NEWS

NEWS

కాలుష్యంతోనే ఉష్ణోగ్రత పెరుగుదల!

మార్చి మొదలైందో లేదో అప్పుడే సూర్యుడు ప్రతాపం చూపుతున్నాడు. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో  మనుషులే కాదు మూగ జీవాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. పలుచోట్ల సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.మార్చిలోనే ఎండలు ఇలా దంచి కొడుతుంటే మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు.ఉదయం 9 గంటలు దాటిన తర్వాత…

భద్రాద్రి రాముడి ఆశీస్సులతో ‘ఇందిరమ్మ ఇళ్ళు’

22,500 కోట్లతో 4.50 లక్షల ఇళ్ళు మంజూరు  పేదవారి సొంతింటి కల సాకారమే పథకం లక్ష్యం ఇందిరమ్మ ఇళ్ల పథకంను లాంఛనంగా ప్రారంభించిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి   భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 11 : భద్రా చలం శ్రీ సీతారామ చంద్రస్వామి ఆశీర్వాదంతో ఇందిరమ్మ పథకంను ప్రారంభించుకోవడం జరిగిందని ఈ పథకం ద్వారా…

అమలులోకి ‘సీఏఏ’

 ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం నోటిఫికేషన్‌ జారీ ..దిల్లీలో పలుచోట్ల  భద్రత కట్టుదిట్టం తమ రాష్ట్రంలో అనుమతించబోమని ఇదివరకే వెల్లడిరచిన పశ్చిమ బెంగాల్‌ సిఎం మమత న్యూదిల్లీ, మార్చి 11 : చాలా కాలంగా పెండిరగ్‌లో ఉన్న పౌరసత్వ సవరణ చట్టం అమలులోకి వొచ్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం…

వైభవంగా శ్రీ లక్ష్మీనరసింహుని బ్రహ్మోత్సవాలు

యాదగిరి స్వామికి పట్టువస్త్రాలు సమర్పించిన సిఎం రేవంత్‌ దంపతులు పాల్గొన్న డిప్యూటీ సిఎం భట్టి, మంత్రులు ఉత్తమ్‌, కోమటిరెడి, కొండా సురేఖ భక్తులకు అసౌకర్యం కలుగకుండా భారీ ఏర్పాట్లు తీర్థప్రసాదాలు ఇచ్చి పండితుల వేద ఆశీర్వాదం   శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సోమవారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు వేడుకలో తెలంగాణ ముఖ్యమంత్రి…

అహం వీడండి.. ఆత్మపరిశీలన చేసుకోండి!

ఆరు నెలలే ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉంటదని తరవాత ఎలాగైనా కూలిపోతుందని, కుల్చేస్తామని మీడియా ముఖంగా పార్టీ ముఖ్యులు చెబుతుంటే వింటున్న సామాన్య ప్రజలు రెట్టింపైన కోపంతో ఊగిపోతున్నారు, అలా కనుక చేస్తే ప్రజా క్షేత్రంలో ఆగ్రహ జ్వాలలు ఆకాశానికి ఎగిసి ఊళ్ళల్లో తిరగలేని పరిస్థితి పార్టీ నాయకులకు రాక తప్పదు. నిన్న మొన్నటి వరకు…

రాష్ట్రానికి, దేశానికి ‘కాళేశ్వరం’ గుదిబండేనా..?

వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టు మరియు మల్లనసాగర్‌, కొండ పోచమ్మ ఇతర రిజర్వాయర్ల నిర్మాణ ప్రణాళికలు సిద్ధం చేస్తున్న దశ లోనే ప్రొఫెసర్‌ కోదండరామ్‌ నేతృత్వంలో జేఏసి మరియు ఇతర ప్రజాసంఘాలు, ప్రాజెక్ట్‌ నిర్మాణ నిపుణులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసారు. ఉద్యమాలు, పోరాటాలు చేసారు…నిర్బంధాలకు గురయ్యారు. వారికి అండగా, మద్దతుగా ప్రధాన రాజకీయ పార్టీలు స్పందించాల్సిన…

పాలకులం కాదు..సేవకులం

రాములవారి ఆశీస్సులతో ప్రజల వద్దకు సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పర్యటన ఏర్పాట్లు పూర్తి ఐదేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు విలేఖరుల సమావేశంలో రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల శాఖా మాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేడు రామాలయం అభివృద్ధిపై సిఎం ప్రత్యేక సమీక్షా సమావేశం భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 10 : శ్రీ సీతారామ…

ఓరుగల్లుకు మహర్దశ

ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం ఎన్నికల నియమావళి రాక ముందే ప్రజలకు మరిన్ని సౌకర్యాలు అందించడమే ఉద్దేశ్యం వరంగల్‌లో రూ 280.85  కోట్లతో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కొండా సురేఖ, సీతక్క వరంగల్‌, ప్రజాతంత్ర, మార్చి 10 : రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీ హామీల్లో ఇప్పటికే నాలుగింటిని…

భక్తుల కోరికలు నెరవేర్చే యాదగిరి లక్ష్మీనరసింహుడు

తెలంగాణలోని ప్రముఖ ఆలయాలలో ఒకటైన,  నల్లగొండజిల్లా యాదగిరిగుట్ట మండల కేంద్రము సమీపములో ఎత్తయిన గుట్టపై ఉన్న శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయములో మార్చి  11నుండి మార్చి 21వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. ఋష్యశృంగ మహర్షి, శాంతల పుత్రుడు యాదమహర్షి చిన్నతనం నుంచే హరి భక్తుడు.  ఆంజనేయస్వామి సలహాపై ప్రస్తుతం యాదగిరిగా పిలవబడుతున్న ప్రదేశంలో చాలా కాలం…

ప్రపంచ శాంతికి పునాది మతసామరస్యమే!

ప్రపంచ ముస్లిమ్‌ సమాజంలో నిగూఢంగా దాగి ఉన్న సంస్కృతి, వారసత్వాలను విశ్వవ్యాప్త ఇస్లామ్‌ మతస్తులకు సంపూర్ణ అవగాహన కల్పించాలనే క్రమంలో భాగంగా ప్రముఖ అమెరికన్‌ రచయిత-నిర్మాత జావేద్‌ మహమ్మద్‌ ప్రతిపాదనలకు అనుగుణంగా ప్రతి ఏటా 11 మార్చి రోజున ‘ప్రపంచ ముస్లిమ్‌ సంస్కృతి, శాంతి, చర్చ మరియు ఫిలిమ్‌ దినం’ జరుపుకోవడం 2010 నుంచి ఆనవాయితీగా…