NEWS

NEWS

థీమ్‌ పార్కు పనులు నాణ్యతతో చేపట్టాలి ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

 ఎల్బీనగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 28 : అత్యాధునిక  సదుపాయాలతో రూపుదిద్దు కుంటున్న థీమ్‌ పార్కును పచ్చదనంతో పాటు వివిధ రకాల పూల మొక్కలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామని, ఈ పనులలో జాప్యం లేకుండా నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. గురువారం బి.ఏన్.రెడ్డి.నగర్ డివిజన్ లోని బి.ఏన్.రెడ్డి.నగర్ ఫేస్.3 నందు…

అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించాలి

ప్రజాతంత్ర చేవెళ్ల,డిసెంబర్ 28: అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించే దిశగా అధికారులు,ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు.ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గురువారం చేవెళ్ల గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ బండారి శైలజాఆగిరెడ్డి అధ్యక్షత నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి దరఖాస్తులు…

సరూర్ నగర్ లో ఆరు గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

మహేశ్వరం, ప్రజాతంత్ర డిసెంబర్ 28: కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవ దినోత్సవం పురస్కరించుకొని.. గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభయ హస్తం కింద చేపట్టిన ఆరు గ్యారెంటీల ధరఖస్తుల స్వీకరణ కార్యక్రమం సరూర్ నగర్ వార్డు కార్యాలయం లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహ రెడ్డి…

సింగరేణిలో ఎగిరిన ఎఐటియూసి జెండా

దక్కించుకున్న గుర్తింపు సంఘం హోదా ఐఎన్‌టియూసి 6, ఎఐటియూసి 5 ఏరియాల్లో విజయం కొత్తగూడెం/ సింగరేని : సింగరేని కార్మికులు ఎఐటియూసి యూనియన్‌కు జై కొట్టడంతో 10 ఏళ్ళ తరువాత మళ్ళీ ఎఐటియూసి గుర్తింపు సంఘంగా అవతరించింది. తెలంగాణ వ్యాప్తంగా విస్థరించిన సింగరేణి సంస్థలో ప్రతిష్టాత్మకంగా జిరిగిన గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో ఎఐటియూసి విజయ…

ప్రశాంతంగా సింగరేణి ఎన్నికలు

94.20శాతం పోలైన ఓట్లు   37468 మంది వోటు వేసిన కార్మికులు, ఉద్యోగులు సింగరేణి(కొత్తగూడెం), ప్రజాతంత్ర, డిసెంబర్‌ 27  తెలంగాణలోని సింగరేణి సంస్థలో బుధవా రం కార్మిక సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. తెంగాణాలోని 11 డివిజన్‌లలో 39773 మంది కార్మిక ఓటర్లు ఉండగా 37468 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 84…

మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడిపై లుక్‌ఔట్‌ నోటీసులు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబ్‌ 27 : బోధన్‌ మాజీ ఎమ్మెల్యే కుమారుడిపై పోలీసులు లుక్‌ అవుట్‌ నోటీస్‌ జారీ చేశారు. సోహెల్‌ పంజాగుట్టలో రాష్‌ డ్రైవింగ్‌ చేసి ప్రమాదానికి కారణమయ్యాడు. అయితే ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు డ్రైవర్‌ను లొంగిపొమ్మని చెప్పాడు. తనకు బదులు డ్రైవర్‌ అబ్దుల్‌ను పోలీస్‌ స్టేషన్‌కు పంపించాడు. ప్రమాదం చేసి నేరుగా ముంబైకి…

ప్రజల వద్దకే పాలన…

ప్రజల్ని ప్రభుత్వం దగ్గరకు రప్పించకుండా ప్రభుత్వమే ప్రజల వద్దకు ప్రజా సమస్యలన్నీ పరిష్కరిస్తాం కొత్త రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు…అవసరమైన వారికి అందజేస్తాం మేడిగడ్డపై విచారణ కొనసాగుతుంది అప్పుల కుప్పను చేసి…ఖాళీ బిందెలు ఇచ్చారు లక్ష కోట్లలో కెసిఆర్‌ నుంచి లక్ష రాబట్టాం అసెంబ్లీలో బావాబామ్మర్దులు తంటాలు పడ్డారు ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగ…

న్యాయం కోసం… రాహుల్‌ గాంధీ ‘భారత్‌ న్యాయ్‌’ యాత్ర

తూర్పున మణిపూర్‌ నుండి పశ్చిమాన ముంబయి వరకు…తీవఙవతీంవ తీశీబఅస -జనవరి 14 నుంచి మార్చి 20 వరకు -14 రాష్ట్రాలు…85 జిల్లాలు…6200 కిలోవిూటర్లు -ఇంఫాల్‌లో ఫ్లాగ్‌ ఆఫ్‌ చేయనున్న కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే   న్యూ దిల్లీ , డిసెంబరు 27 : కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు మరియు మాజీ అధ్యక్షుడు…

పట్టణ ప్రాంతాల్లో వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర

హైదరాబాద్‌, పీసీబీ, డిసెంబర్‌ 27 : వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర రాష్టం వ్యాప్తంగా వివిధ జిల్లాల్లోని పట్టణ ప్రాంతాల్లో బుధవారం ప్రారంభమైంది. గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందర రాజన్‌ హైదరాబాద్‌లోని లాలాపేట్‌ మున్సిపల్‌ గ్రౌండ్స్‌లో కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమగ్ర సమాచారం అందించే వీడియో వ్యాన్‌ను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ…

కాంగ్రెస్ కు ‘సంజీవని’ భారత్ జోడో యాత్ర

 ( భారత జాతీయ కాంగ్రెస్ 138వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ) భారతదేశంలో జాతీయతా భావం, నూతన చైతన్యం, వలసవాద వ్యతిరేక జాతీయోద్యమాలు 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగిన తరువాత ప్రారంభమైనాయి.ఆధునిక విద్య, పాశ్చాత్య విజ్ఞానం వల్ల ప్రభావితమైన మధ్య తరగతి మేధావి వర్గం జాతీయోద్యమానికి శ్రీకారం చుట్టింది. సిపాయిల తిరుగుబాటు తర్వాత, బ్రిటిష్ ప్రభుత్వంపై…