NEWS

NEWS

అంధ విశ్వాసాలను తూర్పారబట్టిన విశ్వమానవుడు యోగి వేమన

వేమన పద్యాలు వందల సంవత్సరాల వరకు గ్రంథస్తం కాకుండా కేవలం సామాన్యుల నోటనే నిలిచి ఉన్నాయి. భారతదేశం సందర్శించిన ఒక ఫ్రెంచి మిషనరీ జె ఎ దుబాయ్‌ 1806లో హిందువుల అలవాట్లు ఆచారాలు, పండుగలు అనే గ్రంథాన్ని ఫ్రెంచి భాషలో వ్రాశాడు. దీనిని 1887 లో హెన్రీ కె బ్యూకేంప్‌ ఆంగ్లలోకి అనువదించాడు. దీనిలో ఆత్మ…

నకిలీ పాస్‌ పోర్ట్స్‌ తయారీ కేంద్రాలపై సిఐడి అధికారుల దాడి

సామాగ్రి స్వాధీనం…పోలీసుల అదుపులో తయారీదారుల ముఠా? కోరుట్ల(జగిత్యాల), ప్రజాతంత్ర, జనవరి 19 : జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలో నకిలీ పాస్‌పోర్ట్‌లు తయారు చేస్తున్న శిబిరాలపై హైదరాబాద్‌ నుండి వొచ్చిన ప్రత్యేక సిఐడి బృందం పోలీసులు ఏకకాలంలో దాడులు చేశారు. సిఐడి పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు జగిత్యాల జిల్లాకు వొచ్చిన సిఐడి డిఎస్‌పి…

ఆరంభించి ఆరేండ్లు..పూర్తయ్యింది ఆరు వందల మీటర్లు..!

రోడ్డు రద్దీ కారణంగా ట్రాఫిక్‌ చిక్కులతో నిత్యం అవస్థలు పడుతున్న వాహనచోదకులకు సాంత్వన చేకూర్చేందుకు ప్రారంభించిన ఎలివేటెడ్‌ కారిడార్‌ పనులు నేటికీ నత్త నడకన సాగుతున్నాయి. ఉప్పల్‌ నుంచి నారపల్లి వరకు ఎలివేటెడ్‌ కారిడార్‌ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి పనులు ప్రారంభించి ఆరేళ్లు గడుస్తున్నా అవి నేటికీ అరకొరగానే కొనసాగుతుండడం పట్ల పలువరి…

తెలంగాణ గుల్ల అంటూ అబద్ధాల ప్రచారం

శ్వేతపత్రాలకు ధీటుగా స్వేదపత్రాలు కెసిఆర్‌ వుండి వుంటే ఆదానీ వొచ్చేవారా పాలమూరుకు జాతీయ హోదా సాధించలేకపోయారు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మంత్రి కెటిఆర్‌ విమర్శలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 19 : తెలంగాణ గుల్ల అయ్యిందని గవర్నర్‌ తమిళి సైతో అబద్ధాలు చెప్పించారని బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.…

అయోధ్య కోసం 22న సెలవు ఇవ్వాలి

అక్షింతల్లో రకాలు ఉండవని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ వ్యాఖ్య కరీంనగర్‌, ప్రజాతంత్ర, జనవరి 19 : రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 22వ తేదీన సెలవుదినంగా ప్రకటించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ సూచించారు. అయోధ్య రామాలయ ప్రతిష్ట కోసం సెలవు ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా…

ప్రాజెక్టులను కెఆర్‌ఎమ్‌బికి అప్పగించే కుట్ర

అడ్డుకోకుంటే అసలకే మోసం రాష్ట్ర ప్రయోజనాలకు భంగం వాటిల్లే ప్రమాదం ప్రాజెక్టులను కాపాడుకునే బాధ్యత ప్రభుత్వానిదే మాజీమంత్రి, బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 19 : అసలు తెలంగాణ ఉద్యమం జరిగిందే నీటి కోసమని అయితే ఇప్పుడు ఉమ్మడి ప్రాజెక్టులను కెఆర్‌ఎమ్‌బికి అప్పగించే కుట్ర జరుగుతుందని, అప్పగిస్తే తెలంగాణకు తీవ్ర నష్టం…

ఎస్సీ వర్గీకరణపై కమిటీ

కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మూడు దశబ్దాలుగా ఎమ్మార్పీఎస్‌ పోరాటం… కమిటీ ఏర్పాటుపై  ఎమ్మార్పీఎస్‌  హర్షం…సమస్యకు పరిష్కారం దక్కే అవకాశం న్యూ దిల్లీ, జనవరి 19 : ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం కమిటీని నియమించింది. కమిటీకి కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబా నేతృత్వం వహిస్తారు. కమిటీలో ఐదుగురు సభ్యులు ఉంటారు. హోమ్‌, న్యాయ, గిరిజన, సామాజిక…

అసోమ్‌లో కొనసాగుతున రాహుల్‌ గాంధీ ‘న్యాయ్‌ యాత్ర’

నిర్దేశిత యాత్ర మార్గాలను మళ్లించారని కేసు నమోదు మండిపడ్డ కాంగ్రెస్‌ నేతలు గౌహతి, జనవరి 19 : మణిపూర్‌ నుంచి ముంబయి వరకు జనవరి 14న కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపి రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర ప్రస్తుతం అస్సాంలోని జోర్హాట్‌ పట్టణంలో కొనసాగుతుంది. కాగా న్యాయ్‌ యాత్రపై అస్సాంలో కేసు నమోదైంది.…

మూసీ పునరుజ్జీవానికి ‘థేమ్స్‌’ ప్లాన్‌

లండన్‌ టూర్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి థేమ్స్‌ రివర్‌ పాలక మండలితో చర్చలు రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టుకు సహకారానికి ఇరువురి మధ్య అంగీకారం ప్రజాతంత్ర ఇంటెర్నెట్‌ డెస్క్‌, జనవరి 19 :పునరుజ్జీవ ప్రాజెక్టు ద్వారా తిరిగి మూసీకి పునర్వైభవం తీసుకు వొస్తే నదులు, సరస్సులతో హైదరాబాద్‌  మరింత శక్తివంతంగా తయారవుతుందని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌ రెడ్డి…

నకిలీ పాస్‌ పోర్ట్స్‌ తయారీ కేంద్రాలపై సిఐడి అధికారుల దాడి

సామాగ్రి స్వాధీనం…పోలీసుల అదుపులో తయారీదారుల ముఠా? కోరుట్ల(జగిత్యాల), ప్రజాతంత్ర, జనవరి 19 : జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలో నకిలీ పాస్‌పోర్ట్‌లు తయారు చేస్తున్న శిబిరాలపై హైదరాబాద్‌ నుండి వొచ్చిన ప్రత్యేక సిఐడి బృందం పోలీసులు ఏకకాలంలో దాడులు చేశారు. సిఐడి పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు జగిత్యాల జిల్లాకు వొచ్చిన సిఐడి డిఎస్‌పి…