గ్రామాల్లో తాగునీటి నిర్వహణ పంచాయతీలకే

తాగునీరు అందని గ్రామాలను గుర్తించేందుకు సర్వే తాగునీటికి నియోజకవర్గానికో రూ.కోటి ప్రత్యేక నిధులు కృష్ణా గోదావరితో పాటు కొత్త ప్రాజెక్టుల వినియోగం రోడ్లు లేని 422 గ్రామాలు, 3177 ఆవాసాలకు తారు రోడ్లు స్వయం సహాయక సంఘాలకు చేయూతగా కొత్త కార్యక్రమాలు పంచాయతీరాజ్ సమీక్షలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి హైదరాబాద్,ప్రజాతంత్ర,జనవరి30:రాష్ట్రంలో వచ్చే వేసవిలో తాగునీటి ఎద్దడితలెత్తకుండా…








