NEWS

NEWS

అపూర్వ సమ్మేళనం.. మధుర స్నేహ గీతం

పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 23: హైదరబాద్ లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం హోమ్ కమింగ్ పేరిట శనివారం వార్షిక పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని నిర్వహించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పూర్వ విద్యార్థులు తిరిగి కలుసుకోవడానికి, వారి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకుని, వారి విజయాలను ప్రశంసించి, ప్రోత్సహించడానికి, అనుభవాలను ఇతరులతో పంచుకోవడానికి దీనిని ఏర్పాటు చేశారు. ఆయా…

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన రజక సంఘం నాయకులు

జగదేవపూర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 23: జగదేవపూర్ మండల పరిధిలోని అలిరాజపేట గ్రామంలో శనివారం అనారోగ్యంతో మృతి చెందిన రాచమల్ల లచ్చమ్మ (80) కుటుంబ సభ్యులను మండల రజక సంఘం నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గ రజక సంఘం అధ్యక్షుడు రాచమల్ల ఎల్లేశ్ ఆధ్వర్యంలో పలువురు రజక సంఘం నాయకులు మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి…

విద్యానగర్ కాలనీ ఆత్మీయ పండుగకు రావాలని ఆచారి కి ఆహ్వానం

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 23 :  ఆమనగల్లు మున్సిపాలిటీలోని 9వ వార్డులో గల విద్యానగర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డిసెంబర్ 24న ఆదివారం నిర్వహించబోయే ఆత్మీయ పండుగకు హాజరుకావాలని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారికి ఆహ్వాన పత్రిక అందజేసినట్లు కాలనీ అధ్యక్షులు ఎం.ఏ పాషా, కోశాధికారి జిల్లెల్ల సుదర్శన్ రెడ్డి, జాయింట్…

ప్రతి వ్యక్తి శాకాహారిగా మారే వరకు పిఎస్ఎస్ఎం పనిచేస్తుంది

పిఎస్ఎస్ఎం గ్లోబల్ వ్యవస్థాపకురాలు పరిమళ పత్రీ ధ్యాన మహాయాగంలో అలరించిన సంస్కృతిక కార్యక్రమాలు ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 23 : ప్రపంచంలోని చివరి వ్యక్తి కూడా శాకాహారిగా మారే వరకు పిఎస్ఎస్ఎం పని చేస్తుందని బ్రహ్మర్షి సుభాష్ పత్రీజీ చిన్న కూతురు, పిఎస్ఎస్ఎం గ్లోబల్ వ్యవస్థాపకురాలు పరిమళ పత్రీ అన్నారు. మనం శరీరం కాదు ఆత్మ…

పందుల వ్యాధి నివారణకు టీకాలు వేయించుకోవాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 23: వికారాబాద్ జిల్లాలోని  అన్ని మండలాలలో నేటి నుండి ఈనెల 30వ తేదీ వరకు మూడు నెలలు పైబడిన  పందులలో వ్యాపించే  క్లాసికల్ స్వైన్ ఫీవర్ వ్యాధి నిర్మూలనకు పందుల కాపరులు తమ పందులకు తప్పని సరిగా  టీకాలు వేయించాలని జిల్లా పశువైద్యాధికారి డా. అనిల్ కుమార్ తెలిపారు. క్లాసికల్…

బచ్చలిగుడ అంగన్వాడీ కేంద్రం లో ఈ సీసీఈ డే సూపర్ వైజర్ సునీత

జగదేవపూర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 23: జగదేవపూర్ మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రం -3బచ్చలిగుడ లో ఈ సి సి ఈ డే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యతిధి గా ఐసీడీఏస్ సూపర్ వైజర్ సునీత హాజరైనారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో నర్సరీ, యల్ కేజీ, యూకేజీ పిల్లలలో  అవగాహన…

సిద్దిపేట పెద్దాసుపత్రిని సద్వినియోగం చేసుకోవాలి

నా తుది శ్వాస వరకు మీ సేవలో ఉంటా.. నా శ్రాయశక్తులు కృషి చేస్తా పేద ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి డబ్బులు వృధా చేసుకోవద్దు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న వసతులను ఉపయోగించుకోవాలి ఆరోగ్యంగా ఉండాలని న్యూట్రిషన్ కిట్ అందిస్తున్నాం మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 23: …

ఆత్మస్థైర్యంతో ఉన్నత శిఖరాలను చేరుకోవాలి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 23: అంగవైకల్యంతో కుమిలిపోకుండా మీలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసి అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమాన్ని జిల్లా మహిళా, శిశు, దివ్యాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ…

మృతుల కుటుంబాలకు రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ చేయూత

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 23 : కడ్తాల మండల కేంద్రంలోని వివిధ గ్రామాలలో వివిద కారణాలతో మృతి చెందిన కుటుంబాలను రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, జడ్పిటిసి దశరథ్ నాయక్ చేయూత అందిస్తున్నారు. ఇటీవల మైసిగండి గ్రామం సోని, సక్రు, పవన్, అచమి నాజీ, ముద్విన్ గ్రామంలోని కుమ్మరి మల్లయ్య, కావటి వెంకమ్మ అదేవిధంగా ఎక్వాయి…

ముదిరాజ్ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో అవకాశం కల్పించాలి

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 23 : రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజ్ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని తెలంగాణ మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చొప్పరి శంకర్ ముదిరాజ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం హైదర్ గూడ ఎన్ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల…