NEWS

NEWS

ర్యాగింగ్ ఓ రాక్షస క్రీడ…!!!

డిసెంబర్ 23 వ తేదీన వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ జరగడం చాలా దారుణమైన విషయం. ఈ ఘటనలో 81 మంది విద్యార్థులు సస్పెన్షన్ అయ్యారు. ఆదిమ మానవుడు నుండి నాగరిక సమాజంలోకి మనిషి అడుగు పెట్టినా బుర్రలో ఎక్కడో దాగి ఉన్న పైశాచిక బుధ్ధి అనుకూల పరిస్థితులలో బయటకు వచ్చి బుసలు కొడుతుంది. ఎదుటివారి…

దేశీయ విశ్వవిద్యాలయాల పునరుజ్జీవనం అసాధ్యమా…!

ప్రపంచవ్యాప్తంగా 23,625 యూనివర్సిటీలు ఉన్నత విద్యాబోధనలో నిమగ్నమై ఉండగా, మన భారతావనిలో 1,114 విశ్వవిద్యాలయాలు ఉన్నత విద్యా వితరణ సేవలో పుణీతం అవుతున్నాయి. ప్రపంచ స్థాయి నాణ్యమైన 1,000 యూనివర్సిటీ ర్యాంకింగ్‌ల జాబితాలో మన దేశానికి చెందిన 91 యూనివర్సిటీలకు మాత్రమే చోటు దక్కడం గమనించాలి. దేశంలోని ఐఐటీలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఎన్‌ఐటీలు లాంటివి మినహయిస్తే…

రెవెన్యూ పెత్తనాన్ని పెంచే భూ హక్కు చట్టం

ఏపీ భూ హక్కు చట్టం ప్రపంచ బ్యాంకు ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ సర్వే 2019 లెక్కల ప్రకారం ఆస్తి రిజిస్ట్రేషన్ విషయంలో భారత్ 154 వ స్థానంలో ఉంది. అంతేకాక 66 శాతం సివిల్‌ కేసులు భూమికి సంబంధించివే కోర్టుల్లో పెండింగ్ వున్నాయి. చట్టాలను అమలు చేసే విషయంలో ఇండియా 163 స్థానంలో ఉంది.ఈ…

13 జిల్లాల స్పౌజ్ బదిలీలు చేపట్టండి

స్పౌజ్ ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షుడు వివేక్ ప్రజావాణిలో గోడు వెళ్లబోసుకున్న స్పౌజ్ బాధితులు 13 జిల్లాల నుంచి భారీగా తరలివచ్చిన ఉపాధ్యాయులు కన్నీటి పర్యంతమైన మహీళా ఉపాధ్యాయినీలు ప్రతివారం వివిధ జిల్లాల నుంచి వచ్చి విన్నపాలు హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 26 : 2023 జనవరిలో అప్పటి ప్రభుత్వం కేవలం 615 స్పౌజ్ బదిలీలను మాత్రమే…

ఏకేఐఎఫ్ ఉపాధ్యక్షులుగా ఎన్నికైన కాసాని వీరేష్ కు అభినందనలు తెలిపిన కాసాని యువసేన నేతలు

పరిగి,ప్రజాతంత్ర, డిసెంబర్ 26: ఆమెచుర్ కబడ్డీ పేడరేషన్ ఆఫ్ ఇండియా(ఏకేఐఎఫ్)వైస్ ప్రెసిడెంట్ గా  కాసాని వీరేష్ ముదిరాజ్ ఎన్నికైన నేపథ్యంలో కాసాని యువసేన నేతలు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ , కాసాని వీరేష్ ముదిరాజ్ లను మంగళవారం హైదరాబాద్ లోని ఆయన నివాసంలో శాలువా కప్పి సన్మానించి …

విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ విభాగంలోకి వివాంటా ఇండస్ట్రీస్

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 26 : డ్రోన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఏఐ అండ్ రోబోటిక్స్, విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ వంటి కొత్త విభాగాల్లోకి వివాంటా ఇండస్ట్రీస్ లిమిటెడ్ అడుగు పెడుతోందని ఆ సంస్థ ప్రతినిధులు మంగళవారం నగరంలో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. వారు మాట్లాడుతూ కంపెనీ ఇప్పటికే డ్రోన్, ఈవీ వ్యాపారంపై పనిన…

భలేశ్వర్ నాథ్ దేవాలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 26: పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నేపాల్ దేశంలో పర్యటిస్తున్నారు.మంగళవారం నేపాల్ రాజధాని ఖాట్మండు సమీపంలోని చంద్రగిరి పర్వతాల పైన గల బలేశ్వర్ మహాదేవ్ దేవాలయాన్ని ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే జిఎంఆర్…

బాధిత కుటుంబానికి ఎస్ కే ఆర్ ట్రస్ట్ ద్వారా ఆర్ధిక సాయం

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 26: మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించి ఆర్థికంగా తమ వంతు ప్రోత్సహిస్తున్నామని వికారాబాద్ జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ సన్నగారి కొండల్ రెడ్డి పేర్కొన్నారు. మర్పల్లి మండల పరిధిలోని వీర్లపల్లి గ్రామానికి చెందిన నడిమి దొడ్డి రాములు  ప్రమాదవశతు సోమవారం మరణించారు.  అట్టి విషయం తెలుసుకుని ఎస్ కే…

ట్రాఫిక్‌ చక్రబంధంలో హయత్ నగర్ డివిజన్ట్రాఫిక్ సమస్యల నుంచి విముక్తి కల్పించాలని స్థానికుల అభ్యర్థన

ఎల్బీనగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 26: నగర ప్రజలకు ట్రాఫిక్‌జామ్‌ నిత్యం నరకం చూపిస్తున్నది. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో నగరజీవిని ట్రాఫిక్‌ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది. నాలుగైదు కిలోమీటర్ల దూరం వెళ్లాలన్నా గంటల తరబడి ట్రాఫిక్‌ చక్రబంధంలో చిక్కుకోవాల్సి వస్తున్నది. నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని స్థానికులు…

త్రిమూర్తుల అవతారం దత్త ప్రభువు

పటాన్ చెరు, ప్రజాతంత్ర,డిసెంబర్ 26: దత్తాత్రేయ ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని మంగళవారం దత్తాత్రేయ స్వామి జయంతి ని పురస్కరించుకుని నర్సాపూర్ నియోజకవర్గంలోని హత్నూర మండలం మధుర లోని శ్రీ దత్తచల క్షేత్రం లో నిర్వహించిన  దత్తాత్రేయ స్వామి బ్రహ్మోత్సవాలకు హాజరై సహస్ర ఘటజలాభిషేకం, పంచవత చండీ సహిత దత్తాత్రేయయాగంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.త్రిమూర్తుల…