NEWS

NEWS

మానవ తప్పిదాలే ప్రకృతి వైపరీత్యాలకు ప్రధాన కారణం

తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌ కె.శ్రీనివాస్‌ రెడ్డి వాతావరణ మార్పుల అంశంపై రెండు రోజుల వర్క్‌ షాప్‌ వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాల కథనాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్న వక్తలు   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 14 : మానవ తప్పిదాలే ప్రకృతి వైపరీత్యాల రూపంలో సమాజం మనుగడను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌…

టెట్‌ నిర్వహణకు ప్రభుత్వం అనుమతి

ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు… మూడు లక్షల మందికి ఊరట హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 14 : డీఎస్సీకి ముందే టెట్‌(ఉపాధ్యాయ అర్హత పరీక్ష) నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 11,062 ఉపాధ్యాయుల నియామకానికిగానూ గత నెల 29వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. డీఎస్సీ రాయాలంటే టెట్‌ తప్పనిసరి కావడంతో మరోసారి టెట్‌…

సిఎఎను వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదు

ఇది ఎవరికీ వ్యతిరేకం కాదు విపక్షాల వాదనల్లో అర్థం లేదన్న కేంద్ర హోమ్‌ మంత్రి అమిత్‌ షా 370 ఆర్టికల్‌ రద్దు సమయంలోనూ ఇలాగే చేశారని విమర్శలు న్యూ దిల్లీ, మార్చి 14 : సీఏఏను ఎప్పటికీ వెనక్కి తీసుకోబోమని హోమ్‌ మంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు. రాజ్యాంగం ప్రకారం ఏ దేశ ముస్లింలైనా…

వ్యవసాయం మా ప్రభుత్వ ప్రాధాన్యత

రైతుల పట్ల నిర్లక్ష్యం, ఆసహనం ప్రదర్శించొద్దు ఈము రైతులకు వన్‌ టైమ్‌ సెటిల్మెంట్‌ చేయండి రుణాలు ఇవ్వడం బ్యాంకర్ల సామాజిక బాధ్యత స్వయం సహాయక సంఘాలకు అధిక రుణాలు ఇవ్వాలి పథకాలు సరే..లక్ష్యాలను చేరుకోవాలి:స్టేట్‌ లెవల్‌ బ్యాంకర్ల సమావేశంలో డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క ఎస్‌ఎల్‌బిసి సమావేశానికి హాజరైన మంత్రి తుమ్మల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి…

ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలు వెల్లడించిన ఈసీ..

రాజకీయ పార్టీలు ఎవరి ద్వారా ఎంత విరాళాలు సేకరించారు లేని వివరాలు.. న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మార్చి14: సుప్రీంకోర్టు తీర్పుతో ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలను ఎన్నికల సంఘం బట్టబయలు చేసింది. 763 పేజీలతో ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలను వెల్లడిరచింది. ఎస్‌బీఐ నుంచి వచ్చిన ఎన్నికల బాండ్ల సమాచారాన్ని మార్చి 15లోగా వెబ్‌సైట్‌లో పెట్టాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించింది.…

ఇంతేనా ?

ఇంతగా చదివిన ఇన్నాళ్ళకు గానీ జీవితానికి తెలియలేదు లోకమనే  పుస్తకాన్ని చదివి పరీక్ష వ్రాయాలని .. ఎవరిని అడిగినా జవాబు రాని ప్రశ్నలను ఒకరిని కాఫీ కొట్టడానికి వీలుకాని పోటీ ఒకటి ఉంటుందని విధి ఫలితాల్లో ఓటమిని చదువుకుంటూ మధ్య మధ్యలో గెలుపు బరువుగా మోయడం ఉంటుందని ఊహల అందం చేసే మోసం ఒంటరితనంతో ఇంతేగా…

అరణ్యరోదన..

ఒకప్పుడు అడవంటే భయం అడవిలో పులులుంటాయని సింహాలుంటాయని భయం! అడవిని చూస్తే పారి పోయేవారు లోనికి ప్రవేశం ఒక సాహసం కాలచక్రం గిర్రున తిరిగేసరికి మనుషులు విపరీతంగా పెరిగి అడవులు తరిగి భయం స్థానంలో జాలి చేరింది.. అడవిలో కలప వనరులు జంతుజాలం మనిషి కంటి కిందకు పంటి కిందకు కూడా రావటం లేదు.. మనిషి…

మనుషుల పాట

ఈరోజు పొద్దున్నే వెలుతురొచ్చింది వెండిలా పరుచుకుంది వాకిట్లో చెట్లు నిశ్చలంగా పాటలు పాడుతున్నాయి కండ్లు ప్రకృతిని మొరపెట్టుకున్నాయి నీ అప్పు తిరిగి ఇచ్చేస్తాం ఆలస్యమైనా కడతాం మాటిస్తున్నాం మమ్ములను నీ వాసన దారుల్లో తచ్చాడనీయ్‌ అలగకు ఒరగకు క్షమించు గాయాలకు నూనె రాస్తే తగ్గవని తెలుసు మరచి మాయామోహంతో ఉన్నాం వైరుధ్యాల తలంపై తిరుగాడుతున్నాం వైషమ్యాలను…

వైవిధ్యాల మధ్య మానవ జీవన యుద్ధం…

ఒక అందమైన పోయెం అంటే/ దానికి ఒక గుండె ఉండాలి/ అది కన్నీళ్లు కార్చాలి/ క్రోధాగ్నులు పుక్కిలించాలి/ వీడితుల పక్షం అవలంబించి / మనిషి రుణం తీర్చుకోవాలి/  బ్రతకడానికి ఒక బురుజై/ మనిషి విజయానికి జెండా అయ్‌ ఎగరాలంటారు మహాకవి డాక్టర్‌ గుంటూరు శేషేంద్ర శర్మ. తరంగ సంగీతాల్ని జీవన లయాత్మకతతో వినేందుకు ఆలోచనల కిటికీలను…

ఏటా రూ. లక్ష ఆర్థిక సాయం..ఉద్యోగాల్లో 50 శాతం

లోక్‌ సభ ఎన్నికల వేళ మహిళలపై కాంగ్రెస్‌ పార్టీ వరాల జల్లు  ‘నారీ న్యాయ్‌ గ్యారంటీ’ పేర ఐదు గ్యారంటీలను ప్రకటించిన పార్టీ అధ్యక్షుడు ఖర్గే ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, మార్చి 13 : లోక్‌ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మహిళా వోటర్లపై కాంగ్రెస్‌ వరాల రaల్లు కురిపించింది. ‘నారీ న్యాయ్‌ గ్యారంటీ’ పేర…