NEWS

NEWS

ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ‘ప్రజాతంత్ర’

డైరీ, క్యాలండర్‌ ఆవిష్కరించిన కాంగ్రెస్‌ పార్టీ హుజురాబాద్‌ నియోజకవర్గం ఇంచార్జ్‌ ఒడితల ప్రణవ్‌బాబు జమ్మికుంట, ప్రజాతంత్ర, జనవరి17: ప్రజల సమస్యలను అక్షర రూపంలో ‘ప్రజాతంత్ర’ దినపత్రిక ద్వారా ప్రభుత్వానికి దర్పణంలా చేరవేయడం జరుగుతుందని, ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ప్రజాతంత్ర దినపత్రిక యాజమాన్యం పనిచేస్తుందని కాంగ్రెస్‌ పార్టీ హుజురాబాద్‌ నియోజకవర్గం ఇంచార్జ్‌ ఒడితల ప్రణవ్‌బాబు అన్నారు. బుధవారం…

గట్టమ్మ తల్లిని దర్శించుకున్న మంత్రులు కొండా సురేఖ, సీతక్క

ములుగు, ప్రజాతంత్ర జనవరి 17 : ములుగు జిల్లా కేంద్రంలోని గట్టమ్మ తల్లిని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి బుదవారం కొండా సురేఖ దర్శించుకున్నారు. ములుగు జిల్లా కు విచ్చేసిన మంత్రి సురేఖ కు పంచాయతీ రాజ్‌ గ్రామీణ అభివృద్ధి సంస్థ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, జిల్లా…

పుణ్యక్షేత్రాల్లో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించాలి: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 17 : అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఆలయాలు, పుణ్యక్షేత్రాల్లో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించాలనే ప్రధాని మోదీ పిలుపు మేరకు బషీర్‌ బాగ్‌ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ఆలయాల స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయా పరిసరాల్ని ఊడ్చి తన చేతులతో చెత్తను ఎత్తివేసారు, నీటితో ఆలయ గోపురాల్ని…

పార్లమెంటులో సత్తా చాటుదాం

పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ గెలిస్తేనే తెలంగాణ సమస్యలకి పరిష్కారం   కాంగ్రెస్‌ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చింది  హామీల సంగతి చూడమంటే అవసరం లేని విషయాలు తెరపైకి తెస్తున్నారు  రాజకీయాలకతీతంగా కేసీఆర్‌ తెలంగాణ ను అభివృద్ధి చేశారు  మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి .హరీష్‌ రావు నాగర్‌ కర్నూల్‌, ప్రజాతంత్ర, జనవరి : నాగర్‌ కర్నూల్‌…

వేల, లక్షల సంవత్సరాల క్రితంనాటి ‘మహర్షి వాల్మీకి’ అయోధ్య

ఆలయాన్ని నిర్మించేందుకు 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని హిందువుల ఆరాధ్య దైవం, సాక్షాత్తు భగవత్‌ స్వరూపుడు, కోర్ట్‌ న్యాయశాస్త్ర వ్యక్తిగా గుర్తించిన ‘రామ్‌ లల్లా విరాజ్మాన్‌’కు అప్పగించాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. 2010 అలహాబాద్‌ హైకోర్టు తీర్పులో పేర్కొన్నట్లు, వివాదాస్పద భూమి విభజన సరికాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాల మేరకు, అయోధ్యలో ‘రామ్‌…

భారత టూరిజం అభివృద్ధితో మాల్దీవులకు సమాధానం ఇవ్వలేమా!?

కొద్ది రోజుల క్రితం మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్షద్వీప్‌లో చేసిన పర్యటన సందర్భంగా లక్షద్వీప్‌ సహజ అందాలు, బీచ్‌లు పర్యాటకులకు స్వర్గధామం అంటూ స్కూబా డైవింగ్‌, బీచ్‌ల అందాలను ఆవిష్కరించే విధంగా కొన్ని ఆకర్షణీయ అద్భుత వీడియోలు, ఫోటోలను ఆన్‌లైన్‌లో ఫేర్‌ చేయడంతో పలువురు నెటిజెన్లు లక్షద్వీప్‌ను మల్దీవులతో పోల్చడం, మన దేశ అందాలను…

ప్రపంచ ఉపాధి మరియు సామాజిక దృక్పథం పోకడలు 2024

అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఇంటర్నేషనల్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌ – ఐయల్‌ఒ) వరల్డ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ అండ్‌ సోషల్‌ ఔట్‌లుక్‌ ట్రెండ్స్‌ (ప్రపంచ ఉపాధి మరియు సామాజిక దృక్పథం పోకడలు) 2024 నివేదికను ఈ నెల 9న విడుదల చేసింది. ఈ నివేదిక ప్రపంచ ఉపాధి మరియు సామాజిక పోకడలను సమగ్రంగా అందిస్తుంది. నిరుద్యోగం, ఉద్యోగ కల్పన, శ్రామిక…

తెలంగాణలో నాలుగో పారిశ్రామిక విప్లవం

హైదరాబాద్​లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సీ4ఐఆర్ ఫిబ్రవరి 28న బయో ఏషియా సదస్సులో ప్రారంభం ఫోరమ్​ చీఫ్​ బొర్గె బ్రెండే, సీఎం రేవంత్​రెడ్డి సంయుక్త ప్రకటన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో తెలంగాణకు అరుదైన అవకాశం దక్కింది. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ అధ్వర్యలో సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ (C4IR) హైదరాబాద్​లో  ప్రారంభించేందుకు  ఒప్పందం…

అనుభవం తో రాసిన పుస్తకం..

దేవులపల్లి అమర్ ఇంగ్లీషులో రచించిన ‘ ది దక్కన్ పవర్ ప్లే’ ఆవిష్కరించిన  సంజయ బారు త్వరలో తెలుగులో ‘ మూడు దారులు ‘ విడుదల దిల్లీ, ప్రజాతంత్ర, జనవరి 16: సీనియర్ పాత్రికేయులు దేవులపల్లి అమర్ రచించిన ‘ది దక్కన్ పవర్ ప్లే ‘ పుస్తకాన్ని ప్రధానమంత్రి పూర్వ మీడియా సలహాదారు సంజయ బారు…

దావోస్​లో సీఎం రేవంత్​రెడ్డి

  ప్రపంచ ఆర్థిక సదస్సు వేదిగా తెలంగాణ ప్రభుత్వం ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ (#InvestInTelangana) క్యాంపెయిన్ విజయవంతంగా ప్రారంభించింది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సదస్సులో పాలు పంచుకుంటున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్​బాబుతో కలిసి ప్రపంచ దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో కీలక సమావేశాల్లో…