NEWS

NEWS

బిఆర్‌ఎస్‌ పాలనలో గజ్వేల్‌ ఎంతో అభివృద్ధి

ఈ విజయం మీది…మీ అందరి కష్టం… ఏ కష్టం వొచ్చినా రండి..కంటికి రెప్పలా కాపాడుకుంటా గజ్వేల్‌ కృతజ్ఞత సభలో మాజీ మంత్రి హరీష్‌ రావు   గజ్వేల్‌, ప్రజాతంత్ర, జనవరి 18 : గజ్వేల్‌లో కెసిఆర్‌ను ఓడిరచేందుకు రెండు జాతీయ పార్టీలు పని చేశాయని, కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారని, అయినా…

రాష్ట్రానికి కొనసాగుతున్న పెట్టుబడులు

టాటా గ్రూప్‌ రూ.1500 కోట్ల పెట్టుబడులు రూ.231.5 కోట్లతో ర్జికల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ గ్రూప్‌ హోల్డింగ్స్‌ యూనిట్‌ ఐటీఐలలో టాటా గ్రూప్‌ సాంకేతిక నైపుణ్య కేంద్రాలు హైదరాబాద్‌లో హెల్త్‌ కేర్‌ డివైజెస్‌ తయారీ కేంద్రం దావోస్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో టాటా సన్స్‌ చైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖరన్‌ తదితరుల సమావేశం ప్రజాతంత్ర ఇంటెర్నెట్‌ డెస్క్‌, జనవరి 18…

అయోధ్యరాముడికి సిరిసిల్ల బంగారు చీర

ప్రధాని మోదీకి స్వయంగా అందించనున్న నేతన్న హరిప్రసాద్‌ సిరిసిల్లలో చీరను పరిశీలించిన బండి సంజయ్‌ సిరిసిల్ల, ప్రజాతంత్ర, జనవరి 18 : అయోధ్య శ్రీరామచంద్రుడికి సిరిసిల్ల నుంచి బంగారు చీరను కానుకగా పంపించనున్నారు. సిరిసిల్లకు చెందిన నేతన్న హరిప్రసాద్‌ స్వయంగా తయారు చేసిన బంగారు చీరను ఈ నెల 26న ప్రధాని నరేంద్ర మోదీకి అందించనున్నారు.…

ప్రధాని నేతృత్వంలో ముందుకు దూసుకుపోతున్న దేశం

విమానయాన రంగంలో ఎన్నో అవకాశాలు 30 కోట్ల మందిని విమానయనానికి చేరువ చేసే లక్ష్యం వింగ్స్‌ ఇండియా గ్లోబల్‌ ఏవియేషన్‌ సమ్మిట్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 18 : ప్రధాన మంత్రి మోదీ నేతృత్వంలో దేశం ముందుకు దూసుకుని పోతున్నదని  కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. వింగ్స్‌…

కత్తులు దూర్చని కారడవి!

పాతబడిన గోడలేనా దేశం ప్రవహిస్తున్న కాలువల్లో రక్తం ఇంకిపోక ముందే కళ్ళు తెరిచిన పసిగుడ్డ కాంక్రీట్‌ ను నమ్ముకుంది తనను పూర్తిగా ఆకలితో ఉంచుకోలేక కాబోలు ఎర్రటి నీడన చేరాల్సింది ద్వారాలు తెరిచి బారాలను బలహీనపరుచుకుందేమో కాసులు కురిసాయి నడిచి నడవనట్టు కదిలి కదలనట్టు ఉండి ఉండనట్టు అర్థం కాదు ఏం జరుగుతుందో కడుపునిండా తిని…

హోమం

తూట క్షిపణి కర్ర కత్తి పోయాయి విష వాయువు ఇప్పటికి ఇదీ రేపటికి మరియేదో మారణ హోమానికి మూడవ ప్రపంచ మానవ హోమానికి -రేడియమ్‌ 9291527757

నిజం శాశ్వతం కాదేమో!

జీవితాన్ని ఏ రకంగా చూసినా దారి తెలియని పయనమే. తీపి తరగని ఇష్టమే అది ఏ వైపున నడిచినా ఏ లోతును చూసినా ఎంత ఎత్తును కొలిచినా ఎంత పొడవునా తలచినా ఎవరిని ఎప్పుడు మాటేసే ఏ ప్రశ్న దాడి చేస్తుందో? ఎవరిని  వల విసిరి ఏ సుఖం  మాయ  చేస్తుందో? ఎప్పుడు ఏ బాధ…

తడబడిన అడుగులు

ఊరంతా చలి దుప్పటిని పక్కకు విసిరేసింది గరిక పడుచు ముక్కు పుడక మంచు బిందువుతో తళ్లుకున మెరిసి మాయమైంది దొడ్లో చెట్టుమీద రామచిలుక మిగలముగ్గిన జామపండు తింటూ వలస వెళ్లిన మిత్రులకు ఆహ్వానం పలుకుతుంది అవ్వతాతల అనుభాల పాఠాలను అందిపుచ్చుకోలేని ఈనాటి కుర్ర కుంకలు చేల్లో తాలుగింజల్లా మిగిలిపోతున్న దృశ్యాలు కళ్లకు కనిపిస్తున్నాయి పట్టణ వాసన…

తేట తెలుగు పద్యం…

సుమారు ఎనమిది దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర తెలుగు శతక ప్రక్రియకు ఉంది. అంతటి మహోన్నత నేపథ్యం కలిగిన శతకం కాలానుగుణమైన మార్పులను అవలోకిస్తూనే అప్రతిహతంగా  కొనసాగుతూనే ఉంది. తెలుగు శతకం విస్తరిల్లిన తీరును లోతుగా పరిశీలిస్తే  సంస్కృత, ప్రాకృత, కన్నడ సాహిత్యాల ప్రభావం ఆ రచనా ప్రక్రియపై ప్రస్పుటంగా ఉన్నట్టు తెలుస్తుంది.  తొలి రోజుల్లో భక్తి,…

దేశానికి ’షిప్‌ ‌బిల్డింగ్‌ ‌హబ్‌’‌గా కొచ్చి

రూ.4,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం కోస్టల్‌ ‌సిటీ సామర్థ్యం పెంచేందుకు కృషి గురువాయూరు దర్శనం అదృష్టం అన్న అదృష్టమన్న ప్రధాని మోదీ కొచ్చి, జనవరి 17 : కేరళలోని కొచ్చిలో రూ.4,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారంనాడు ప్రారంభించారు. ప్రధాని ప్రారంభించిన మూడు ఇన్‌‌ఫాస్ట్రక్చర్‌ ‌ప్రాజెక్టులలో కొచ్చిన్‌ ‌షిప్‌యార్డ్ ‌లిమిటెడ్‌…