NEWS

NEWS

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత 

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 23 : తలకొండపల్లి మండలం మాధాయపల్లి గ్రామానికి చెందిన భూషమోని రాములు మృతి చెందారు.   స్థానిక నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న బీ.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీపీ సి ఎల్. శ్రీనివాస్ యాదవ్ వారి కుటుంబ సభ్యులకు పరామర్శించి ఓదార్చారు. అనంతరం కుటుంబ సభ్యులకు రూ. 3, వేల…

సర్వ మతాలకు సముచిత గౌరవం

సామాజిక సేవలో భాగస్వామ్యం కావడం అభినందనీయం.. గాడ్ విజన్ అసోసియేషన్ పాస్టర్ యూనియన్ వారికి నా నెల వేతనం అందిస్తా… సిద్దిపేట లో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు  సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 23:  సిద్దిపేట సర్వ మతాలకు నెలవు అని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు…

క్రీడల్లో చురుగ్గా పాల్గొని ఆరోగ్యంగా ఉండాలి

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 23: ఆటలలో చురుగ్గా పాల్గొంటే.. ఆరోగ్యంగా ఉంటారని, ఆలోచన శక్తి కూడా మెరుగవుతుందని, చిన్నప్పటి నుంచే పిల్లలు మంచి అలవాట్లను నేర్చుకోవాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ)శ్రీనివాస్ రెడ్డి కోరారు. సిద్దిపేట జిల్లా రంగనాయక సాగరు పై నిర్వహించిన రాష్ట్రస్థాయి ఎనిమిదవ రోడ్ సైకిలింగ్ చాంపియన్ షిప్” పోటీలను మున్సిపల్ చైర్మన్ మంజుల…

దళితులపై రఘునందన్ రావు కు చిన్నచూపు

పార్టీలో పనిచేసినప్పటికీ ఫోటోలతో గవర్నర్ కు ఫిర్యాదు చేయడం సరికాదు. కంప్లైంట్ వెంటనే వాపసు తీసుకోవాలి -దళిత,మైనార్టీ,బీసీ సంఘాల నాయకులు సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 23: ఒక గ్రామ సర్పంచ్ నుండి రాష్ట్రస్థాయికి ఓ దళితుడు ఎదగడం ఓర్వలేకే దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు బక్కి వెంకటయ్య పై గవర్నర్ కు ఫిర్యాదు చేశారని…

శ్రీ కొండపోచమ్మ ఆలయ ప్రసాదం, ఒడి బియ్యం, కొబ్బరికాయలు, బహిరంగ వేలం

జగదేవపూర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 23:  జగదేవపూర్ మండల పరిధిలోని తీగుల్ నర్సాపూర్ గ్రామంలో వెలసిన ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీ కొండపోచమ్మ ఆలయ ఉత్సవము  జాతరకు సంబందించిన ఆలయ ప్రసాదం, కొబ్బరికాయలు, ఒడి బియ్యం, ఆలయ షాప్ లకు వేలం పాట శుక్రవారం సిద్దిపేట జిల్లా దేవాదాయ, ధర్మదాయ శాఖ,ఈవో మోహన్ రెడ్డి, సర్పంచ్ రజిత రమేష్,…

విద్యార్థినీ విద్యార్థులు తల్లిదండ్రులను గురువులను ఎల్లప్పుడూ గౌరవించాలి

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 23:  గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస్ రామానుజన్ జన్మదినం సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని స్థానిక ఎస్ ఆర్ కె టెక్నో హై స్కూల్ లో జరిగిన గణిత శాస్త్ర దిన ఉత్సవానికి  ముఖ్యఅతిథిగా అడిషనల్ డీసీపీ అడ్మిన్  అందే శ్రీనివాసరావు విచ్చేసి విద్యార్థులు రూపొందించిన ప్రదర్శనలను తిలకించి మంత్రముగ్ధులయ్యారు ,విద్యార్థిని విద్యార్థులను…

టీఎస్ 24 యూట్యూబ్ ఛానల్ యాంకర్ శ్రీనివాస్ రెడ్డి పై కేసు నమోదు చేయాలి

సీఎం రేవంత్ పై మతి భ్రమించి మాట్లాడుతున్నారు నీకు ఏ స్థాయి ఉందని అసభ్య పదజాలంతో వీర్రవీగుతున్నవ్ సీఎం రేవంత్ గోటికి కూడా సరిపోవు నీలాంటి వాళ్ల వల్ల జర్నలిజానికి మాయని మచ్చ శ్రీనివాస్ రెడ్డి అసమర్థుడు వల్ల అసలైన వారికి సమాజంలో గౌరవం లేకుండా పోతుంది టీఎస్ 24 ఛానల్ ను బ్యాన్ చే…

ప్రతి ఏడాది క్రిస్మస్ ను రాష్ట్ర పండుగగా జరుపుకుంటున్నం

నియోజక వర్గంలో చర్చిల నిర్మాణానికి నా సహకారం అందించా..  సిద్దిపేటలో క్రైస్తవ భవనం నిర్మించుకున్నాం.. క్రైస్తవుల సమాధుల కోసం స్థలం కూడా ఇచ్చాం.. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు సిద్దిపేట లో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు  సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 23:  జిల్లా కేంద్రంలోని కొండ భూదేవి గార్డెన్ లో…

వైకుంఠ నాథుని కృపా కటాక్షంతో .. ప్రజలంత సుభిక్షంగ ఉండాలి

కరోనా లాంటి మహమ్మారులు  ప్రభలకుండ పాలద్రోలాలి ప్రజలంత సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 23:  వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్బంగా సిద్దిపేట వెంకటేశ్వర స్వామి దేవాలయ ఉత్తర ద్వారా దర్శనం చేసుకున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు…

హైదరాబాద్‌ ‌నీలోఫర్‌లో తొలి కొరోనా కేసు

15  నెలల చిన్నారికి కొరోనా పాజిటివ్‌ ‌ప్రత్యేకవార్డులో చికిత్స అందిస్తున్న వైద్యులు హైదరాబాద్‌,‌డిసెంబ్‌22: ‌కొరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. నీలోఫర్‌ ఆస్పత్రిలో తొలి కొరోనా కేసు నమోదైంది. హైదరాబాద్‌ ‌నాంపల్లిలోని నిలోఫర్‌ ఆస్పత్రిలో 15 నెలల చిన్నారికి కొవిడ్‌-19 ‌సోకింది. నాంపల్లి ఆగాపుర ప్రాంతానికి చెందిన 15 నెలల పాప నాలుగైదు రోజులుగా తీవ్ర జ్వరం,…