NEWS

NEWS

ఆరు గ్యారెంటీల అమలుకు కట్టబడి ఉన్నాం

ప్రజాపాలనలో దరఖాస్తులను పరిశీలిస్తున్నాం మంత్రి దామోద్ర రాజనర్సింహ వెల్లడి మెదక్‌,‌ప్రజాతంత్ర,జనవరి6: తెలంగాణలో ఆరు గ్యారెంటీలను తప్పకుండా ఆచరణలోకి తీసుకొస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పేదలకు న్యాయం చేస్తామని అన్నారు. ఇందుకోసం కసరత్తు జరుగుతోందన్నారు. ఇచ్చిన హాలను అమలు చేయడం కాంగ్రెస్‌ ‌విధిగా భావిస్తోందని స్పష్టం చేశారు. శనివారం మెదక్‌,…

మరో ఘనత సాధించిన ఇస్రో

గమ్యస్థానం చేరుకున్న ఆదిత్య ఎల్‌1‌స్పేస్‌ ‌క్రాప్ట్ హాలో కక్ష్యలోకి వ్యోమనౌకను ప్రవేశ పెట్టిన శాస్త్రవేత్తలు శాస్త్రవేత్తలను అభినందించిన ప్రధాని మోదీ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్,‌జనవరి6: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ఘనత సాధించింది. సూర్యున్ని అధ్యయనం చేసేందుకు నింగిలోకి పంపించిన ఆదిత్య ఎల్‌1‌స్పేస్‌ ‌క్రాప్ట్ ‌విజయవంతంగా తన గమ్యస్థానాన్ని చేరుకుంది. ఈ స్పేస్‌…

ఆరు గ్యారంటీలతో బిఆర్‌ఎస్‌లో వణుకు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి6: తెలంగాణను మూడు క్లస్టర్లుగా విభజించనున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి తెలిపారు. ఔటర్‌ ‌రింగ్‌ ‌రోడ్డు లోపల ప్రాంతం అర్బన్‌ ‌క్లస్టర్‌గా, ఓఆర్‌ఆర్‌ – ఆర్‌ఆర్‌ఆర్‌ ‌మధ్య ప్రాంతాన్ని సె అర్బన్‌ ‌క్లస్టర్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ ‌తర్వాత ప్రాంతమంతా రూరల్‌ ‌క్లస్టర్‌గా విభజించనున్నట్లు సీఎం చెప్పారు. బల్క్ ‌డ్రగ్‌ ఉత్పత్తి సంస్థల అసోసియేషన్‌ ‌ప్రతినిధులతో శనివారం సీఎం…

పారిశ్రామిక ప్రగతికి ప్రత్యేక కార్యాచరణ

తెలంగాణ అంతటా అభివృద్ధి లక్ష్యంగా ప్రణాళికలు గ్రాణ ప్రాంతాలకు పరిశ్రమలు విస్తరణ మూడు క్లస్టర్లుగా తెలంగాణ విబజన సరికొత్త ఫ్రెండ్లీ పాలసీతో ముందుడుగు డ్రగ్‌ ‌ప్రతినిధులతో బేటీలో సిఎం రేవంత్‌ ‌స్పష్టీకరణ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి6: తెలంగాణను మూడు క్లస్టర్లుగా విభజించనున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి తెలిపారు. ఔటర్‌ ‌రింగ్‌ ‌రోడ్డు లోపల ప్రాంతం అర్బన్‌ ‌క్లస్టర్‌గా, ఓఆర్‌ఆర్‌…

న్యాయం జరిగే వరకు రాహుల్‌ ‌యాత్ర

14 నుంచి 66 రోజుల పాటు న్యాయ్‌ ‌యాత్ర భారత్‌ ‌జోడో న్యాయ్‌ ‌యాత్ర లోగో విడుదల ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే న్యూ దిల్లీ,ప్రజాతంత్ర,జనవరి6:  కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ ఈ నెల 14న ప్రారంభించనున్న ’భారత్‌ ‌జోడో న్యాయ్‌ ‌యాత్ర లోగోను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ‌ఖర్గే శనివారం విడుదల చేశారు. ఈ…

