NEWS

NEWS

కాంగ్రెస్ పార్టీ తోనే పేదోళ్ళ ఇండ్లల్లో వెలుగులు శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, డిసెంబర్ 28: కాంగ్రెస్ పార్టీతోనే  పేదోళ్ళ ఇండ్లలో వెలుగులు నిండుతాయని శేరీలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ కాంటెస్టెంట్ ఎమ్మెల్యే వి. జగదీష్ గౌడ్ అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి సంక్షేమ పథకాల కొరకై ఏర్పాటు చేసిన దరఖాస్తు కేంద్రాలను పరిశీలించారు. అక్కడికి వచ్చిన మహిళలకు…

దౌలాపూర్ అంగన్ వాడి కేంద్రాల్లో కుర్చీలు అందజేత

జగదేవపూర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 28:  జగదేవపూర్ మండల పరిధిలోని దౌలాపూర్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు నా వంతు సహకారంగా కుర్చీలను కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు చిలుకూరి మహేందర్ రెడ్డి గురువారం అందజేశారు.అదేవిధంగా గ్రామంలోని రెండు అంగన్వాడి సెంటర్లలో చిన్నారులు కూర్చునేందుకు కుర్చీలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు మన వంతు…

ఇందిరా గాంధీ కన్న కలలను సాధించుకుందాం

సిద్దిపేటలో 139వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం పార్టీ జెండా ఆవిష్కరించిన డిసిసి అధ్యక్షుడు తుంకుంట నర్సారెడ్డి సిద్ధిపేట,ప్రజాతంత్ర, డిసెంబర్ 28: దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కన్నా కలలను సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సాధించుకుందామని సిద్దిపేట జిల్లా డిసిసి అధ్యక్షుడు తూముకుంట నర్సారెడ్డి అన్నారు. సిద్దిపేటలో గురువారం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో…

ప్రజల వద్దకే మా పాలన

ప్రజా సంక్షేమం, అభివృద్ధి మా లక్ష్యం. అర్హులందరికీ కాంగ్రెస్ సంక్షేమాలుసిద్దిపేట కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచర్జ్ పూజల హరికృష్ణ సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 28: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రజలకు నిజమైన ప్రజాపాలన అందుబాటులోకి వచ్చిందని సిద్దిపేట నియోజకవర్గ ఇంచార్జ్ పూజల హరికృష్ణ తెలిపారు. గురువారం నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు.…

మేడిగడ్డలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 28 : జాతీయ కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం ఆమనగల్లు మండల పరిధిలోని మెడిగడ్డ తండాలో ఎంపీపీ అనిత విజయ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రవీందర్ నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. కాంగ్రెస్ నాయకులు రాంజ్యా నాయక్, మల్లేష్…

మృతుడి కుటుంబానికి రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక సహాయం అందజేత

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 28 : కడ్తాల మండలంలోని గానుగమర్ల గ్రామపంచాయతీ పరిధిలోని కానుగుబాయి తండా చెందిన నెనావత్ ధోళి మృతి చెందారు. విషయం తెలుసుకున్న జడ్పిటిసి దశరథ్ నాయక్ సతీమణి శారద మృతురాలి ధోళి ఇంటికి చేరుకుని ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ధోళి మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. తదుపరి జర్పుల రాధాకృష్ణ…

సిద్దిపేట ఫుట్ బాల్ స్టేడియం లో ఇంటర్ స్కూల్ డిస్ట్రిక్ట్ ఫుట్ బాల్ చాంపియన్ షిప్ పోటీలను ప్రారంభించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 28: సిద్దిపేట ఫుట్ బాల్ స్టేడియం లో ఇంటర్ స్కూల్ డిస్ట్రిక్ట్ ఫుట్ బాల్ చాంపియన్ షిప్ పోటీలను ప్రారంభించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు..ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ..సిద్దిపేట ఫుట్ బాల్ స్టేడియం అద్భుతంగా చేసుకున్నాము.మీరు అద్భుతమైన క్రీడను ప్రదర్శించి జాతీయ స్థాయి లో ఎదగాలి. సిద్దిపేట…

ప్రజా పరిపాలనను ప్రజల్లోకి తీసుకెళ్దాం

సిద్దిపేట పట్టణంలోని అన్ని వార్డుల్లో కాంగ్రెస్ నాయకులు అందుబాటులో ఉండాలి దరఖాస్తు ఫారాలను ప్రజలకు అర్థమయ్యేలా వాటిని నింపి అవగాహన కల్పించాలి సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ సిద్ధిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 28: ప్రజా పరిపాలనను ప్రజలకు అందించేందుకు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అధికారులతో కలిసి వార్డుల్లో పర్యటించాలని సిద్దిపేట కాంగ్రెస్…

ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 28 : జాతీయ కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం ఆమనగల్లు, కడ్తాల పట్టణంలో మండలాల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, టీపీసీసీ సభ్యులు అయిళ్ల శ్రీనివాస్ గౌడ్, మండల అధ్యక్షుడు తెల్గమల్ల జగన్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేకు…

గ్రామ సభలను సద్వినియోగం చేసుకోవాలి

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 28: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేటి నుండి నిర్వహిస్తున్న గ్రామ సభలను సద్వినియోగం చేసుకోవాలని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి శంకర్ కోరారు. నిజాంపేట మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలన పేరుతో  గ్రామసభలను నిర్వహించడాన్ని దళిత బహుజన ఫ్రంట్ ఆహ్వానిస్తుందని చెప్పారు కాంగ్రెస్…