NEWS

NEWS

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ  పోలీస్ యాక్ట్ అమలు

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 28: సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ 7 (1), 2016, యాక్ట్, 22 (1) (a )నుండి (f ) 22 (2) (a) & ( b), & 22 (3) సిటీ పోలీస్ యాక్ట్, 1348 No  IX ఫాస్లి  సెక్షన్ 30…

సంక్షేమ పథకాలకు అర్హులైన ప్రజలు దరఖాస్తు చేసుకోవాలి

వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి. వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 28: అర్హులైన ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించేందుకు ఏర్పాటు చేసిన ప్రజా పాలన గ్రామ సభలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి అన్నారు. గురువారం ధరూర్ మండలం, రాజాపూర్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన గ్రామ సభ…

భూమ్మీద విశ్వ నియమాలు సకల ప్రాణికోటికీ ఒక్కటే

పిఎస్ఎస్ఎం గ్లోబల్ ఫౌండర్ పరిమళ పత్రీ దివ్య మాతృత్వం’ అనే పుస్తకం ఆవిష్కరణ పత్రీజీ శక్తి స్థలల్ నిర్మాణానికి సహాయ సహకారాలు అందించాలి ది హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 28 :  ఈ భూమి మీద విశ్వ నియమాలు సకల ప్రాణికోటికి ఒక్కటేనని పిఎస్ఎస్ఎం గ్లోబల్…

నియోజకవర్గ కన్వీనర్ గా చేర్యాల ఆంజనేయులు ఎన్నిక

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 28: జగ్గారెడ్డి ఆదేశాలతో నియోజకవర్గ కన్వీనర్ చేర్యాల ఆంజనేయులు ఎన్నికయ్యారు.నియోజకవర్గం లోని ఇద్దరు బ్లాక్ ప్రెసిడెంట్ లు, 6 గురు ప్రెసిడెంట్ లు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ,మహిళా కాంగ్రెస్, ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనారిటీ అలాగే పార్టీ కి సంబందించిన అన్ని విభాగల నాయకులు, ప్రజాప్రతినిధులు,జెట్పీటీసి, ఎంపీటీసి, ఎంపీపీ, సర్పంచ్, కౌన్సిలర్,…

సూపర్ టేస్ట్… డైటింగ్ మస్త్

ఇడ్లీ బాగుంది… సూపర్ టేస్ట్ టిఫిన్ చేసిన మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు ఎమ్మెల్యే హరీష్ రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 28:  హౌసింగ్ బోర్డు లో రోడ్డు ఫై ఉన్న  టిఫిన్ బండి వద్ద ఆగి టిఫిన్ చేసిన మాజీ మంత్రి  ఎమ్మెల్యే హరీష్ రావు యువత తో సరదాగా ముచ్చటిస్తూ టిఫిన్…

ప్రపంచ తెలుగు సాహిత్య కళా ఉత్సవాలలో ఘన సన్మానం 

 ఎల్బీనగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 28:  కళావేదిక  అంతర్జాతీయ చైర్మన్, ప్రపంచ తెలుగు సాహిత్య, సాంస్కృతిక అకాడమీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ(పూర్వ) సభ్యులు, గుర్రం జాషువా అవార్డు గ్రహీత, డా. బోయి భీమన్న జీవిత సాఫల్య పురస్కార గ్రహీత, అక్షర తపస్వి డాక్టర్ కత్తిమండ ప్రతాప్ సారథ్యంలో, శ్రీశ్రీ కళావేదిక జాతీయకన్వీనర్ అంతర్జాతీయ సమన్వయకర్త…

థీమ్‌ పార్కు పనులు నాణ్యతతో చేపట్టాలి ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

 ఎల్బీనగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 28 : అత్యాధునిక  సదుపాయాలతో రూపుదిద్దు కుంటున్న థీమ్‌ పార్కును పచ్చదనంతో పాటు వివిధ రకాల పూల మొక్కలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామని, ఈ పనులలో జాప్యం లేకుండా నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. గురువారం బి.ఏన్.రెడ్డి.నగర్ డివిజన్ లోని బి.ఏన్.రెడ్డి.నగర్ ఫేస్.3 నందు…

అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించాలి

ప్రజాతంత్ర చేవెళ్ల,డిసెంబర్ 28: అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించే దిశగా అధికారులు,ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు.ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గురువారం చేవెళ్ల గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ బండారి శైలజాఆగిరెడ్డి అధ్యక్షత నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి దరఖాస్తులు…

సరూర్ నగర్ లో ఆరు గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

మహేశ్వరం, ప్రజాతంత్ర డిసెంబర్ 28: కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవ దినోత్సవం పురస్కరించుకొని.. గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభయ హస్తం కింద చేపట్టిన ఆరు గ్యారెంటీల ధరఖస్తుల స్వీకరణ కార్యక్రమం సరూర్ నగర్ వార్డు కార్యాలయం లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహ రెడ్డి…

సింగరేణిలో ఎగిరిన ఎఐటియూసి జెండా

దక్కించుకున్న గుర్తింపు సంఘం హోదా ఐఎన్‌టియూసి 6, ఎఐటియూసి 5 ఏరియాల్లో విజయం కొత్తగూడెం/ సింగరేని : సింగరేని కార్మికులు ఎఐటియూసి యూనియన్‌కు జై కొట్టడంతో 10 ఏళ్ళ తరువాత మళ్ళీ ఎఐటియూసి గుర్తింపు సంఘంగా అవతరించింది. తెలంగాణ వ్యాప్తంగా విస్థరించిన సింగరేణి సంస్థలో ప్రతిష్టాత్మకంగా జిరిగిన గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో ఎఐటియూసి విజయ…