NEWS

NEWS

సిఎం రాజీనామా లేఖతో రావాలి

బాండ్లకు కాలం చెల్లిందని దేవుడిపై వోట్లు   నాకు ఎంఎల్‌ఏ పదవి కంటే ప్రజలకు మేలు జరుగడమే ముఖ్యం గన్‌పార్క్‌ వద్ద మీడియాతో మాజీ మంత్రి హరీష్‌రావు సవాల్‌కు అనుగుణంగా రాజీనామా లేఖతో గన్‌పార్క్‌ వద్దకు… హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 26 : కాంగ్రెస్‌ పార్టీ హావ్నిలు అమలు చేయకుండా ప్రజలను మోసగించిందని సిద్దిపేట ఎమ్మెల్యే…

కారు ఇక  కాంటాకే

కమీషన్‌ల కోసం అన్ని మిషన్‌లు  పాలించమంటే పదేళ్ళు ఫామ్‌ హౌస్‌లో పడుకున్నారు ఆర్‌ఆర్‌ఆర్‌ను లక్ష మెజారిటీలో గెలిపించాలి మంత్రి పొంగులేటి కొత్తగూడెం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 27 : తెలంగాణను పాలించమని ప్రజలు పదేళ్ళు అధికారం ఇస్తే ఫామ్‌ హౌస్‌లో పడుకున్నారని, గడీల పాలనను బద్దలు కొట్టి గద్దె దింపగానే మళ్ళీ ప్రజలు గుర్తుకు వచ్చారా అని…

మోదీ..నీకిది తగునా..?

ప్రధాని స్థాయికి తగని వ్యాఖ్య ప్రజాస్వామ్యం అపహాస్యమవుతుందంటున్న విపక్షాలు ఓటమి భయంతోనే ఏదేదో మాట్లాడుతున్నాడని రాహుల్‌ విమర్శ ఇటీవల మోదీ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం లేపుతున్నాయి. ప్రధాని అంతటివాడు మాట్లాడాల్సిన మాటలేనానంటున్నాయి ప్రతిపక్షాలు. మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రధాన మంత్రి స్థాయిని దిగజార్చేవిగా ఉన్నాయని విపక్షాలు విరుచుపడుతున్నాయి. ఈ వేడి ఇప్పట్లో చల్లారేట్లు కనిపించడంలేదు.…

బిఆర్‌ఎస్‌ స్కామ్‌లు చేస్తే, బిజెపిది ప్రైవేటీకరణ..!

సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వొచ్చా  ఖమ్మం జిల్లా కాంగ్రెస్ ఎంపి అభ్యర్థి ఆర్ ఆర్ ఆర్  కొత్తగూడెం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 27: ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వొచ్చాను, స్వార్థం కోసం కాదని, ఉమ్మడి ఖ్మమ్మం జిల్లాను రాష్ట్రంలోనే నెంబర్‌ వన్‌గా అభివృద్ధి చేసే అవకాశం వొచ్చింది, ప్రజలందరూ దీవిస్తే మీ ఆశీర్వాదంతో విజయం సాధిస్తానని…

ఆల్విన్ ఫార్మసీ కంపెనీలో అగ్ని ప్రమాదం 

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం నందిగామ మండల కేంద్రంలోని ఆల్విన్ ఫార్మసీ కంపెనీలో చెలరేగుతున్న మంటలతో.. ప్రాణాపాయ స్థితిలో   సిబ్బంది   బిక్కుబిక్కుమంటు న్నారు .. ప్రాణాలు రక్షించుకోవడానికి కిటికీల ద్వారా బయటికి  దూకారు.

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం

ప్రభాకర్‌ రావుకు రెడ్‌ కార్నర్‌ నోటీసులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 25 : ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకున్నది. స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావుపై రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీ అయ్యాయి. ఇప్పటికే ఆయనపై పోలీసులు లుక్‌ అవుట్‌ నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. అయిదే ఆ నోటీసులకు…

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

సూర్యాపేట, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 25 : ఒక కుటుంబం శుభకార్యానికి వెళ్తుండగా సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొని ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురం సమీపంలో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనక నుంచి…

తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్‌ రద్దు..

ఆ కోటా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు బదిలీ భారత్‌లో కశ్మీర్‌ విలీనానికి మోదీ కృషి తెలంగాణలో 12 సీట్లు ఇవ్వండి..రఘునందన్‌రావును గెలిపించండి… కాంగ్రెస్‌ పార్టీకి ఏటీఎంలా తెలంగాణ కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కుమ్మక్కు బీజేపీ అధికారంలోకి వొస్తేనే తెలంగాణ సమగ్రాభివృద్ధి సిద్ధిపేట భారీ బహిరంగ సభలో  కేంద్ర హోమ్‌ శాఖ మంత్రి అమిత్‌ షా సిద్ధిపేట, ప్రజాతంత్ర,…

బీజేపీది బ్రిటిష్‌ ఎజెండా

400 సీట్లు..రిజర్వేషన్ల రద్దు కోసమే ˜ రాజ్యాంగాన్ని కాపాడడమే కాంగ్రెస్‌ ఎజెండా కారు ఇక తూకానికే…పనైపోయిందనే కేసీఆర్‌ బస్సు యాత్ర రాజేంద్రనగర్‌ కార్నర్‌ మీటింగ్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి : చేవేళ్లలో రంజిత్‌ రెడ్డిని గెలిపించాలని పిలుపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 25 : బీజేపీ ఆరెస్సెస్‌ విధానాలను అమలు చేస్తుందని, రిజర్వేషన్లు రద్దు చేసేందుకే…

యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌కు లైన్‌ క్లియర్‌

ఎట్టకేలకు పర్యావరణ అనుమతి లభ్యం విద్యుత్‌ ఉత్పత్తి దిశగా అడుగులు..! హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 25 : గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌కు ఎట్టకేలకు పర్యావరణ అనుమతి లభించింది. పర్యావరణ అనుమతులను సిఫారసు చేస్తూ కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు చెందిన నిపుణుల కమిటీ…