NEWS

NEWS

ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం

వివరాలు సేకరించి పూర్తి స్థాయిలో అధ్యయనం అన్ని అంశాలపై ప్రభుత్వానికి నివేదిక ధరణి సబ్‌ ‌కమిటీ సమావేశంలో సభ్యుడు కోదండరెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 17 : ధరణి కారణంగా భూసమస్యలు పెరిగాయని, వాటికి శాశ్వత పరిష్కారం చూపే దిశగా కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని కిసాన్‌ ‌కాంగ్రెస్‌ ‌కమిటీ జాతీయ ఉపాధ్యక్షుడు, ధరణిపై ఏర్పాటైన కమిటీ…

గవర్నర్‌ ‌తమిళి సై ఎక్స్ అకౌంట్‌ ‌హ్యాక్‌

‌దర్యాప్తు చేపట్టిన పోలీసులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 17 : రాష్ట్ర గవర్నర్‌ ‌తమిళి సై సౌందర రాజన్‌ ‌ట్విట్టర్‌(ఎక్స్) అకౌంట్‌ ‌హ్యాక్‌కు గురైంది. సైబర్‌ ‌నేరగాళ్లు గవర్నర్‌ ‌ట్విట్టర్‌ అకౌంట్‌ను హ్యాక్‌ ‌చేసినట్లు రాజ్‌ ‌భవన్‌ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు సైబర్‌ ‌క్రై ‌పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అధికారుల ఫిర్యాదు మేరకు…

గోడి ఇండియా భారీ ప్రాజెక్టు గిగా స్కేల్‌ ‌సెల్‌ ‌తయారీ కేంద్రం

ముఖ్యమంత్రి ఏ రేవంత్‌ ‌రెడ్డితో సీఈవో మహేష్‌ ‌గోడి భేటీ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌జనవరి 17 : గోడి ఇండియా ప్రైవేట్‌ ‌లిమిటెడ్‌ ‌కంపెనీ తెలంగాణలో గిగా స్కేల్‌ ‌బ్యాటరీ సెల్‌ ‌తయారీ కేంద్రాన్ని నెలకొల్పనుంది. అందుకు సంబంధించి భారీగా రూ.8000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ యూనిట్‌లో…

హైదరాబాద్‌లో ఆరాజెన్‌ ‌విస్తరణ

రూ.2000 కోట్ల పెట్టుబడులు..1500 కొత్త ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వంతో సంస్థ ఒప్పందం దావోస్‌లో సీఎం రేవంత్‌ ‌రెడ్డితో కంపెనీ సీఈవో మణి కంటిపూడి భేటీ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌జనవరి 17 : తెలంగాణలో ఔషదాల ఆవిష్కరణ, అభివృద్ధి సేవలను విస్తరించేందుకు ఆరాజెన్‌ ‌లైఫ్‌ ‌సైన్సెస్‌ ‌మరిన్ని పెట్టుబడులకు సిద్ధపడింది. రూ. 2,000 కోట్ల కొత్త…

రాష్ట్రానికి భారీ పెట్టుబడులు..

అదానీ ట్రూప్‌ ‌రూ.12400 కోట్లు ఆరాజెన్‌ ‌విస్తరణ రూ.2000 కోట్లు గోడి ఇండియా రూ.8000 కోట్లు   పంప్డ్ ‌స్టోరేజీ ప్రాజెక్ట్ ‌రూ 9,000 కోట్ల్లు వెబ్‌ ‌వెర్కస్ ‌రూ. 5,200 కోట్లు దావోస్‌లో సీఎం రేవంత్‌ ‌రెడ్డితో కుదిరిన ఒప్పందాలు రాష్ట్రంలో అదానీ ట్రూప్‌ ‌భారీ పెట్టుబడులు త్వరలోనే స్కిల్‌ ‌యూనివర్సిటీ ఏర్పాటు దావోస్‌లో సీఎం…

మేడారంలో పూజారుల అతిధి గృహ సముదాయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి కొండా సురేఖ

 ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సీతక్క ములుగు, ప్రజాతంత్ర ,జనవరి 17 : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం లో పూజారులు అతిధి గృహం సముదాయ నిర్మాణా పనులకు మంత్రి  కొండా సురేఖ శంకుస్థాపన చేశారు. దేవాదాయ శాఖ మంత్రి హోదాలో మొదటి సారి గా కొండా సురేఖ మేడారం లోని వన దేవతలను…

ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ‘ప్రజాతంత్ర’

డైరీ, క్యాలండర్‌ ఆవిష్కరించిన కాంగ్రెస్‌ పార్టీ హుజురాబాద్‌ నియోజకవర్గం ఇంచార్జ్‌ ఒడితల ప్రణవ్‌బాబు జమ్మికుంట, ప్రజాతంత్ర, జనవరి17: ప్రజల సమస్యలను అక్షర రూపంలో ‘ప్రజాతంత్ర’ దినపత్రిక ద్వారా ప్రభుత్వానికి దర్పణంలా చేరవేయడం జరుగుతుందని, ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ప్రజాతంత్ర దినపత్రిక యాజమాన్యం పనిచేస్తుందని కాంగ్రెస్‌ పార్టీ హుజురాబాద్‌ నియోజకవర్గం ఇంచార్జ్‌ ఒడితల ప్రణవ్‌బాబు అన్నారు. బుధవారం…

గట్టమ్మ తల్లిని దర్శించుకున్న మంత్రులు కొండా సురేఖ, సీతక్క

ములుగు, ప్రజాతంత్ర జనవరి 17 : ములుగు జిల్లా కేంద్రంలోని గట్టమ్మ తల్లిని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి బుదవారం కొండా సురేఖ దర్శించుకున్నారు. ములుగు జిల్లా కు విచ్చేసిన మంత్రి సురేఖ కు పంచాయతీ రాజ్‌ గ్రామీణ అభివృద్ధి సంస్థ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా…

పుణ్యక్షేత్రాల్లో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించాలి: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 17 : అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఆలయాలు, పుణ్యక్షేత్రాల్లో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించాలనే ప్రధాని మోదీ పిలుపు మేరకు బషీర్‌ బాగ్‌ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ఆలయాల స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయా పరిసరాల్ని ఊడ్చి తన చేతులతో చెత్తను ఎత్తివేసారు, నీటితో ఆలయ గోపురాల్ని…

పార్లమెంటులో సత్తా చాటుదాం

పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలిస్తేనే తెలంగాణ సమస్యలకి పరిష్కారం   కాంగ్రెస్‌ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చింది  హామీల సంగతి చూడమంటే అవసరం లేని విషయాలు తెరపైకి తెస్తున్నారు  రాజకీయాలకతీతంగా కేసీఆర్‌ తెలంగాణ ను అభివృద్ధి చేశారు  మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి .హరీష్‌ రావు నాగర్‌ కర్నూల్‌, ప్రజాతంత్ర, జనవరి : నాగర్‌ కర్నూల్‌…