పారిశ్రామిక ప్రగతి కోసమే ఆదానీతో ఒప్పందం

అభివృద్ధిపైనా బిఆర్ఎస్ నేతల వక్రభాష్యాలు కెటిఆర్, హరీష్ రావులకు నిద్ర పట్టడం లేదు ఇచ్చిన హావిూల అమలుకు కట్టుబడి ఉన్నాం విూడియా సమావేశంలో మంత్రి జూపల్లి స్పష్టం హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 19 : తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడంలో భాగంగానే పారిశ్రామికవేత్త అదానీని సీఎం రేవంత్ రెడ్డి కలిశారని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. పెట్టుబడులు…






