NEWS

NEWS

క్యాలెండర్ ను ఆవిష్కరించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 25: సిద్దిపేట బైరి అంజయ్య మినీ ఫంక్షన్ హాల్ లో మిషన్ కమ్యూనికేషన్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావుఈ సందర్బంగా హరీష్ రావు  మాట్లాడుతూ…ప్రతి మనిషి నిత్య విద్యార్ధి నే… ఎదో చేయాలి అనే తపన లక్ష్యం ఉండాలి. ఎదో ఒకటి నేర్చుకోవాలి అనే తపన…

మానవాళికి పత్రీజీ చేసిన మహోపకారం శ్వాస మీద ధ్యాస

ప్రముఖ సినీ గేయ రచయిత, నటుడు తనికెళ్ళ భరణి దేవుని రాజ్యం నీలోపల ఉందని జీసెస్ క్రైస్ట్ ప్రభోదించారు పత్రీజీ కూతురు, పిఎస్ఎస్ఎం గ్లోబల్ ఫౌండర్ పరిమళ పత్రీ పత్రీజీ ధ్యానమహా యాగంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 25 : మానవాళికి పత్రీజీ చేసిన మహోపకారం శ్వాస మీద ధ్యాస అని…

పేద వైశ్యులను ఆదుకోవడానికి అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ ముందుంటుంది ఉప్పల శ్రీనివాస్ గుప్తా

 ఎల్బీనగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 25: వైశ్యులందరినీ ఒక ప్లాట్ ఫామ్ మీదకి తీసుకురావడమే అంతర్జాతీయ వైశ్య4 ఫెడరేషన్ ప్రధాన లక్ష్యమని అంతర్జాతీయ కార్య నిర్వాహక అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త పేర్కొన్నారు. ఆదివారం ముషీరాబాద్ వాసవి హాస్టల్లో నూతన సంవత్సర అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర విభాగ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించడం…

నేపాల్ పర్యటనలో ఎమ్మెల్యే జిఎంఆర్జానకి మాత ఆలయం సందర్శన

పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 25: పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నేపాల్ దేశంలో పర్యటిస్తున్నారు.మాదేశ్ ప్రదేశ్ రాష్ట్రంలోని సీతాదేవి జన్మస్థలమైన జనక్ పూర్ జానకి మాత దేవాలయాన్ని స్థానిక ముఖ్యమంత్రి సరోజ్ కుమార్ యాదవ్ తో కలిసి ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు…

ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో చర్చిలకు కేకుల పంపిణీ

పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 25: క్రైస్తవులు అత్యంత పవిత్రంగా నిర్వహించుకునే క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకొని పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని చర్చిలకు స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కేకులు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. పటాన్ చెరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యే జిఎంఆర్ సోదరుడు గూడెం మధుసూదన్…

యేసు క్రీస్తు బోధనలు ఆదర్శనీయం

పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 25:  శాంతి, సౌభ్రాతృత్వం, కరుణ, క్షమాగుణం నేర్పే క్రీస్తు బోధనలు సర్వమానవాళికి ఆదర్శనీయం, అనుసరణీయమని ఎన్ ఎం అర్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు నీలం మధు ముదిరాజ్ అన్నారు.సోమవారం క్రిస్టమస్ పర్వదినాన్ని పురస్కరించుకొని చిట్కుల్ పరిధిలోని బ్యులా చర్చ్ లతో పాటు పలు చర్చిలలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రత్యేక…

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

ఎల్బీనగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 25: బి  .ఏన్.రెడ్డి.నగర్ డివిజన్ లొని శ్రీ కృష్ణ దేవరాయనగర్ వున్న లుదారన్ చర్చి నందు క్రిస్మస్ పండుగ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిదులుగా ఎల్.బి.నగర్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా  సుధీర్ రెడ్డి గారు మాట్లాడుతూ క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్…

నిరుపేదల సంక్షేమమే బీఆర్ఎస్ ధ్యేయం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

 ఎల్బీనగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 25: ప్రజలకు గత ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉండేదని పేదలకు కూడా కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందాలనే ఉద్ధేశ్యంతో మాజీ సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ద్వారా నిరుపేదలకు వైద్య చికిత్సల నిమిత్తం ఆర్థిక సహాయాన్ని అందించే వారని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. లింగోజిగూడా డివిజన్ కు…

సింగరేణి ప్రైవేటీకరణకు కాంగ్రెస్ వ్యతిరేకం

  ఐఎన్టీయూసీతోనే సంకేమం సాధ్యం కార్మికులకు 250 గజాల ఇళ్ల స్థలము, రూ 20 లక్షల వడ్డీ లేని రుణాలు మంత్రి పొంగులేటి   కొత్తగూడెం :  సింగరేణి సంస్థను ప్రైవేటీకరణకు చేపట్టే చర్యలను కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, 250 గజాల ఇళ్ల స్థలము, రూ 20 లక్షల వడ్డీ లేని రుణాలు అందజేస్తామని, …

కొత్త వేరియంట్‌తో కర్నాటక అప్రమత్తం

వేడుకలకు వచ్చే ప్రయాణికులకు టెస్టులు…కేరళ నుంచి వచ్చే పర్యాటకులపై దృష్టి బెంగళూరు,డిసెంబర్‌23:  ‌కేరళలో కరోనా కొత్త వేరియంట్‌ ‌వ్యాప్తితో పక్క రాష్ట్రాల్లో ఆందోళన మొదలయ్యింది. ముఖ్యంగా కర్నాటక అప్రమత్తం అయ్యింది. దేశవ్యాప్తంగా కొవిడ్‌ ‌కొత్త వేరియంట్‌ ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉన్నా కర్నాటక రాష్ట్రంలో ముప్పు పొంచి ఉందనే భయం వెంటాడుతోంది. పొరుగు రాష్ట్రం…