హోమం
తూట క్షిపణి కర్ర కత్తి పోయాయి విష వాయువు ఇప్పటికి ఇదీ రేపటికి మరియేదో మారణ హోమానికి మూడవ ప్రపంచ మానవ హోమానికి -రేడియమ్ 9291527757
తూట క్షిపణి కర్ర కత్తి పోయాయి విష వాయువు ఇప్పటికి ఇదీ రేపటికి మరియేదో మారణ హోమానికి మూడవ ప్రపంచ మానవ హోమానికి -రేడియమ్ 9291527757
జీవితాన్ని ఏ రకంగా చూసినా దారి తెలియని పయనమే. తీపి తరగని ఇష్టమే అది ఏ వైపున నడిచినా ఏ లోతును చూసినా ఎంత ఎత్తును కొలిచినా ఎంత పొడవునా తలచినా ఎవరిని ఎప్పుడు మాటేసే ఏ ప్రశ్న దాడి చేస్తుందో? ఎవరిని వల విసిరి ఏ సుఖం మాయ చేస్తుందో? ఎప్పుడు ఏ బాధ…

ఊరంతా చలి దుప్పటిని పక్కకు విసిరేసింది గరిక పడుచు ముక్కు పుడక మంచు బిందువుతో తళ్లుకున మెరిసి మాయమైంది దొడ్లో చెట్టుమీద రామచిలుక మిగలముగ్గిన జామపండు తింటూ వలస వెళ్లిన మిత్రులకు ఆహ్వానం పలుకుతుంది అవ్వతాతల అనుభాల పాఠాలను అందిపుచ్చుకోలేని ఈనాటి కుర్ర కుంకలు చేల్లో తాలుగింజల్లా మిగిలిపోతున్న దృశ్యాలు కళ్లకు కనిపిస్తున్నాయి పట్టణ వాసన…

సుమారు ఎనమిది దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర తెలుగు శతక ప్రక్రియకు ఉంది. అంతటి మహోన్నత నేపథ్యం కలిగిన శతకం కాలానుగుణమైన మార్పులను అవలోకిస్తూనే అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. తెలుగు శతకం విస్తరిల్లిన తీరును లోతుగా పరిశీలిస్తే సంస్కృత, ప్రాకృత, కన్నడ సాహిత్యాల ప్రభావం ఆ రచనా ప్రక్రియపై ప్రస్పుటంగా ఉన్నట్టు తెలుస్తుంది. తొలి రోజుల్లో భక్తి,…
రూ.4,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం కోస్టల్ సిటీ సామర్థ్యం పెంచేందుకు కృషి గురువాయూరు దర్శనం అదృష్టం అన్న అదృష్టమన్న ప్రధాని మోదీ కొచ్చి, జనవరి 17 : కేరళలోని కొచ్చిలో రూ.4,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారంనాడు ప్రారంభించారు. ప్రధాని ప్రారంభించిన మూడు ఇన్ఫాస్ట్రక్చర్ ప్రాజెక్టులలో కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్…

వివరాలు సేకరించి పూర్తి స్థాయిలో అధ్యయనం అన్ని అంశాలపై ప్రభుత్వానికి నివేదిక ధరణి సబ్ కమిటీ సమావేశంలో సభ్యుడు కోదండరెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 17 : ధరణి కారణంగా భూసమస్యలు పెరిగాయని, వాటికి శాశ్వత పరిష్కారం చూపే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని కిసాన్ కాంగ్రెస్ కమిటీ జాతీయ ఉపాధ్యక్షుడు, ధరణిపై ఏర్పాటైన కమిటీ…

దర్యాప్తు చేపట్టిన పోలీసులు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 17 : రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ట్విట్టర్(ఎక్స్) అకౌంట్ హ్యాక్కు గురైంది. సైబర్ నేరగాళ్లు గవర్నర్ ట్విట్టర్ అకౌంట్ను హ్యాక్ చేసినట్లు రాజ్ భవన్ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు సైబర్ క్రై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అధికారుల ఫిర్యాదు మేరకు…

ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డితో సీఈవో మహేష్ గోడి భేటీ ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, జనవరి 17 : గోడి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తెలంగాణలో గిగా స్కేల్ బ్యాటరీ సెల్ తయారీ కేంద్రాన్ని నెలకొల్పనుంది. అందుకు సంబంధించి భారీగా రూ.8000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ యూనిట్లో…

రూ.2000 కోట్ల పెట్టుబడులు..1500 కొత్త ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వంతో సంస్థ ఒప్పందం దావోస్లో సీఎం రేవంత్ రెడ్డితో కంపెనీ సీఈవో మణి కంటిపూడి భేటీ ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, జనవరి 17 : తెలంగాణలో ఔషదాల ఆవిష్కరణ, అభివృద్ధి సేవలను విస్తరించేందుకు ఆరాజెన్ లైఫ్ సైన్సెస్ మరిన్ని పెట్టుబడులకు సిద్ధపడింది. రూ. 2,000 కోట్ల కొత్త…

అదానీ ట్రూప్ రూ.12400 కోట్లు ఆరాజెన్ విస్తరణ రూ.2000 కోట్లు గోడి ఇండియా రూ.8000 కోట్లు పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్ రూ 9,000 కోట్ల్లు వెబ్ వెర్కస్ రూ. 5,200 కోట్లు దావోస్లో సీఎం రేవంత్ రెడ్డితో కుదిరిన ఒప్పందాలు రాష్ట్రంలో అదానీ ట్రూప్ భారీ పెట్టుబడులు త్వరలోనే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు దావోస్లో సీఎం…