NEWS

NEWS

న్యాయం జరిగే వరకు రాహుల్‌ ‌యాత్ర

14 నుంచి 66 రోజుల పాటు న్యాయ్‌ ‌యాత్ర భారత్‌ ‌జోడో న్యాయ్‌ ‌యాత్ర లోగో విడుదల ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే న్యూ దిల్లీ,ప్రజాతంత్ర,జనవరి6:  కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ ఈ నెల 14న ప్రారంభించనున్న ’భారత్‌ ‌జోడో న్యాయ్‌ ‌యాత్ర లోగోను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ‌ఖర్గే శనివారం విడుదల చేశారు. ఈ…

ప్రజా’తంత్రం

ఐఏఎస్ అంటే ఆడుకునే బొమ్మా!? ఏంచెప్పినా అయ్యా! ఎస్ అనాలా? ప్రభుత్వం మారితే టీమ్ మారాలా? ఐదేళ్లకోసారి ఇది షరా మామూలా? ఎస్.ఆర్.శంకరన్ సార్ గుర్తున్నారా? కలెక్టర్ నాగార్జున సేవలు మరిచారా? అలాంటి సమర్ధుల కథ వినలేమా? కర్తవ్యదీక్ష అనేది ఇక వట్టి మాటేనా? వి. రమేష్ బాబు 

మహాలక్ష్మి అద్భుతంగా అమలు: ఆర్టీసీ ఎండి

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జనవరి6: ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా తీసుకున్న మహాలక్ష్మి పథకం అద్భుతంగా అమలవుతుందని టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ‌తెలిపారు. మహిళలు ఆర్టీసీలో ప్రయాణం చేసేటప్పుడు ఒరిజినల్‌ ‌గుర్తుంపు కార్డు తీసుకొని సిబ్బందికు సహకరించాలని ఎండీ సజ్జనార్‌ ‌కోరారు. మియాపూర్‌ ‌డిపో 2లో ఘనంగా వనభోజనాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ‌హాజరయ్యారు. అనంతరం విధి…

ఆశావహ అంచనాలను మోసుకు వొచ్చిన 2024

2023 శుభమంటూ వీడ్కోలు పలికింది. 2024 కోటి ఆశలతో ఆహ్వానం పలికింది. 2024లో సకారాత్మక మార్పులు జరగడానికి ప్రతి ఒక్కరు ఆరోగ్యకర తీర్మానాలు తీసుకొని ఆ దిశగా సాధన ప్రారంభించాలి. స్థూలకాయులు బరువు తగ్గడం, అత్యుత్తమ నైపుణ్య విద్యను ఆర్జించడం, జీవనశైలిలో సకారాత్మక మార్పులు చేసుకోవడం, వ్యాపారంలో లాభాలను పెంచుకో వడం, ఉద్యోగంలో ప్రమో షన్లు…

పార్లమెంట్‌లో బిఆర్‌ఎస్‌ గళాన్ని వినిపించేది బిఆర్‌ఎస్‌ ఒక్కటేనా ?

తన పార్టీ పేరులోని ‘తెలంగాణ’పదాన్ని మరుగుపర్చి ‘భారత్‌’ పేరును జోడిరచుకున్న బిఆర్‌ఎస్‌ పార్టీ ఇప్పుడు పార్లమెంటులో తెలంగాణ గళం వినిపించాలంటే తమ పార్టీనే గెలిపించాలంటున్నది. తెలంగాణకు టిఆర్‌ఎస్‌ పెట్టని కోటగా ఉంటుందని మొదటినుండీ స్థానిక ప్రజలు భావించారు. అయితే తన కోట గోడలను తానే బద్దలు కొట్టింది టిఆర్‌ఎస్‌. బిఆర్‌ఎస్‌గా పేరు మార్చడం ద్వారా తెలంగాణేతరులకు…

తెలుగు సినిమా పరిశ్రమలో ‘కాస్టింగ్‌ కౌచ్‌’ సమస్య పోయిందా?

 గత సంవత్సరమే హైలెవల్‌ కమిటీ ఇచ్చిన రిపోర్టు ఎందుకని ఇప్పటివరకూ  బయటకు రాలేదు!? పరిశ్రమలోని హీరోలు, పెద్దవాళ్ల విషయాలయితే ఎగబడి వెళ్లి వాళ్లతో కూర్చుని వాళ్ల సినిమాలకు ప్రచారం చేసే మంత్రులూ అధికారులు, పరిశ్రమకు పునాదిగా పనిచేసే కార్మికుల విషయంలో ఇంత తాత్సారం, నిర్లక్ష్యం ఎందుకు చేసినట్టు?  మరి ఇప్పుడు మారిన ప్రభుత్వంలో అయినా ఈ…

బాలానగర్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

టిప్పర్‌ ఆటోను ఢీకొని 6 గురు దుర్మరణం  సంత దినం కావడంతో భారీగా జనాలు ఆటో, బైకును ఢీకొన్న డీసీఎం వాహనం  మృతులు మోతి ఘనాపూర్‌ బీహార్‌ వాసులు మహబూబ్‌ నగర్‌ , ప్రజాతంత్ర, జనవరి 5: మహబూబ్‌ నగర్‌ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం లోని బాలనగర్‌ మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు…

హైకోర్టు కొత్త భవనం కోసం వందెకరాలు

జివో జారీచేసిన రేంవత్‌ ప్రభుత్వం హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జనవరి5: తెలంగాణ కొత్త హైకోర్టు భవనానికి 100 ఎకరాల్లో భూమి కేటాయింపు జరిగింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ మండలం బుద్వేల్‌, ప్రేమావతిపేటలోని స్థలం మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో 55 జారీ చేసింది. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం ఆదేశాలిచ్చింది. గత నెలలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్‌ ఆరాధే,…

బిఆర్‌ఎస్‌లో భగ్గుమన్న వర్గ విభేదాలు

తాండూరుపె ౖసమీక్షలో  పట్నం, పైలట్‌ వర్గాల ఘర్షణ హైదరాబాద్‌, ప్రజాతంత్ర,జనవరి5 :బీఆర్‌ఎస్‌ లోక్‌సభ ఎన్నికలపై దృష్టి సారించిన వేళ పార్టీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. తాజాగా తాండూరు కు సంబంధించి నేతల మధ్య రచ్చ సాగింది. ఆయా జిల్లాలకు సంబంధిం చిన ఎంపీ స్థానాలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు, మాజీ మంత్రి హరీశ్‌రావు…

రూ.1800 కోట్ల బకాయిలు విడుదల చేయండి

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సిఎం రేవంత్‌ వినతి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌తో భేటీ న్యూదిల్లీ,జనవరి5: దిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి బృందం రెండురోజుల పర్యటన ముగిసింది. ఏఐసీసీ నిర్వహించిన లోక్‌సభ ఎన్నికల సన్నాహక భేటీలో పాల్గొనేందుకు దిల్లీకి వచ్చిన రేవంత్‌, ఉత్తమ్‌.. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి…