NEWS

NEWS

ప్రజా పాలనను సద్వినియోగం చేసుకోవాలి

జగదేవపూర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 27:  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగ చేపట్టిన ఆరు గ్యారంటీతిలను గజ్వేల్ నియోజకవర్గం ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని గజ్వేల్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు తిగుల్ సర్పంచ్ కప్పర భానుప్రకాష్ రావు అన్నారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అని కాంగ్రెస్ తోనే అన్నివర్గాలు అభివృద్ధి…

ప్రజా పాలన అవగాహన కల్పించిన కమిషనర్

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 27:  ప్రజాపాలనలో భాగంగా 43 వార్డులలో ప్రోగ్రాం నిర్వహించడానికి 43 టీం లను నిర్వహించడం జరిగింది. ఈ ప్రతి వార్డు టీమ్ లో ఒక స్పెషల్ ఆఫీసర్, ఒక వార్డ్ ఆఫీసర్, వార్డ్ ఆర్పిలు, వార్డు అంగన్వాడీ టీచర్లు, వార్డు ఆశ వర్కర్లను టీమ్ మెంబర్లుగా తీసుకోవడం జరిగింది. వారితో కళానిలయంలో…

గీతం స్కాలర్ సంతోషి ప్రియకు పీహెచ్ డీ

పటాన్‌చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 27: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని ఫార్మసీ విభాగం పరిశోధక విద్యార్థిని డి.సంతోషి ప్రియను డాక్టరేట్ వరించింది.లిక్విడ్ క్రోమాటో గ్రాఫిక్ పద్ధతులను సూచించే స్థిరత్వం ద్వారా బల్క్, ఫార్ములేషన్స్లో ఎంపిక చేసిన ఔషధాల విశ్లేషణ’పై ఆమె అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు.ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్…

ప్రజాపాలన ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపిన సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి పూజల హరికృష్ణ 

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 27: సిద్దిపేట లో నిర్వహించిన పత్రిక సమావేశంలో పూజల హరికృష్ణ  మాట్లాడుతూ  నేడు 28వ తేదీ నుండి జనవరి 6వ తేదీ వరకు ప్రతి గ్రామాలలో,మండలలో,మున్సిపాలిటీ, పరిధిలో ప్రజా పాలన ప్రారంభం కాబోతుంది.నేటి నుండి ప్రారంభం అవుతున్న ప్రజ పాలనలో అర్హులైన ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న ప్రభుత్వ పథకాలను…

ప్రజాపాలనపై మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 27: మున్సిపల్ కౌన్సిల్ హాల్ లో మున్సిపల్ సాధారణ సమావేశం బుధవారం జరిగింది. ఇందులో ముఖ్యఅతిథిగా చైర్పర్సన్, వైస్ చైర్మన్, వివిధ వార్డు కౌన్సిలర్లు, కో- ఆప్షన్ సభ్యులు, కమిషనర్, మున్సిపల్ శాఖ, అధిపతులు, పోలీస్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఇతర డిపార్ట్మెంట్, మిగతా మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. కౌన్సిలర్లు వారి…

ఉమ్మడి రాష్ట్రంలో తొలిగించిన 250 హోమ్ గార్డులు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ని కలిసి  వినతిపత్రం అందజేత

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 27: ఉమ్మడి రాష్ట్రంలో తొలిగించిన 250 హోమ్ గార్డులు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ని కలిసి  వినతిపత్రం అందజేశారు.వెంటనే తమను విధులోకి తీసుకునే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని కోరిన హోమ్ గార్డులు అన్నారు.ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని ఆర్డర్ కాపీ లు లేవని మమ్మల్ని అన్యాయంగా…

పెండింగ్ లో ఉన్న వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం రాయితీ ప్రకటించింది

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 27:  జిల్లాలో ఈ చాలన్ పెండింగ్ ఉన్న  వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ రాయితీ ప్రకటించడం జరిగింది. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు తేదీ10-01-2024 లోపు సద్వినియోగం చేసుకోవాలి అడిషనల్ డిసిపి శ్రీనివాసరావు ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ  మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లాలో ఈ చాలన్ పెండింగ్ ఉన్న వాహనదారులు రాష్ట్ర…

ప్రజా పాలనలో సమయస్ఫూర్తితో ఆరు గ్యారంటీల అమలుకు దరఖాస్తులు స్వీకరించాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 27: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న   ప్రజా పాలన కార్యక్రమాన్ని  పగడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ  నెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజా పాలన కార్యక్రమం క్రింద అభయహస్తం ఆరు గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణపై శాసనసభ సభాపతి…

కొనసాగుతున్న కోల్ పోల్

  11 ఏరియాల్లో 67.42 శాతం పోలింగ్ సింగరేణి(కొత్తగూడెం) : తెలంగాణలోని ఆరు జిల్లాల పరిధిలోని సింగరేణి సంస్థలో 11 డివిజన్లలోని  గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికల్లో 84 పోలింగ్ కేంద్రాలలో  ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రారంభం అయ్యింది.  ఈ ఎన్నికల్లో 13 కార్మిక సంఘాలు పోటీ పడుతున్నాయి. సింగరేణి సంస్థలో పనిచేస్తున్న…

పారిశ్రామికాభివృద్దికి కట్టుబడి ఉన్నాం

పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పూర్తి సహకారం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో ఫాక్స్‌కాన్‌ ప్రతినిధి బృందం భేటీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 26: రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం డా. బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణా సచివాలయంలో సిఎం రేవంత్‌ రెడ్డితో ఫాక్స్‌కాన్‌కు చెందిన హాన్‌…