NEWS

NEWS

ఇప్పుడే ట్రైలర్‌ స్టార్ట్‌ అయింది…

కేసీఆర్‌ ప్రజాక్షేత్రంలోకి రాగానే అసలు సినిమా పరిపాలనపై అతి శ్రద్ధ..పార్టీ నిర్మాణం సరిగా జరుగకనే ఓటమి భువనగిరి పార్లమెంట్‌ సమీక్షలో బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 12 : ఇప్పుడే ట్రైలర్‌ స్టార్ట్‌ అయింది…కేసీఆర్‌ ప్రజాక్షేత్రంలోకి రాగానే అసలు సినిమా స్టార్ట్‌ అవుతుందని బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. కాంగ్రెస్‌…

కొత్త విద్యుత్‌ పాలసీ అంటే..పాత కాంగ్రెస్‌ కరెంటు తెస్తారా?

సిద్ధిపేట, ప్రజాతంత్ర, జనవరి 12 : రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ పెద్దలు కొత్త విద్యుత్‌ పాలసీ తెస్తామని అంటున్నారనీ,   కొత్త పాలసీ అంటే పాత కాంగ్రెస్‌ కరెంటు తెస్తాం..అని బిఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర నాయకుడు, మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు ప్రశ్నించారు. శుక్రవారం సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గంలోని…

ఓటమిని అంగకీరించలేని స్థితిలో బిఆర్‌ఎస్‌

కెటిఆర్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ ఎంఎల్‌సి జీవన్‌ రెడ్డి ఆగ్రహం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 12 : బీఆర్‌ఎస్‌ నేతలకు ఇంకా జ్ణానోదయం కలుగలేదని, ఓటమిని అంగీకరించే పరిస్థితిలో మాజీ మంత్రి కేటీఆర్‌ లేరని, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రచారం తప్ప పనులు చేయలేదని కాంగ్రెస్‌ నేత, ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి విమర్శించారు. అహంకారం వీడి అసలు విషయం…

మేడిగడ్డ అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌

తనిఖీల్లో పలు రికార్డులు స్వాధీనం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 12 : మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిన వ్యవహారాన్ని రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌ జలసౌధ, మేడిగడ్డతో పాటు పలు చోట్ల ఏకకాలంలో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ రైడ్స్‌ జరిగాయి. భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌ నీటిపారుదల శాఖ కార్యాలయంలో నిర్వహించిన…

స్వేచ్ఛ లభించింది..

పదేళ్ల నిరంకుశ, నిర్బంధాల  నుంచి బయటపడ్డ రాష్ట్రం సిఎం రేవంత్‌ పనితీరు…పద్ధతి బాగుంది మార్పు కోసం కృషి చేస్తున్నారు నెల రోజుల కాంగ్రెస్‌ పాలనపై టిజెఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌ విశ్లేషణ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 12 : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పద్ధతి, పాలనీతీరు బాగుందని..జీతాలు సమయానికి రావడం వల్ల ప్రభుత్వ ఉద్యోగులు సంతోషంగా ఉన్నారని,…

రేపు రాహుల్‌ భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర ప్రారంభంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి

సిఎంగా మొదటి విదేశీ పర్యటనకు రేవంత్‌ రెడ్డి దావోస్‌లో వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ సమ్మిట్‌కు హాజరు పది రోజుల పాటు రాష్ట్రం బయట సిఎం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 12 : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పదిరోజుల పాటు తెలంగాణ బయట ఉండనున్నారు. శుక్రవారం దిల్లీ చేరుకున్న సిఎం తన పర్యటనలో భాగంగా సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ,…

బిఆర్‌ఎస్‌ నుంచి చేజారుతున్న మున్సిపాలిటీలు

చేజిక్కించుకోవడానికి పావులు అధికార కాంగ్రెస్‌ పావులు అవిశ్వాసాలతో కాపాడలేక ప్రేక్షకపాత్రలో బిఆర్‌ఎస్‌ నేతలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 12 : రాష్ట్రంలో అధికారంలోకి వొచ్చిన తరవాత కాంగ్రెస్‌ మెల్లగా పార్టీ పటిష్టానికి కింది స్థాయి నుంచి పావులు కదుపుతున్నది. కింది నుంచి నరక్కుంటూ పెద్ద దెబ్బ వేసేలా చర్యలకు ఉపక్రమిస్తుంది. ఇందుకు మున్సిపాలిటీల వ్యవహారమే నిదర్శనంగా…

టిఎస్‌పిఎస్‌సి ప్రక్షాళనపై ప్రభుత్వం ఫోకస్‌

పటిష్టపరిచేందుకు నిబద్ధత కలిగిన అధికారిని ఛైర్మన్‌గా నియమించే ఛాన్స్‌ రాజకీయాలకు దూరంగా సభ్యుల నియామకం   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 11 : ఉద్యోగాల భర్తీకి ఇచ్చిన హావిూ మేరకు అధికారంలోకి వొచ్చాక ఆ దిశగా రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రధానంగా టిఎస్‌పిఎస్‌సిని ప్రక్షాళన చేసేందుకు రంగం సిద్ధం చేస్తుంది. దీనిని పకడ్బందీ…

జిహెచ్‌ఎంసికి జాతీయ స్థాయి క్లీన్‌ సిటీ అవార్డు

స్వచ్ఛ సర్వేక్షణ్‌-2023లో నగరానికి 5 అవార్డులు దిల్లీలో ప్రదానం…అవార్డులు అందుకున్న జిహెచ్‌ఎంసి ప్రతినిధులు జిహెచ్‌ఎంసికి క్లీన్‌ సిటీ అవార్డుపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ హర్షం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 11 : లక్ష జనాభా పైబడిన నగరాల్లో ఆల్‌ ఇండియా క్లీన్‌ సిటీ 9వ ర్యాంకు సాధించిన గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్వచ్ఛ సర్వేక్షణ్‌-…

ఏక వాక్య కవితలు…

కవిత్వమంటే రక్తం చిందే గాయంలోంచో/ చిరునవ్వు చిందే పెదవుల మీద నుంచో వెలువడే పాట అన్నారు ఖలీల్‌ జిబ్రాన్‌. హృదయ మధనం నుండి ఉప్పొంగే తండ్లాటే కవిత్వం. కవిలోని ఘర్షణ కవిత్వాన్ని వజ్రంలా మెరిపిస్తుంది. చూపుకు తగిలే ఏ దృశ్యమైనా కవిత్వమై వెలుగుతుంది. తనలోని భావావేశాన్ని, అధ్యయనాన్ని రంగరించి ఏక వాక్య కవితలను వెలువరించారు దేవినేని…