NEWS

NEWS

ప్రజల జీవితాల్లో  భోగి భోగ భాగ్యాలు…సంక్రాంతి కొత్త కాంతి…. కనుమ కనువిందుగా…

● జిల్లా ప్రజలకు  సంక్రాంతి పర్వదిన  శుభాకాంక్షలు తెలిపిన ,ఎమ్మెల్యే మంత్రి హరీష్ రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర:  జిల్లా ప్రజలకు మకర సంక్రాంతి  పర్వదినం సందర్భంగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు  హరీష్ రావు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…  సకల సంపదలతో సంక్రాంతి పర్వదినాన్ని కుటుంబ సభ్యులంతా కలిసి ఆనందంగా…

ఇంటింటా కొత్త కాంతులు..

రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 13 : రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పాత నిర్బంధపు చీకట్లను రూపుమాపే కొత్త కాంతులు ఇంటింటా వెల్లివిరియాలని ఆశాభావం వ్యక్తం చేశారు. సూర్యుని కొత్త ప్రయాణం కొత్త మార్పుకు నాంది పలకాలని, రాష్ట్రమంతటా…

నూతన పారిశ్రామిక కారిడార్‌ ప్రతిపాదనను ఆమోదించండి….

హైదరాబాద్‌-నాగ్‌పూర్‌ కారిడార్‌కు తుది అనుమతులు ఇవ్వండి రాష్ట్రానికి ఎన్‌డీసీ, మెగా లెదర్‌ పార్క్‌, ఐఐహెచ్‌టీ మంజూరు చేయండి కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వినతి   న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, జనవరి 13 : హైదరాబాద్‌ వయా మిర్యాలగూడ-విజయవాడ నూతన పారిశ్రామిక కారిడార్‌ ఏర్పాటుకు ఆమోదం తెలపాలని కేంద్ర…

ప్రకృతికి కృతజ్ఞతలు తెలపడం మన సంప్రదాయం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 13 : శనివారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సిబ్బందితో కలిసి సంక్రాంతి పండుగను జరుపుకున్నారు.గవర్నర్‌ స్వయంగా సాంప్రదాయ పొంగల్‌ వంటకాన్ని తయారు చేసి సూర్యభగవానుడికి సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర, దేశ ప్రజల ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ఆమె భగవంతుడిని ప్రార్థించారు. సాంప్రదాయిక పొంగల్‌ వంటకం, అంటే ‘పొంగడం’’ లేదా…

మకర సంక్రాంతి

వాతావరణం చలిగా ఉంటూ..మంచు పడుతూ ఉండే ఈ హేమంత ఋతువు-రాత్రి సమయం ఎక్కువగాను,పగటి సమయం తక్కువగా ఉండే మార్గశిర మాసంలో సూక్ష్మజీవులు, క్రిమికీటకాలు విజృంభించే అవకాశాలు ఎక్కువ. అందుకనే ఈ మాసంలో వచ్చే సంక్రాంతి పర్వదినానికి వేసే ముగ్గులు,గొబ్బెమ్మలకు ఎంతో ప్రాధాన్యత,శాస్త్రీయత కూడా ఉంది.గొబ్బెమ్మల తయారికి ఉపయోగించే గోమయానికి మరియు గోవు మూత్రానికి ఎన్నో క్రిములను…

భోగి పండుగ

చాంద్రమానం పాటించే తెలుగువారు సౌరమానం ప్రకారం జరిపే పండుగ సంక్రాంతి. మూడు రోజుల పాటు జరుపుకునే సంక్రాంతి సంబరాలలో మొదటిది బోగి పండగ. ఇది ఇతర పండుగల వలె తిథి ప్రధానమైనది కాదు. ఇది ధనుర్మాసానికి, దక్షిణాయనానికి ఆఖరు రోజు, మకర సంక్రమణానికి పూర్వపు రోజు. రైతులకు పంట పర్యాయాలు ముగిసి ఈపండుగ నాటికి ఇంటికి…

రాహుల్‌ యాత్రతో భయపడుతున్న భాజపా ..!

18వ లోకసభది ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఫ్రీ ఫైనల్‌ గా భావించిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ మినహా మూడు రాష్ట్రాల్లో  కేంద్రంలో ఉన్న అధికార భారతీయ జనతాపార్టీ విజయ దుందుభి మోగించింది. కేంద్రంలో 2014, 2019 లో ఓటమి పాలైన కాంగ్రెస్‌ పార్టీకి  జవసత్వాలు నింపేందుకు గాంధీ ఇతర కుటుంబానికి పార్టీ పగ్గాలు అప్పజెప్పిన రాహుల్‌…

‘భిన్నత్వంలో ఏకత్వం’

సంబరాల పండుగ, ముగ్గుల పండుగ, పొంగల్‌ పండుగ.. సంక్రాంతి.. భారతీయ పండుగ. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రీతి. ఈ సంక్రాంతి పండుగను తెలుగువారు, తమిళులు చాలా ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటకలలో సంక్రాంతి అని, తమిళనాడులో పొంగల్‌ అని, మహారాష్ట్ర, గుజరాత్‌ లలో మకర్‌ సంక్రాంతి అని, పంజాబ్‌, హర్యానాలలో లోరీ అని…

మహాత్ముని చివరి నిరాహార దీక్ష

 గాంధీ చివరి ఉపవాసం (జనవరి 13-18, 1948) భారత జాతిపిత మహాత్మాగాంధీ దేశ స్వాతంత్య్ర సాధన కోసం ఎన్నో సార్లు నిరాహార దీక్షలు చేపట్టారు. అయితే గాంధీజీ స్వతంత్రం వచ్చిన తరువాత నిరాహారదీక్ష కూడా చేసారు. స్వాతంత్య్రానంతరం గాంధీ ప్రయత్నాలు హిందూ – ముస్లిం విద్వేషాలను నివారించడానికి పరిమిత మయ్యాయి. ముస్లిం నాయకుడైన మహమ్మద్‌ ఆలీ…

ఆన్‌ లైన్‌ ఆటలతో జీవితాలు బలి…!

ఈజీ మనీ కోసం అలవాటు పడినటువంటి చాలామంది యువతీ యువకులు ఆన్‌ లైన్‌ లో ఆటలు ఆడి తమ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. సరదాగా ఆడటం మొదలుపెట్టి, ఆ ఆటలకు  బానిసై, పెయిడ్‌ గేమ్స్‌,బెట్టింగ్‌ గేమ్స్‌  ఆడి  దాచుకున్న డబ్బులను కోల్పోయి అప్పుల ఊబిలో చిక్కుకు పోయి, అప్పులు కట్టలేక తమ ప్రాణాలను బలి తీసుకుంటున్నారు.…