NEWS

NEWS

కాళేశ్వరంపై విచారణ అనగానే వణుకు

అక్రమాల్లో ఎవరి వాటా ఎంతో తేలుతుంది మంచిని జీర్ణించుకోలేకే కెటిఆర్‌ చిల్లర మాటలు తొమ్మడిన్నరేళ్లు తెలంగాణను అడ్డంగా దోచుకున్నారు బిఆర్‌ఎస్‌పై మంత్రి కొండా సురేఖ ఘాటు విమర్శలు వరంగల్‌,ప్రజాతంత్ర,జనవరి5:  తెలంగాణలో గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటూ నిర్మించిన  ప్రాజెక్టు కాళేశ్వరంలో లోపాలపై న్యాయ విచారణ అనగానే మాజీ సీఎం కేసీఆర్‌ ఆయన తనయుడు, కేటీఆర్‌లో వణుకు…

రెండో రోజూ బిజీగా సిఎం రేవంత్‌ రెడ్డి

యూపిపిఎస్సీ ఛైర్మన్‌ మనోజ్‌ సోనీతో భేటీ న్యూదిల్లీ,,ప్రజాతంత్ర,జనవరి5: దిల్లీలో  సీఎం రేవంత్‌ రెడ్డి రెండో రోజు బిజీగా పర్యటన కొనసాగుతోంది. యూపీఎస్‌ సీ ఛైర్మన్‌ మనోజ్‌  సోనీతో భేటీ అయ్యారు. రేవంత్‌ తో పాటు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, సీఎస్‌ శాంతి కుమారి , మరో ఇద్దరు ఐఏఎస్‌లు ఉన్నారు. యూపిపిఎస్సీ పనితీరు పరిశీలన,…

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో చలి తీవ్రత

మంచుదుప్పటి కప్పుకున్న అటవీప్రాంతం ఆదిలాబాద్‌,ప్రజాతంత్ర,జనవరి5: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. గతం వారం రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఎముకలు కొరికే చలితో వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజాము నుంచే మంచు దట్టంగా అలుముకొని.. ఉదయం 9 గంటలు దాటినా సూర్యుడు కనపడటం…

గవర్నర్‌ ఫైల్‌ తొక్కిపెట్టడం కుదరదు

BC Re

హైకోర్టులో ఎమ్మెల్సీ అభ్యర్థుల పిటిషన్‌ హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జనవరి5: గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎమ్మెల్సీ పదవులకు నామినేట్‌ చేస్తూ.. గవర్నర్‌కు రెకమెండ్‌ చేయగా దానిని గవర్నర్‌ తమిళసై పక్కన పెట్టారు. ఇందులో దాసోజు శ్రవణ్‌, సత్యనారాయణలు హైకోర్టును ఆశ్రయించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆర్టికల్‌ 171 ప్రకారం తమను ఎమ్మెల్సీలుగా నామినేట్‌ చేస్తూ.. ఆ అభ్యర్ధనను గవర్నర్‌కు పంపారని, కానీ…

ప్రజావాణిలో సమస్యల వెల్లువ

మాజీమంత్రి, ఎమ్మెల్యలే భూకబ్జాలపై ఫిర్యాదులు మల్లారెడ్డి, ఎమ్మెల్యేలపై చర్యలకు డిమాండ్‌ హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జనవరి5: ప్రజావాణిలో ఎమమెల్యేలు, నాటి మంత్రుల భూ కబ్జాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. నగరంలో దానం నాగేందర్‌, మాజీమంత్రి మల్లారెడ్డిలు కబ్జాలకు పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌ ముందు మాజీ మంత్రి మల్లారెడ్డి బాధితులు ఆందోళన చేశారు. మేడ్చల్‌ జిల్లా గుండ్ల పోచంపల్లిలో…

ఎమ్మెల్యే దానం భూకబ్జాలపై ఫైర్‌

కఠిన చర్యలు తీసుకోవాలని సిఎంను కోరిన నారాయణ హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జనవరి5: బేగంపేటలోని ప్రకాశ్‌నగర్‌ ఎక్స్‌టెన్షన్‌లో పేదల ఇళ్లు అన్యాయంగా కూల్చి కబ్జాలకు పాల్పడుతున్న ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అనుచరులపై కఠిన చర్యలు తీసుకుని జైలుకు పంపాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డా. కె. నారాయణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రకాశ్‌నగర్‌ ఎక్స్‌టెన్షన్‌లో భూకబ్జాదారులు పేదల ఇళ్లు…

తెలంగాణలో 26మంది ఐఎఎస్‌ల బదిలీ

ఇద్దరూ కలిసే కాళేశ్వరం పేరుతో దోచుకున్నారు * పాలమూరు ఎత్తిపోతలకు అన్యాయం చేశారు * టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 03 : ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతుందని టీపీసీసీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఇందిరా భవన్ లో జరిగిన…

అద్దెబస్సుల యాజమానులతో చర్చలు సఫలం

నేటినుంచి యధావిధిగా బస్సులు సమస్యల పరిష్కారానికి కమిటీ వేస్తాం ఆర్టీసీ ఎండి సజ్జన్నార్‌ వెల్లడి   హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జనవరి4: అద్దె బస్సు ఓనర్లతో చర్చలు సఫలం అయ్యాయని టీఎస్‌ ఆర్టీసీ ఎండీ సజ్జ నార్‌ తెలిపారు. గురువారం బస్‌ భవన్‌లో అద్దె బస్సు ఓనర్లతో ముగిసిన సమావేశం అనంతరం ఆయన వివరాలను వెల్లడిరచారు. ఆర్టీసీ అద్దె బస్సు…

కాంగ్రెస్‌లో చేరిన వైఎస్‌ షర్మిల

రాహుల్‌ సమక్షంలో కండువా కప్పిన ఖర్గే కాంగ్రెస్‌ అతిపెద్ద సెక్యులర్‌ పార్టీ అన్న షర్మిల పార్టీ ఆదేశిస్తే..అండమాన్‌ వెళ్లమన్నా వెళతా తండ్రి వైఎస్‌ అడుగుజాడల్లో నడుస్తానని ప్రకటన రాహుల్‌ను ప్రధానిగా చూడాలన్నదే కోరిక       న్యూ దిల్లీ,ప్రజాతంత్ర,జనవరి4: వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. గురువారం ఉదయం ఏఐసీసీ…

ఎట్టకేలకు కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీ

హైకోర్టు ఉత్తర్వులతో తొలగిన అడ్డంకి ఉద్యోగాల భర్తీ ఆదేశాలతో అభ్యర్థుల్లో ఆనందం హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జనవరి4: తెలంగాణలో ఎట్టకేలకు కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీకి లైన్‌ క్లియర్‌ అయింది. రాష్ట్రంలో 15,640 కానిస్టేబుల్‌ పోస్టులకు భర్తీ చేసేందుకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇప్పటిదాకా కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి ఉన్న అడ్డంకి తొలగిపోయింది. ఈమేరకు సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును…