NEWS

NEWS

గర్భిణీలందరూ భగవద్గీత చదవండి

బిఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో వారికి కేసీఆర్‌ కిట్‌, న్యూట్రిషన్‌ కిట్స్‌ ఇచ్చాం డాక్టర్లు నార్మల్‌ డెలివరి దిశగా అడుగులు వేయాలె… రామకృష్ణ మఠం సమాజ హితంకు చేస్తున్న పనులు అభినందనీయం గర్భిణీ స్త్రీలకు శిక్షణ`అవగాహనలో ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, జనవరి 29 : గర్భిణీ స్త్రీలందరూ కూడా భగవద్గీత చదివి మంచి అలవాట్లు చేసుకుంటే…

అందరికీ డిజిటల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ కార్డు..

ఆరోగ్య శ్రీ బిల్లుల చెల్లింపులు వేగవంతం బీబీ నగర్‌ ఎయిమ్స్‌ పూర్తి సేవలందించేలా దృష్టి వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 29 : రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి  డిజిటల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. డిజిటల్‌…

నార్కట్‌పల్లి రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

కారును వెనుక నుండి ఢీ కొట్టిన లారీ…ఆరుగురు మృతి మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే బిఎల్‌ఆర్‌ మిర్యాలగూడ, ప్రజాతంత్ర, జనవరి, 29 : వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. దైవ దర్శనం కోసం తమ పిల్లలను తీసుకుని ఆనందంగా విజయవాడ, మోపిదేవి క్షేత్రాలను దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం అయ్యారు. మరో నిమిషంలో ఇంటికి…

ఆహారం విషయంలో మహాత్ముని ప్రయోగాలు!

 నేడు గాంధీ వర్ధంతి కొల్లాయి గట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి, అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని చాటి, రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని గడగడ లాడిరచిన జాతిపిత మహాత్మా గాంధీజీ. మహాత్ముడనీ, జాతిపిత అనీ పేరెన్నిక గన్న ఆయన ఆంగ్లేయుల పాలన నుండి భారత దేశానికి స్వాతంత్య్రము సాధించిన…

భూస్వాముల సాగు లేని మడికి ‘సాగు సంజీవని’ ఆఖరి తడే..!

రాష్ట్రంలో కోటి 40లక్షల ఎకరాల సాగుభూమి ఉన్నది. 70.54 లక్షల మంది రైతులు లబ్ది పొందుతున్నారు.వీరిలో ఐదు ఎకరాల లోపు  50లక్షల రైతులు ఉన్నారు. 20 లక్షల మంది రైతులు ఐదు ఎకరాలకు పైగా ఉన్న వాండ్లే. ఇందులో వారసత్వంగా ఉన్న ధనికులు కొందరైతే, నడమంత్రపు  భూస్వాములు, రాజకీయ నాయకులు కోట్లాది రూపాయలు లబ్ది పొందుతున్నారు.…

మౌనముద్రలో మహాత్ముడు!

20వ శతాబ్దంలో ప్రపంచ మానవాళిని అత్యంత అధికంగా ప్రభావితం చేసిన మహనీయుడు మహానుభావుడు మన మహాత్మా గాంధీ. బ్రిటీష్‌ వలస పాలనలో మగ్గిపోతున్న అమెరికా, ఆసియా, ఆఫ్రికా, దేశాలు బ్రిటిష్‌ నిరంకుశత్వం నుంచి పోరాటం చేస్తున్న తరుణంలో ప్రపంచం మొత్తం వలస పాలన ఆధిపత్యంలో ఉన్న సమయంలో భారతదేశానికే కాదు ప్రపంచ దేశాలకు శాంతి సందేశాన్ని…

భార్య మృతదేహాన్ని 20 కిలోమీటర్లు మోసుకెళ్లిన భర్త

  అంబులెన్స్ కి అద్దె చెల్లించలేక భర్త భార్య మృతదేహాన్ని 20 కిలోమీటర్లు మోసుకెళ్లిన విషాద ఘటన ఒడిశా రాష్ట్రంలోని కొరపుట్ జిల్లా వరిగుమ్మ సమితిలో శనివారం చోటుచేసుకుంది .పూర్ణ గూడెం పంచాయితీ ,కుమిలి గ్రామంలోని పుట్టింట్లో వివాహిత కరుణ అమృత్యో (30) అనే గిరిజన మహిళ అనారోగ్యంతో మృతి చెందింది.అయితే వారి సాంప్రదాయం ప్రకారం…

కాళేశ్వరం పై నిపుణుల కమిటీ

మూడు బ్యారేజీలపై లోతుగా అధ్యయనం నివేదిక ఆధారంగానే తదుపరి చర్యలు కృష్ణా జలాలు, ప్రాజెక్టులపై త్వరలో అఖిల పక్ష సమావేశం తక్కువ ఖర్చు, తక్కువ టైమ్.. ఎక్కువ ఆయకట్టుకు నీళ్లు ఇచ్చే ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇరిగేషన్ విభాగంతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి   కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల నాణ్యతపై…

ఫిబ్రవరి 1న ఎమ్మెల్యేగా కెసిఆర్‌ ప్రమాణం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 27 : మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 1వ తేదీన కెసిఆర్‌ గజ్వెల్‌ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. స్పీకర్‌ ఛాంబర్‌లో ఆయన ప్రమాణం చేస్తారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గజ్వెల్‌ నుంచి ఎన్నికయ్యారు. తుంటి ఎముక శస్త్ర చికిత్స కారణంగా…

నేటి అమిత్‌ షా రాష్ట్ర పర్యటన రద్దు

ప్రకటన విడుదల చేసిక కిషన్‌ రెడ్డి బీహార్‌ పరిణామాల నేపథ్యంలో వాయిదా పడ్డట్లు సమాచారం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 27 : నేటి కేంద్ర హోమ్‌ మంత్రి అమిత్‌ షా  తెలంగాణ పర్యటన వాయిదా పడిరది. ఈ మేరకు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్‌ కిషన్‌రెడ్డి ఓ ప్రకటనను విడుదల చేశారు. ఆదివారం అమిత్‌…