NEWS

NEWS

అమనగల్లు లో సీఎం సోదరుడు కొండల్ రెడ్డినీ సన్మానించిన కాంగ్రెస్ నాయకులు

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 26 : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి మంగళవారం హైదరాబాద్ నుంచి మద్దిమడుగు దైవదర్శనానికి వెళ్తున్న సందర్భంగా మార్గమధ్యన అమనగల్లులో కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు మాండ్లి రాములు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం రాములు ఏర్పాటు చేసిన అనన్య రియల్ ఎస్టేట్…

ఎస్సీసెల్ మండల అధ్యక్షునికి పితృ వియోగం

కందుకూరు,ప్రజాతంత్ర,డిసెంబర్ 26 : కందుకూరు మండల బిఆర్ఎస్ పార్టీ ఎస్సి సెల్ ప్రెసిడెంట్ రాచులూరు గ్రామానికి చెందిన గుయ్యని సామయ్య తండ్రి గుయ్యని మల్లయ్య పరమపదించారని తెలిసి మహేశ్వరం నియోజకవర్గం శాసన సభ్యురాలు మాజీమంత్రి పి.సబితా ఇంద్రా రెడ్డి మంగళవారం గుయ్యని మల్లయ్య పార్థీవదేహానికి పూలమాలవేసి నివాలులరించారు.సామయ్య కుటుంభానికి మనోదైర్యాన్ని కల్పిచండం జరిగింది.ఈ సందర్బంగా కందుకూరు…

ధ్యానజగత్ సాకారానికి ఐకమత్యంతో ముందుకు సాగాలి

పిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ కోరుప్రోలు విజయభాస్కర్ రెడ్డి బ్రహ్మర్షి పితామహ పత్రీజీ లక్ష్యమే మన అందరి లక్ష్యం పత్రీజీ కూతురు, పిఎస్ఎస్ఎం గ్లోబల్ ఫౌండర్ పరిమళ పత్రీ ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 26 : 2030 కల్లా ధ్యాన జగత్ కల సాకారం అయ్యేలా ధ్యానులు ఐకమత్యంతో ఉండి పిరమిడ్ స్పిచువల్ సొసైటీని మూవ్మెంట్ ను…

అభయ ఆంజనేయ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బండల గూడ గ్రామ ప్రజలు

పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 26: అయోధ్య రామాలయం శంకుస్థాపన సమయంలో వాడిన అక్షింతలు బండలగూడ  గ్రామానికి వచ్చాయని, అయోధ్యలో శ్రీరామ ఆలయం జనవరి నెల 22న. ప్రారంభమవుతున్న సందర్భంగా శ్రీరాముని అక్షింతలు బండల గూడ గ్రామానికి చేరాయి. ఈ అక్షింతలను బండల గుడ గ్రామ పెద్దల ఆధ్వర్యంలో అభయ ఆంజనేయ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి…

ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రజల మన్ననలు పొందేల నిర్వహించాలి

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 26:  ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రజల మన్ననలు పొందేల నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ అన్నారు. ఈనెల 28 నుండి జనవరి  6 వరకు ప్రభుత్వ 6 గ్యారంటీల పథకాలపై ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించనున్న నేపథ్యంలో మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో…

గీతమ్ లో ప్రమాణ సెక్రటేరియట్ ప్రారంభం

పటాన్‌చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 26: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ మంగళవారం ప్రమాణ- 2024 సచివాలయాలన్ని కోర్ ఇంజనీరింగ్ డీన్ ప్రొఫెసర్ రామశాస్త్రి వేదాల ప్రారంభించారు. గీతమ్లో ప్రతియేటా సాంకేతిక- సాహిత్య-నిర్వహణల మేలు కలయికగా నిర్వహించే మూడు రోజుల పండుగకు సన్నాహకంగా ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. సాంకేతిక శిక్షణ, ఉపన్యాసాలు, పోటీలతో పాటు ర్యాంప్ వాక్,…

దత్తాత్రేయ స్వామి ఆశీస్సులతో సర్వం సుభిక్షంగా ఉండాలి

తాండూరు, ప్రజాతంత్ర, డిసెంబర్ 26: దత్తాత్రేయ స్వామి ఆశీస్సులతో సర్వం సుభిక్షంగా ఉండాలని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్  అన్నారు. మంగళవారం శ్రీదత్త జయంతి సందర్భంగా కర్ణాటక రాష్ట్రంలోని ఘానగాపూర్ లో వెలిసిన శ్రీ దత్తా త్రేయ స్వామిని దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు వేదమంత్రోచ్ఛారణలతో ఆశీర్వదించి…

6గురిని బలిగొన్న పొగ మంచు

మృతి చెందిన వారిలో ఒకే కుటుంబానికి చెందిన 5గురు రోడ్డు ప్రమాదంలో కొడుకు మరణవార్త విని బయలుదేరిన కుటుంబసభ్యులు సైతం మృత్యువాత నిడమనూరు మండలం వేంపాడు వద్ద బైక్‌, ఆటో, లారీలు ఢీ మిర్యాలగూడ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 25 : దట్టమైన పొగమంచు…కనీసం ఎదురుగా ఉన్న మనిషి కూడా కనిపించనంత పొగమంచు కమ్ముకున్న దశలో  సరైనా…

మూడు చట్టాలకు రాష్ట్రపతి ఆమోదం

ఐపిసి, సిఆర్‌పిసిల స్థానంలో కొత్త చట్టాలు న్యూ దిల్లీ, డిసెంబర్‌ 25 : ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్‌ యాక్ట్‌ల స్థానంలో పార్లమెంటులో కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన భారతీయ సాక్ష్య సంహిత`2023, భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత`2023, భారతీయ న్యాయ సంహిత`2023 బిల్లులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారంనాడు ఆమోదముద్ర వేశారు. దీంతో ఈ బిల్లులు చట్టరూపం…

లోక్‌సభ ఎన్నికలపై బిజెపి నజర్‌

28న హైదరాబాద్‌కు అమిత్‌ షా రాక న్యూ దిల్లీ, డిసెంబర్‌ 25 : లోక్‌సభ ఎన్నికలపై భారతీయ జనతా పార్టీ దృష్టి సారించింది. మొననటి అసెంబ్లీలో 8 సీట్లు సాధించడంతో పాటు, వోట్ల శాతం పెరగడంతో బిజెపిలో ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది. దీంతో పార్లమెంట్‌ ఎన్నికల్లో గతం కన్నా ఎక్కువ సీట్లు సాధించడంపై ఫోకస్‌ పెట్టింది.…