NEWS

NEWS

కోరమీసం

పసిప్రాయపు చివరి అంకంలో పొడుచుకు వచ్చింది రోషంలా! పౌరుషానికి తానొక్కటే  ప్రతీకలా! ఎదురు వచ్చిన యుక్తవయస్సులో ఎదిగింది ఏపుగా దర్భ గడ్డిపొదలా! మెలికల కసరత్తులు చేసి మిగిలింది వంపులు తిరిగిన మల్లయోధుడిలా! నల్లటి గుబురుపొదల మధ్య విరిసిన మగడి  నవ్వు చూసి అమ్మడి గుండెల్లో సరస సరగాలు గుబులయ్యితే! సంపుటాల సంకుల సమరంలో, మెత్తటి అధరాలను…

బాపు….

శీకట్ల లేశీ నేను వాకింగ్‌ పోతుంటే సల్లగత్తది బిడ్డ కుల్లబెట్టుకోమని నీ నెత్తిమీద కుల్ల తీశిత్తవేమోనని కొత్తింటి తలుపులకెల్లి ఆగాగి చూస్తున్న బాపు నేను జబ్బకు సంచేసుకుని బడికి పోతుంటే పైలంగ పోయిరా బిడ్డని చెబుతవేమోనని ఇంటిముందర కట్టిన ఫ్లెక్సీలనీ ఫోటువా కళ్ళల్లోకి యెనక్కి తిరిగి తిరిగి చూస్తున్న బాపు బాపూ….. తొవ్వెంట పోకుంటా నిన్ను…

ఆశావహం!

కాలం.. చిత్రమైనది విచిత్రమైనది ఎందుకంటే ఎవరినీ ఆపదు ఎవరికోసమో ఆగదు అన్నింటినీ మోసుకుపోతూ.. అందరినీ లాక్కుపోతూ.. ప్రతి దానినీ ఏకం చేస్తూ.. ఋతువులను మార్చుకుంటూ.. చరిత్ర వైపు  అడుగులు వేసుకుంటూ.. గతకాలపు మరకలను అంటించుకుంటూ.. బూజు పట్టిన పాత లోకంలోనికి మెల్లగా జారుకుంటుంది! అయినా నేటి ఈ క్షణం కొంతకాలం తర్వాత చరిత్రే కదా! అందుకే…

ఆధ్యాత్మిక ఆనందం

ఓ నిజాన్ని బలంగా ప్రేమించే కాలంలో రాముడు ఒక ఇష్టం…. ఏ నిజాన్ని భరించని కలికాలంలో రాముడే ఒక కష్టం…. ఆదర్శానికి అపవాదులను అంటగట్టిన ఆపద వేళకు మది మదిలో గుడి కట్టుకున్న ఆధ్యాత్మిక ఆనందమే దేశ సంసృతికి శ్రీరామరక్షను నొసగే అయోధ్య మందిరం. -చందలూరి నారాయణరావు 9704437247

వృద్ధ బాటసారి….!!

వృద్ధాప్యవు క్రీనీడల మాటున ఎన్నోవెతలు ఎముకలు కుళ్ళీన వయస్సు మళ్ళిన సజీవనా చిత్రాపటం.! కనుబొమ్మలమాటున దాగనీ నీలినీడల స్కృతులెన్నో . సడలిన శరీరపుకండలు కరిగి ఎముకల గూడైన అస్తిపంజరం రక్తంచెడి ఓపిక నశించి ఏమీ చేయలేక చేతగాని సోమరితనం..! ముడతలు పడ్డ శరీరాన్ని చూస్తూకదలని బ్రతుకు బండికి దారి వెతుకుతూ ! ఆదరణ లేక ఆష్యాయతలేక…

అనంతాన్వేషణ…

కవిత్వాన్ని ఒక ప్రపంచంగా నిర్మించుకొని జీవజలంగా భావజాలాన్ని ప్రసరింపజేయడం కవికి ఒక సాహసమే. కవిత్వంతో విస్తరిస్తూ  పోవడం కవికి మాత్రమే దక్కే అద్భుత అవకాశం. హృదయం దృవీభవిస్తే అశ్రువంత స్వచ్ఛంగా కవిత్వం  వెలువడుతుందన్నది కవి విశ్వాసం. అక్షరం అశ్రువులను తుడిచి స్వాంతన చేకూర్చే పరమావధి అని నమ్మి కవిత్వాన్ని తపస్సుగా కొనసాగిస్తున్న కవి దండమూడి శ్రీచరణ్‌.…

తెలంగాణ ప్రజా గొంతుక ప్రజాతంత్ర

నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్‌ ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి ఖమ్మం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 1 : తెలంగాణ ఉద్యమంలో అక్షరాలను అస్త్రంగా అందించి ప్రజల పోరాటానికి బాసటగా ప్రజాతంత్ర దినపత్రిక నిలిచిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లాలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం రాత్రి మంత్రి ప్రజాతంత్ర…

నిజాలను తెలపడంలో రాజీ పడని అమర్

నిజాలను తెలపడంలో రాజీ పడని అమర్ •’మూడు దారులు’ రాయడం అభినందనీయం •పుస్తక పరిచయ సభలో జస్టిస్ జె.చలమేశ్వర్ భావితారలకు నిజాలు తెలియజేసే ప్రయత్నమే ‘మూడు దారులు’ •జరిగిన వస్తావాలను ఎక్కడ వక్రీకరించలేదు •పుస్తక రచయిత, జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ ఖైరతాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 01 : తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై నిజాలను తెలపడంలో రాజీ…

కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాకే పూర్తిస్థాయి బడ్జెట్‌

పాతపద్దతినే మేమూ కొనసాగిస్తున్నాం అభివృదింద్ధి చెందుతున్న దేశానికి అనుగుణంగా బడ్జెట్‌ విూడియా సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ న్యూ దిల్లీ, జనవరి 31 : కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయి బ్జడెట్‌ను ప్రవేశపెడతామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం అయిన క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ…

వికసిత భారతావని నిర్మాణమే లక్ష్యం

పదేళ్లలో ఎన్నో మైలురాళ్లు చేరుకున్నాం  ఆత్మనిర్భర్‌ భారత్‌, మేకిన్‌ ఇండియా మన బలాలు  సంక్షేమాన్ని, అభివృద్ధిని సమపాళ్లలో స్వీకరించాం  నారీశక్తి వందన్‌ అధినీయం బిల్లును ఆమోదించాం  తొలిసారి నమో భారత్‌ రైలు ఆవిష్కరణ  ఆసియా క్రీడల్లో అద్భుత ఫలితాలు సాధించిన క్రీడాకారులు  తెలంగాణలో గిరిజన వర్సిటీ ఏర్పాటు చేశాం  5జి నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తున్నాం  ఉభయసభలను…