ప్రజా’తంత్రం

ఐఏఎస్ అంటే ఆడుకునే బొమ్మా!? ఏంచెప్పినా అయ్యా! ఎస్ అనాలా? ప్రభుత్వం మారితే టీమ్ మారాలా? ఐదేళ్లకోసారి ఇది షరా మామూలా? ఎస్.ఆర్.శంకరన్ సార్ గుర్తున్నారా? కలెక్టర్ నాగార్జున సేవలు మరిచారా? అలాంటి సమర్ధుల కథ వినలేమా? కర్తవ్యదీక్ష అనేది ఇక వట్టి మాటేనా? వి. రమేష్ బాబు 

మహాలక్ష్మి అద్భుతంగా అమలు: ఆర్టీసీ ఎండి

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి6: ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా తీసుకున్న మహాలక్ష్మి పథకం అద్భుతంగా అమలవుతుందని టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ‌తెలిపారు. మహిళలు ఆర్టీసీలో ప్రయాణం చేసేటప్పుడు ఒరిజినల్‌ ‌గుర్తుంపు కార్డు తీసుకొని సిబ్బందికు సహకరించాలని ఎండీ సజ్జనార్‌ ‌కోరారు. మియాపూర్‌ ‌డిపో 2లో ఘనంగా వనభోజనాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ‌హాజరయ్యారు. అనంతరం విధి…

ఆశావహ అంచనాలను మోసుకు వొచ్చిన 2024

2023 శుభమంటూ వీడ్కోలు పలికింది. 2024 కోటి ఆశలతో ఆహ్వానం పలికింది. 2024లో సకారాత్మక మార్పులు జరగడానికి ప్రతి ఒక్కరు ఆరోగ్యకర తీర్మానాలు తీసుకొని ఆ దిశగా సాధన ప్రారంభించాలి. స్థూలకాయులు బరువు తగ్గడం, అత్యుత్తమ నైపుణ్య విద్యను ఆర్జించడం, జీవనశైలిలో సకారాత్మక మార్పులు చేసుకోవడం, వ్యాపారంలో లాభాలను పెంచుకో వడం, ఉద్యోగంలో ప్రమో షన్లు…

పార్లమెంట్‌లో బిఆర్‌ఎస్‌ గళాన్ని వినిపించేది బిఆర్‌ఎస్‌ ఒక్కటేనా ?

తన పార్టీ పేరులోని ‘తెలంగాణ’పదాన్ని మరుగుపర్చి ‘భారత్‌’ పేరును జోడిరచుకున్న బిఆర్‌ఎస్‌ పార్టీ ఇప్పుడు పార్లమెంటులో తెలంగాణ గళం వినిపించాలంటే తమ పార్టీనే గెలిపించాలంటున్నది. తెలంగాణకు టిఆర్‌ఎస్‌ పెట్టని కోటగా ఉంటుందని మొదటినుండీ స్థానిక ప్రజలు భావించారు. అయితే తన కోట గోడలను తానే బద్దలు కొట్టింది టిఆర్‌ఎస్‌. బిఆర్‌ఎస్‌గా పేరు మార్చడం ద్వారా తెలంగాణేతరులకు…

తెలుగు సినిమా పరిశ్రమలో ‘కాస్టింగ్‌ కౌచ్‌’ సమస్య పోయిందా?

 గత సంవత్సరమే హైలెవల్‌ కమిటీ ఇచ్చిన రిపోర్టు ఎందుకని ఇప్పటివరకూ  బయటకు రాలేదు!? పరిశ్రమలోని హీరోలు, పెద్దవాళ్ల విషయాలయితే ఎగబడి వెళ్లి వాళ్లతో కూర్చుని వాళ్ల సినిమాలకు ప్రచారం చేసే మంత్రులూ అధికారులు, పరిశ్రమకు పునాదిగా పనిచేసే కార్మికుల విషయంలో ఇంత తాత్సారం, నిర్లక్ష్యం ఎందుకు చేసినట్టు?  మరి ఇప్పుడు మారిన ప్రభుత్వంలో అయినా ఈ…