనివారం అనారోగ్యంతో మృతి చెందిన రాచమల్ల లచ్చమ్మ (80) కుటుంబ సభ్యులను మండల రజక సంఘం నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గ రజక సంఘం అధ్యక్షుడు రాచమల్ల ఎల్లేశ్ ఆధ్వర్యంలో పలువురు రజక సంఘం నాయకులు మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి…

విద్యానగర్ కాలనీ ఆత్మీయ పండుగకు రావాలని ఆచారి కి ఆహ్వానం

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 23 :  ఆమనగల్లు మున్సిపాలిటీలోని 9వ వార్డులో గల విద్యానగర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డిసెంబర్ 24న ఆదివారం నిర్వహించబోయే ఆత్మీయ పండుగకు హాజరుకావాలని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారికి ఆహ్వాన పత్రిక అందజేసినట్లు కాలనీ అధ్యక్షులు ఎం.ఏ పాషా, కోశాధికారి జిల్లెల్ల సుదర్శన్ రెడ్డి, జాయింట్…

ప్రతి వ్యక్తి శాకాహారిగా మారే వరకు పిఎస్ఎస్ఎం పనిచేస్తుంది

పిఎస్ఎస్ఎం గ్లోబల్ వ్యవస్థాపకురాలు పరిమళ పత్రీ ధ్యాన మహాయాగంలో అలరించిన సంస్కృతిక కార్యక్రమాలు ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 23 : ప్రపంచంలోని చివరి వ్యక్తి కూడా శాకాహారిగా మారే వరకు పిఎస్ఎస్ఎం పని చేస్తుందని బ్రహ్మర్షి సుభాష్ పత్రీజీ చిన్న కూతురు, పిఎస్ఎస్ఎం గ్లోబల్ వ్యవస్థాపకురాలు పరిమళ పత్రీ అన్నారు. మనం శరీరం కాదు ఆత్మ…

పందుల వ్యాధి నివారణకు టీకాలు వేయించుకోవాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 23: వికారాబాద్ జిల్లాలోని  అన్ని మండలాలలో నేటి నుండి ఈనెల 30వ తేదీ వరకు మూడు నెలలు పైబడిన  పందులలో వ్యాపించే  క్లాసికల్ స్వైన్ ఫీవర్ వ్యాధి నిర్మూలనకు పందుల కాపరులు తమ పందులకు తప్పని సరిగా  టీకాలు వేయించాలని జిల్లా పశువైద్యాధికారి డా. అనిల్ కుమార్ తెలిపారు. క్లాసికల్…

బచ్చలిగుడ అంగన్వాడీ కేంద్రం లో ఈ సీసీఈ డే సూపర్ వైజర్ సునీత

జగదేవపూర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 23: జగదేవపూర్ మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రం -3బచ్చలిగుడ లో ఈ సి సి ఈ డే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యతిధి గా ఐసీడీఏస్ సూపర్ వైజర్ సునీత హాజరైనారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో నర్సరీ, యల్ కేజీ, యూకేజీ పిల్లలలో  అవగాహన…