లోకసభ ఎన్నికలకు ముందే బిఆర్ఎస్ అవినీతి బట్టబయలు
అత్యధిక స్థానాల గెలుపు లక్ష్యంగా కాంగ్రెస్ పావులు వేగవంతంగా దర్యాప్తులు, విచారణలు మండువ రవీందర్రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి హైదరాబాద్, జనవరి 29 : రాష్ట్రంలోని అత్యధిక లోకసభ స్థానాలను గెలుచుకోవడమే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పావులు కదుపుతుంది. ఇప్పటికే సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేసుకోవడంతోపాటు, ప్రచారానికి తగిన హంగులను తయారు చేసుకుంటుంది. ఈ ఎన్నికల్లో…









