NEWS

NEWS

బండల మల్లన్న జాతర ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 29: పటాన్ చెరు డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ లోని బండల మల్లన్న జాతర మహోత్సవ ఆహ్వాన పత్రికను శుక్రవారం ఆలయ ప్రాంగణంలో స్థానిక ఎమ్మెల్యే  గూడెం మహిపాల్ రెడ్డి ఆవిష్కరించారు. జనవరి 6, 7 తేదీలలో జాతర నిర్వహించనున్నట్లు తెలిపారు.  భక్తుల సంఖ్యకు అనుగుణంగా పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలని ఆలయ…

రైతులకు మరింత చేరువగా డిసిసిబి సేవలు

పటాన్ చెరు,ప్రజాతంత్ర, డిసెంబర్ 29: వ్యవసాయాన్ని జీవన విధానం గా మార్చుకొని జీవనం సాగిస్తున్న రైతులకు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు మరింత కృషి చేయాలని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కోరారు.పటాన్ చెరు పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయం ఆవరణలో రెండు కోట్ల 40 లక్షల రూపాయల…

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సేవకుల ప్రభుత్వం… ఎంపీటీసీ కుర్మనీ మంజుల దస్తప్ప

ప్రజాతంత్ర కొడంగల్ డిసెంబర్ 29 : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సేవకుల ప్రభుత్వమని  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలనలో 6 గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందనీ  ఈ ప్రభుత్వం ప్రజల కోసం ఉంటుంది తప్ప పాలకుల కోసం కాదని ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎలాంటి మధ్యవర్తిత్వలు లేకుండా నిజమైన అర్హులకు అందించడానికి…

దేశంలో నరేంద్ర మోదీ అనే మెడిసిన్‌ పని చేయదు

డబుల్‌ ఇంజిన్‌ అంటే ఆదానీ..ప్రధాని లోకసభలో రాహుల్‌ గాంధీ ప్రశ్నించగానే ఆదానీ ఇంజిన్‌ షెడ్‌కు పోయింది భారత్‌ న్యాయ్‌ యాత్రతో ప్రధాని ఇంజిన్‌ కూడా పని చేయదు నాగ్‌పూర్‌ కాంగ్రెస్‌ ఆవిర్భావ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నాగ్‌పూర్‌,ప్రజాతంత్ర, డిసెంబర్‌ 28 : ప్రతి మందుకు ఒక ఎక్సపయిరీ డేట్‌ ఉంటుంది. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర…

‘ప్రజా పాలన’ను సద్వినియోగం చేసుకోవాలి

శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 28: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా పాలన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగ పరుచుకోవాలని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరె కపూడి గాంధీ అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం శేరిలింగంపల్లి నియోజక వర్గ పరిధిలోని వివేకానంద నగర్‌ డివిజన్‌ పరిధిలోని వెంకటేశ్వర నగర్‌ కాలనీ లో…

అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ‘ప్రజా పాలన’లో లబ్ధి చేకూరుతుంది: మంత్రి పొన్నం ప్రభాకర్‌

హైదరాబాద్‌, డిసెంబర్‌ 28:   ప్రజా పాలన కార్యక్రమంలో ఎలాంటి పైరవీలు లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి లబ్ధి చేరుకుంటుందని రాష్ట్ర బి.సి సంక్షేమం, రవాణా, హైదరాబాద్‌ జిల్లా ఇంఛార్జి మంత్రి వర్యులు  పొన్నం ప్రభాకర్‌ అన్నారు. గురువారం బంజారాహిల్స్‌ వార్డు ఆఫీస్‌ వద్ద ఏర్పాటు చేసిన  ప్రజా పాలన కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు.…

మేడం అని పిలిస్తే…దూరమవుతాం

నేను ఎప్పటికీ విూ సీతక్కనే… మాది గడీల పాలన కాదు..గల్లీ బిడ్డల పాలన కుమురమ్‌ భీమ్‌ గడ్డపై ప్రజాపాలన చేపట్టడం ఆనందగా ఉంది జైనథ్‌ మండలంలో ‘ప్రజా పాలన’ను ప్రారంభించిన మంత్రి సీతక్క ఆదిలాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 28 : ‘నన్ను మేడం అని పిలవొద్దు. సీతక్క అని పిలవండి. మేడం… మేడం అంటే దూరం…

ఆర్టీసీ సిబ్బందిపై దాడి సరికాదు

ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 28 : ఆర్టీసీ సిబ్బందిపై ప్రయాణికులు దాడులు చేయడం సరికాదని టీఎస్‌ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ పేర్కొన్నారు. మహాలక్ష్మి స్కీమ్‌ అమల్లో కీలకపాత్ర పోషిస్తున్న ఆర్టీసీ సిబ్బందిని దూషించడం సరికాదన్నారు. ఇలాంటి ఘటనలను ఆర్టీసీ యాజమాన్యం ఏ మాత్రం సహించదని ఆయన స్పష్టం చేశారు.…

విభేదాలే కొంపముంచాయి

30 సీట్లు వొస్తాయనుకుంటే 8తో సరిపెట్టారు పార్లమెంట్‌ ఎన్నికల్లో అయినా కలిసి పనిచేయండి పార్టీ శ్రేణులకు అమిత్‌ షా ఆదేశం ఎంపి అభ్యర్థులపై చర్చ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 28 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తనకు నిరాశ కలిగించాయని కేంద్ర హోమ్‌ శాఖ మంత్రి అమిత్‌ షా అన్నారు. సార్టీ శ్రేణుల్లో విభేదాలే…

జనవరి 1 నుంచి 83వ నుమాయిష్‌

ప్రారంభానికి ఏర్పాట్లు…టిక్కెట్‌ ధర రూ.40గా ఖరారు సందర్శకులకు ఇబ్బంది కలుగకుండా చర్యలు…సిసి కెమెరాలతో నిఘా హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 28 : జనవరి 1 నుంచి ప్రారంభించేందుకు హైదరాబాద్‌ నుమాయిష్‌కు రంగం సిద్ధం అయ్యింది. 2,400 స్టాళ్లతో..46 రోజుల పాటు కొనసాగనున్న అతి పెద్ద పారిశ్రామిక ప్రదర్శన ’నుమాయిష్‌’ కోసం ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. నాంపల్లి…