NEWS

NEWS

నేటి నుండి ‘ప్రజాపాలన’

రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే కార్యక్రమంలో భాగంగా ‘ప్రజా పాలన’ కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టనుంది. రాష్ట్రంలో ఇంతకాలం సాగిన రాజరిక పాలనకు భిన్నంగా ప్రజాప్రభుత్వాన్ని నెలకొల్పుతామని చెబుతూవొచ్చిన కాంగ్రెస్‌ ప్రజల నమ్మకం వమ్ముకాకుండా అమలు చేస్తామని చెప్పిన ఆరు గ్యారంటీలకు కూడా నేడు శ్రీకారం…

మతోన్మాద ఫాసిజం పై పౌరసమాజం సంఘటితం కావాలి

అన్ని సామాజిక మరియు రాజకీయ శక్తులు, వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో, బీజేపీ  అధికారంలోకి రాకుండా నిరోధించడానికి తీవ్రంగా కృషి చేయాలి.  భారతదేశాన్ని ఒక మతతత్వ రాజ్యంగా మార్చే  ఆరెస్సెస్  ఎజెండాను తిప్పికొట్టేందుకు లౌకిక ప్రజాతంత్ర శక్తులు  చర్యలు తీసుకోవాలి. ఫాసిజం మరియు నియంతృత్వం మధ్య గుణాత్మక వ్యత్యాసం మసకబారుతోంది. ఫాసిజం కూడా నియంతృత్వమే, కానీ…

ప్రశాంతంగా సింగరేణి ఎన్నికలు

94.20శాతం పోలైన వోట్లు 37468 మంది వోటు వేసిన కార్మికులు, ఉద్యోగులు సింగరేణి(కొత్తగూడెం), ప్రజాతంత్ర, డిసెంబర్‌ 27  తెలంగాణలోని సింగరేణి సంస్థలో బుధవారం కార్మిక సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. తెంగాణాలోని 11 డివిజన్‌లలో 39773 మంది కార్మిక వోటర్లు ఉండగా 37468 మంది కార్మికులు తమ వోటు హక్కును వినియోగించుకున్నారు. 84 పోలింగ్‌ కేంద్రాలలో…

వివాదాస్పద స్థలంలో అక్రమంగా నిర్మాణం చేపడితే అడ్డుకుంటాం

తాండూరు, ప్రజాతంత్ర, డిసెంబర్ 27: కోర్టులో కేసు నడుస్తున్న వివాదాస్పద స్థలంలో అక్రమంగా విద్యుత్ అధికారుల నిర్మాణాలను చేపట్టడంపై చర్యలు తీసుకోవాలని అట్టి స్థలం జిపిఏ వోల్టర్ నయీమ్ ఖాన్ పేర్కొన్నారు. పట్టణ పరిధిలోని మల్ రెడ్డి పల్లి సర్వేనెంబర్ 52 లో గల 6 ఎకరాల5 గుంటల స్థలం ఉండగా విద్యుత్ శాఖ అధికారులు…

జనసేవా సంఘ్ కేంద్ర కమిటీ అధ్యక్షులుగా ఆర్.పి.సింగ్

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 27 : జనసేవా సంఘ్ స్టీరింగ్ కమిటీ సభ్యుల ముఖ్య సమావేశం కేంద్ర కార్యాలయంలో కన్వీనర్ శ్రీకాంత్ పాండే అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రస్తుత ప్రధాన కార్యదర్శి సుధీర్ జైస్వాల్ ఏడాది పొడవునా జన్ సేవా సంఘ్ సాధించిన విజయాలను ఎత్తిచూపారు. కోశాధికారి ఎకె.మిశ్రా ఆదాయ వ్యయాల ప్రకటనను సమర్పించారు.…

అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తాం

తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. ప్రజలకు జవాబుదారీతనం గా ఉండటం మన అందరి బాధ్యత. –అవినీతికీ తావులేకుండా పని చేయాలి. తాండూరు, ప్రజాతంత్ర, డిసెంబర్ 27 : అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామని తాండూరు ఎమ్మెల్యే బుయ్యాని మనోహర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆరు గ్యారెంటీ పథకాలను…

ఆరు గ్యారంటీలను ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో అమలు చేయాలి

జగదేవపూర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 27:  జగదేవపూర్ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో  ప్రభుత్వం ఆరు గ్యారంటీలను ఎంపీపీ బాలేశం గౌడ్, జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాస్ వర్మ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమని కి ముఖ్య అతిథిగా మండల స్పెషలాఫీసర్ శివప్రసాద్, యస్ఐ చంద్రమోహన్, ఎమ్మార్వో శ్రావణ్ కుమార్  సమావేశానికి…

నూతన వధూవరులను ఆశీర్వదించిన శ్రీనివాస్ యాదవ్

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 27 :  కల్వకుర్తి మండలం మాచర్ల పీవీ గార్డెన్స్ లో తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామానికి చెందిన కుడుముల భాస్కర్ రెడ్డి కుమారుడు హరనాథ్ రెడ్డి, అమూల్య ల వివాహానికి తలకొండపల్లి మాజీ ఎంపీపీ, బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు సిఎల్ శ్రీనివాస్ యాదవ్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ…

తెలంగాణ సెయిలింగ్ అసోసియేషన్ 7వ రెగట్టా ప్రారంభం

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, డిసెంబర్ 27 : తెలంగాణ సెయిలింగ్ అసోసియేషన్ నిర్వహిస్తున్న 7వ తెలంగాణ రాష్ట్ర రెగట్టా బుధవారం ప్రారంభమైంది. ఈ టోర్నీకి హైదరాబాద్, మహబూబ్ నగర్, మేడ్చల్, నారాయణపేట, వికారాబాద్ , వరంగల్ ఆరు జిల్లాల నుంచి 59 ఎంట్రీలు వచ్చాయని ఇటీవలే తెలంగాణ సెయిలింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన దాడీ భోటే…

అందరూ బుద్ధుడిలా జీవించాలని పత్రీజీ కోరుకున్నారు

సత్యం పట్ల జిజ్ఞాస ఉన్నవాళ్లే పీఎస్ఎస్ఎంలోకి వస్తారు పీఎస్ఎస్ఎం గ్లోబల్ వ్యవస్థాపకురాలు పరిమళ పత్రీ ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 27 :  ప్రతి మనిషి ఒక బుద్ధుడిలాగా భయం లేకుండా ప్రతిక్షణం జీవించడం పత్రీజీ మన నుంచి కోరుకున్నారని పత్రీజీ చిన్న కూతురు, పీఎస్ఎస్ఎం గ్లోబల్ వ్యవస్థాపకురాలు పరిమళ పత్రీ అన్నారు. సత్యం తెలుసు కోవాలనే…