NEWS

NEWS

ప్రశాంతంగా సింగరేణి ఎన్నికలు

94.20శాతం పోలైన ఓట్లు   37468 మంది వోటు వేసిన కార్మికులు, ఉద్యోగులు సింగరేణి(కొత్తగూడెం), ప్రజాతంత్ర, డిసెంబర్‌ 27  తెలంగాణలోని సింగరేణి సంస్థలో బుధవా రం కార్మిక సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. తెంగాణాలోని 11 డివిజన్‌లలో 39773 మంది కార్మిక ఓటర్లు ఉండగా 37468 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 84…

మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడిపై లుక్‌ఔట్‌ నోటీసులు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబ్‌ 27 : బోధన్‌ మాజీ ఎమ్మెల్యే కుమారుడిపై పోలీసులు లుక్‌ అవుట్‌ నోటీస్‌ జారీ చేశారు. సోహెల్‌ పంజాగుట్టలో రాష్‌ డ్రైవింగ్‌ చేసి ప్రమాదానికి కారణమయ్యాడు. అయితే ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు డ్రైవర్‌ను లొంగిపొమ్మని చెప్పాడు. తనకు బదులు డ్రైవర్‌ అబ్దుల్‌ను పోలీస్‌ స్టేషన్‌కు పంపించాడు. ప్రమాదం చేసి నేరుగా ముంబైకి…

ప్రజల వద్దకే పాలన…

ప్రజల్ని ప్రభుత్వం దగ్గరకు రప్పించకుండా ప్రభుత్వమే ప్రజల వద్దకు ప్రజా సమస్యలన్నీ పరిష్కరిస్తాం కొత్త రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు…అవసరమైన వారికి అందజేస్తాం మేడిగడ్డపై విచారణ కొనసాగుతుంది అప్పుల కుప్పను చేసి…ఖాళీ బిందెలు ఇచ్చారు లక్ష కోట్లలో కెసిఆర్‌ నుంచి లక్ష రాబట్టాం అసెంబ్లీలో బావాబామ్మర్దులు తంటాలు పడ్డారు ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగ…

న్యాయం కోసం… రాహుల్‌ గాంధీ ‘భారత్‌ న్యాయ్‌’ యాత్ర

తూర్పున మణిపూర్‌ నుండి పశ్చిమాన ముంబయి వరకు…తీవఙవతీంవ తీశీబఅస -జనవరి 14 నుంచి మార్చి 20 వరకు -14 రాష్ట్రాలు…85 జిల్లాలు…6200 కిలోవిూటర్లు -ఇంఫాల్‌లో ఫ్లాగ్‌ ఆఫ్‌ చేయనున్న కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే   న్యూ దిల్లీ , డిసెంబరు 27 : కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు మరియు మాజీ అధ్యక్షుడు…

పట్టణ ప్రాంతాల్లో వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర

హైదరాబాద్‌, పీసీబీ, డిసెంబర్‌ 27 : వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర రాష్టం వ్యాప్తంగా వివిధ జిల్లాల్లోని పట్టణ ప్రాంతాల్లో బుధవారం ప్రారంభమైంది. గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందర రాజన్‌ హైదరాబాద్‌లోని లాలాపేట్‌ మున్సిపల్‌ గ్రౌండ్స్‌లో కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమగ్ర సమాచారం అందించే వీడియో వ్యాన్‌ను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ…

కాంగ్రెస్ కు ‘సంజీవని’ భారత్ జోడో యాత్ర

 ( భారత జాతీయ కాంగ్రెస్ 138వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ) భారతదేశంలో జాతీయతా భావం, నూతన చైతన్యం, వలసవాద వ్యతిరేక జాతీయోద్యమాలు 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగిన తరువాత ప్రారంభమైనాయి.ఆధునిక విద్య, పాశ్చాత్య విజ్ఞానం వల్ల ప్రభావితమైన మధ్య తరగతి మేధావి వర్గం జాతీయోద్యమానికి శ్రీకారం చుట్టింది. సిపాయిల తిరుగుబాటు తర్వాత, బ్రిటిష్ ప్రభుత్వంపై…

నేటి నుండి ‘ప్రజాపాలన’

రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే కార్యక్రమంలో భాగంగా ‘ప్రజా పాలన’ కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టనుంది. రాష్ట్రంలో ఇంతకాలం సాగిన రాజరిక పాలనకు భిన్నంగా ప్రజాప్రభుత్వాన్ని నెలకొల్పుతామని చెబుతూవొచ్చిన కాంగ్రెస్‌ ప్రజల నమ్మకం వమ్ముకాకుండా అమలు చేస్తామని చెప్పిన ఆరు గ్యారంటీలకు కూడా నేడు శ్రీకారం…

మతోన్మాద ఫాసిజం పై పౌరసమాజం సంఘటితం కావాలి

అన్ని సామాజిక మరియు రాజకీయ శక్తులు, వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో, బీజేపీ  అధికారంలోకి రాకుండా నిరోధించడానికి తీవ్రంగా కృషి చేయాలి.  భారతదేశాన్ని ఒక మతతత్వ రాజ్యంగా మార్చే  ఆరెస్సెస్  ఎజెండాను తిప్పికొట్టేందుకు లౌకిక ప్రజాతంత్ర శక్తులు  చర్యలు తీసుకోవాలి. ఫాసిజం మరియు నియంతృత్వం మధ్య గుణాత్మక వ్యత్యాసం మసకబారుతోంది. ఫాసిజం కూడా నియంతృత్వమే, కానీ…

ప్రశాంతంగా సింగరేణి ఎన్నికలు

94.20శాతం పోలైన వోట్లు 37468 మంది వోటు వేసిన కార్మికులు, ఉద్యోగులు సింగరేణి(కొత్తగూడెం), ప్రజాతంత్ర, డిసెంబర్‌ 27  తెలంగాణలోని సింగరేణి సంస్థలో బుధవారం కార్మిక సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. తెంగాణాలోని 11 డివిజన్‌లలో 39773 మంది కార్మిక వోటర్లు ఉండగా 37468 మంది కార్మికులు తమ వోటు హక్కును వినియోగించుకున్నారు. 84 పోలింగ్‌ కేంద్రాలలో…

వివాదాస్పద స్థలంలో అక్రమంగా నిర్మాణం చేపడితే అడ్డుకుంటాం

తాండూరు, ప్రజాతంత్ర, డిసెంబర్ 27: కోర్టులో కేసు నడుస్తున్న వివాదాస్పద స్థలంలో అక్రమంగా విద్యుత్ అధికారుల నిర్మాణాలను చేపట్టడంపై చర్యలు తీసుకోవాలని అట్టి స్థలం జిపిఏ వోల్టర్ నయీమ్ ఖాన్ పేర్కొన్నారు. పట్టణ పరిధిలోని మల్ రెడ్డి పల్లి సర్వేనెంబర్ 52 లో గల 6 ఎకరాల5 గుంటల స్థలం ఉండగా విద్యుత్ శాఖ అధికారులు…