ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం

వివరాలు సేకరించి పూర్తి స్థాయిలో అధ్యయనం అన్ని అంశాలపై ప్రభుత్వానికి నివేదిక ధరణి సబ్ కమిటీ సమావేశంలో సభ్యుడు కోదండరెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 17 : ధరణి కారణంగా భూసమస్యలు పెరిగాయని, వాటికి శాశ్వత పరిష్కారం చూపే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని కిసాన్ కాంగ్రెస్ కమిటీ జాతీయ ఉపాధ్యక్షుడు, ధరణిపై ఏర్పాటైన కమిటీ…









